సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతోనే బాన్సువాడ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని.. ఈ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికే తమ పూర్తి మద్దతు ఉంటుం�
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే నా బలగం.. బలం అని, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి చరిత్ర సృష్టిస్తానని రాష్ట్ర శానససనభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్ గ్రామ సమీ�
తామంతా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే నడుస్తామని.. రాను న్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని కామారెడ్డి జిల్లా బీర్కూర్ మం డలంలోని భైరాపూర్ గ్రామానికి చెందిన 300 దళిత క
వేలకోట్ల రూపాయలతో రాష్ట్రంలోని ఆలయాలను అభివృద్ధి చేసి పూర్వవైభవం తెచ్చామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. 51 విగ్రహాలతో మోస్రా మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన దేవీ మండపాన్ని మంగళవారం దర్శించుక�
తామంతా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే నడుస్తామని.. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్కు చెందిన దళితు�
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ నిజామామాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లికి చెందిన మాదిగ దండోరా సంఘం సభ్య�
బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా గ్రామాల్లో రోజురోజుకూ తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రానికి చెందిన పద్మశాలీ కులస్థులు బీఆర్ఎస్ పార్టీకి, బాన్సువాడ న�
అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పర్యటించిన ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు ప్రజలు, బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు.
బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే ఉంటామని పొతంగల్ మండలం కల్లూర్ గ్రామానికి చెందిన 80 మంది కుర్మ కుటుంబాల వారు గురువారం ఏకగీవ్ర తీర్మానం చేశారు.
తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 4లక్షల 50వేల మందికి పర్మినెంట్ ఉద్యోగాలు వచ్చాయని, మరో 4లక్షల మందిని అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించారని శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి వెల్లడించ
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరెక్కడా లేవని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇతర రాష్ర్టాల్లో ఉన్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు.