మృగశిర కార్తెని పురస్కరించుకొని.. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో సోమవారం బత్తిని కుటుంబం చేప మందు ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. చేప ప్రసాదం కోసం దేశం నలుమూలల నుంచి ఆస్తమా రోగులు భారీగా ర�
రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండ నుంచి ఉపశమనంగా మృగశిర కార్తి సోమవారం నుంచి ఆగమనమైంది. మృగశిర అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చేపలు. ఈ కార్తి ఆరంభం రోజున చేపలు తినడం ఆనవాయితీ.
మృగశిర కార్తెను పురస్కరించుకొని సోమవారం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బత్తిని కుటుంబం ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఏర్�
Fish in Beer | బీర్ తాగేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. బీర్ బాటిల్లో ఓ చేపపిల్ల ఈదుతూ కనిపించింది. హైదరాబాద్ నాచారం పరిధిలోని మల్లాపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
చేప పిల్లల పంపిణీ బిల్లులు చెల్లించాలన్న తమ ఆదేశాలను అమలుచేయాలని మరోసారి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు అమలుచేయని పక్షంలో తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శ�
చెరువులే లేని వాళ్లకు టెండర్లల్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కాంట్రాక్టు అప్పగించిన మత్స్యశాఖ అధికారులు వారి పేరుతో ఆంధ్రా నుంచి రెడీమేడ్ ఫిష్సీడ్ కొనుగోలు చేసి ఇక్కడ చెరువుల్లో పోస్తూ మమ అనిపిస్తున్�
చేప పిల్లల పంపిణీలో మత్స్యశాఖ మాయాజాలానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా భద్రాద్రి జిల్లాలో వెలుగులోకి వస్తున్న ఘటనలే ఇందుకు ఊతమిస్తున్నాయి.
అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తన స్వార్థం కోసం వరి పొలానికి సాగునీరు ఇబ్బంది అవుతుందని తూ మును ధ్వంసం చేయడంతో సాగునీటితో పాటు నీటిలో ఉన్న రూ.లక్షల విలువ చేసే చేపలు వాగుపాలైన ఘటన మండలంలోని మల్కిమియాన్�
రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడంతో సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జీహెచ్ఎంసీ మినహా 31 జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) వర్తించనున్నది.
కరీంనగర్ తిమ్మాపూర్ మండలంలో ఎల్ఎండీలో (LMD) మత్స్యకారులకు వింత చేప చిక్కింది. తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన బోళ్ల భూమయ్య అనే మత్స్యకారుడు చేపలు పట్టేందుకు వెళ్ళారు.