స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం సాయంత్రం సరదాగా గడిపారు. సతీమణి పుష్పమ్మతో కలిసి విద్యుత్తు బగ్గీని స్వయంగా నడుపుతూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మినీట్యాంకు బండ్ (కల్కి చెరువు)కు చేరుకున్నారు.
అక్కడున్న యువకులతో కలిసి నీటిలో గాలం వేసి చేపలు పట్టారు.
– బాన్సువాడ