పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని రాష్ట్ర రోడ్లు -భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉ�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన ‘తెలంగాణ రన్' ఉత్సాహంగా సాగింది. అన్ని వర్గాల వారు పరుగులో పాల్గొని సమైక్యతను చాటి చెప్పార
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన చెరువుల పండుగ అట్టహాసంగా సాగింది. బతుకమ్మలు, వలగొడుగులు, డప్పు దరువులతో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడ్డాయి. బోనాలతో మహిళలు చెరువు కట�
భారత ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన రాజ్యాంగ స్ఫూర్తిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాలరాస్తున్నారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం విద్యుత్ విజయోత్సవ కార్యక్రమాలను అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఘనంగా నిర్వహించారు. తొమ్మిదేండ్లలో విద్యుత్ రంగంలో రాష్ట్రం సాధించిన ప్�
తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్వన్ స్థాయిలో ఉన్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ సిద్ధించాక సీఎం కేసీఆర్ వ్యవసాయం, పోలీసు శాఖలపై ప్రత్యేక దృష్టి సారించి పట్టిషం చేశారని తెలిపారు.
రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు పంట పండిస్తేనే కడుపునిండా తిని బతుకుతామని, అలాంటి రైతును కాపాడుకోవాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ మండలంలోని �
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం బిజీబిజీగా గడిపారు. పట్టణంలోని తన నివాసానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు, విద్యార్థులు తరలివచ్చారు. తమ సమస్యలను స్పీకర్కు విన్నవించగా.. వాటికి ఆయన పరిష్కారం చూపారు.
తెలంగాణ రాష్ట్రంలో పేదల సొంతింటి కల సాకారమవుతున్నది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంతో నిరుపేదలకు గూడు దొరుకుతున్నది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా క�
ఉమ్మడి జిల్లాలో సాగునీటి ఇక్కట్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. చెక్డ్యాముల నిర్మాణంతో భూగర్భ జలమట్టం పెరుగుతున్నది.
ఇతర రాష్ట్రాల్లో రైతులు పండించిన ధాన్యం విక్రయించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారని, కానీ మన రాష్ట్రంలో వ్యవసాయక్షేత్రాలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొన�
రాష్ట్రంలో రైతుల కోసం ప్రత్యేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని రైతుబంధు సమితి కామారెడ్డి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి అన్నారు. కేసీఆర్ రైతుబంధు పథకం ప్�
పైసల కన్నా ప్రాణాలే విలువైనవని, ఒక ప్రాణాన్ని కాపాడితే కోటి రూపాయలు సంపాదించినట్లేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని సూచించారు.
రాష్ట్రంలో రైతే రాజు అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దండిగా నీళ్లు, కరెంట్ అందుబాటులోకి రావడంతో పడా వు భూములు పచ్చబడ్డాయన్నారు. జాకోర, చందూర్, చింతకుంట లిఫ్ట్ పనులను జూన్లోపు పూర్తిచేస్తా