చెరువులే లేని వాళ్లకు టెండర్లల్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కాంట్రాక్టు అప్పగించిన మత్స్యశాఖ అధికారులు వారి పేరుతో ఆంధ్రా నుంచి రెడీమేడ్ ఫిష్సీడ్ కొనుగోలు చేసి ఇక్కడ చెరువుల్లో పోస్తూ మమ అనిపిస్తున్�
చేప పిల్లల పంపిణీలో మత్స్యశాఖ మాయాజాలానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా భద్రాద్రి జిల్లాలో వెలుగులోకి వస్తున్న ఘటనలే ఇందుకు ఊతమిస్తున్నాయి.
అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తన స్వార్థం కోసం వరి పొలానికి సాగునీరు ఇబ్బంది అవుతుందని తూ మును ధ్వంసం చేయడంతో సాగునీటితో పాటు నీటిలో ఉన్న రూ.లక్షల విలువ చేసే చేపలు వాగుపాలైన ఘటన మండలంలోని మల్కిమియాన్�
రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడంతో సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జీహెచ్ఎంసీ మినహా 31 జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) వర్తించనున్నది.
కరీంనగర్ తిమ్మాపూర్ మండలంలో ఎల్ఎండీలో (LMD) మత్స్యకారులకు వింత చేప చిక్కింది. తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన బోళ్ల భూమయ్య అనే మత్స్యకారుడు చేపలు పట్టేందుకు వెళ్ళారు.
గత కొన్ని నెలలుగా తగ్గుతూ వచ్చిన ధరల సూచీ మళ్లీ విజృంభించింది. కూరగాయలు, మాంసం, చేపలు, కోడిగుడ్ల ధరలు భగ్గుమనడంతో గత నెలకుగాను రిటైల్ ధరల సూచీ రెండు శాతానికి పైకి ఎగబాకింది. జూలై నెలలో 1.61 శాతంగా నమోదైన రిట�
మాంసాహారం తినేవారు చాలా మందికి చేపలు అంటే ఇష్టమే. చేపలను తినేవారు సీఫుడ్ ప్రియులు ప్రత్యేకంగా ఉంటారు. చేపలతో ఎలాంటి వంటకాలు చేసినా సరే లాగించేస్తారు.
రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జే.అరుణ శ్రీ ఆదేశాల మేరకు శనివారం దోమల లార్వా తినే గంబూషియా చేప పిల్లలను మున్సిపల్ సిబ్బంది మురుగు నీటి కుంటల్లో వదిలారు.
Fish Flood Streets | భారీ వర్షాలు, వరదలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలువలు, చెరువులు పొంగిపొర్లాయి. దీంతో చెరువుల్లోని చేపలు రోడ్లపైకి కొట్టుకువచ్చాయి. ఈ నేపథ్యంలో చేపలను పట్టుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రయత
నిత్యం ప్రమాదం.. అయినా జీవనోపాధి కోసం పోరాటం.. చెరువులో వల వేస్తేనే వారి కుటుంబ్లాలో ఐదు వేళ్లు నోట్లో వెళ్లుతాయి.. ఆ రోజు వల వేయలేదా అర్ధాకలితో అలమటించాల్సిందే.. అంత దుర్భర జీవితాలతో అలమటిస్తున్న మత్స్యకా�
Mrigasira Karthi | మృగశిర కార్తెలో చేపలు తింటే మంచిదని పెద్దలు చెబుతుంటారు. దీంతో మృగశిర కార్తె సందర్భంగా ఆదివారం నాడు చేవెళ్ల మండల కేంద్రంలో చేపల కొనుగోలు కోసం జనాలు పెద్దఎత్తున క్యూకట్టారు.
మృగశిర కార్తె సందర్భంగా చేపలకు భారీగా డిమాండ్ నెలకొన్నది. చేపల కోసం ప్రజలకు మార్కెట్లలో క్యూకట్టారు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) మండల పరిధిలోని మేడిపల్లి గ్రామ శివారులో ఉన్న చెరువులో చేపలను పడుతున�