ఉమ్మడి జిల్లాలో వినాయకచవితి వేడుకలు సోమవారం వైభవంగా నిర్వహించారు. వాడవాడలా గణపతి ప్రతిమలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, �
బాన్సువాడ నియోజకవర్గంలో గూడు లేని ప్రతి పేద కుటుంబానికి గూడు, సీఎం కేసీఆర్ సహకారంతో ప్రతి పేదింటి బిడ్డకూ కార్పొరేట్ స్థాయి విద్య, రైతుకు సాగు నీరు, ఇంటింటికీ తాగు నీటిని అందించడమే తన లక్ష్యమని స్పీకర�
వినాయక చవితి పండుగ అంటేనే అందరిలో ఉత్సాహం. భారీ విగ్రహాలు.. వీధి వీధినా మండపాలు.. ఆకర్షణీయమైన సెట్టింగులు.. ఉదయం నుంచి విశేష పూజలు, భక్తుల దర్శనాలతో అర్ధరాత్రి వరకు సందడే సందడి. విఘ్నాలు తొలగించే వినాయకుడు �
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన 60 మున్నూరు కాపు కుటుంబాల వారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతు తెలుపుతూ ఆదివారం ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ప్రజలు పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నదని తెలిపారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కురుమ కులస్థులు మద్దతు ప్రకటించారు.
దేశంలోనే కేసీఆర్ను మించిన నాయకుడు లేడని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలో రూ. 30 లక్షలతో నిర్మించిన తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘ భవనాన్ని బుధవారం ప్రారంభించారు.
సబ్బండ వర్ణాలు ఏకతాటిపైకి వచ్చి బీఆర్ఎస్కు జై కొడుతున్నాయి. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రకటిస్తూ తీర్మానాలు చేస్తున్నారు.
మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా బాన్సువాడలో స్పీకర్ పోచారం, వేల్పూర్లో మం�
బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామంలో రూ. 50లక్షలతో నిర్మించిన శ్రీ సీతారామాలయంలో సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా నిర్వహించారు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి వివిధ గ్రామాల ప్రజలు శనివారం స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు. తమ సంక్షేమం కోసం కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేస్తామని మూకుమ్�
వచ్చే ఎన్నికల్లో తామంతా సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే ఉంటామని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం, రాణంపల్లి గ్రామంలోని ఏడు కుల సం ఘాల వారు శనివారం ఏకగ్రీవ తీర్మా నం చేశారు. ఈ మేరకు తీర్మాన ప్రతిని �
మారుమూల ప్రాంతంలో ఉన్న తమ గ్రామంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలను సమకూర్చిన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే ఉంటామని రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామంలోని పలు కుల సంఘా�
గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ తీపికబురు చెప్పడంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు. సమైక్య పాలనలో అష్టకష్టాలు పడి చాలీచాలనీ వేతనాలకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యాబోధన చేసిన కాంట�