నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫుట్ పాత్ లు, రోడ్లు, ప్రజా ప్రదేశాల్లో మటన్, చేపల దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ బి.వంశీ కృష్ణ శనివారం ఒక ప్రకట�
‘చేపా..చేపా’.. చెరువుకు చేరేదెన్నడు? అని మత్స్య కారులు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపల పంట పండించిన మత్య్స సొసైటీలు ఇప్పుడు పనిలేక రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. కుల వృత్తులకు జీవం పో
గర్భధారణ అంటే ప్రతి మహిళ జీవితంలో అత్యంత కీలకమైన దశ. ఈ సమయంలో శరీరంలోనే కాకుండా ఆలోచనలు, జీవనశైలి, ఆహారపు అలవాట్లలో కూడా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. తల్లి తీసుకునే ప్రతి ఆహారం ఆమె ఆరోగ్యంతోపాటు గర్భం�
చేపలను వారానికి కనీసం ఒక్కసారైనా తినే పిల్లల్లో మేధో సామర్థ్యం మెరుగ్గా ఉండటంతోపాటు మంచి నిద్ర కూడా లభిస్తుందని ఓ అధ్యయనం వెల్లడించింది. పిల్లల మెదడు అభివృద్ధిలో సమతుల్య ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని �
మత్యకారుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లుతున్నట్లే కనిపిస్తున్నది. గతంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ సర్కారులో మత్యకారుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయి. ప్రతి సంవత్సరం స
గుండె ఆరోగ్యానికి చేపలు మేలు చేస్తాయనే విషయం చాలా మందికి తెలుసు. అయితే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఫ్యాటీ ఫిష్ మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని తాజా పరిశోధనలు సూచిస�
సముద్రంలో అన్ని చేపల్లానే పఫర్ చేప కూడా తన దారిన తాను ఈదుతూ వెళ్లిపోతుంటుంది. చిన్న చేపను పెద్ద చేప మింగడం సముద్ర న్యాయమే అనుకుని కొన్ని మీదపడుతుంటాయి. అలాంటివి దగ్గరకు వచ్చినప్పుడు మిగతా చేపల్లా పఫర్
మృగశిర కార్తెని పురస్కరించుకొని.. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో సోమవారం బత్తిని కుటుంబం చేప మందు ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. చేప ప్రసాదం కోసం దేశం నలుమూలల నుంచి ఆస్తమా రోగులు భారీగా ర�
రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండ నుంచి ఉపశమనంగా మృగశిర కార్తి సోమవారం నుంచి ఆగమనమైంది. మృగశిర అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చేపలు. ఈ కార్తి ఆరంభం రోజున చేపలు తినడం ఆనవాయితీ.
మృగశిర కార్తెను పురస్కరించుకొని సోమవారం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బత్తిని కుటుంబం ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఏర్�
Fish in Beer | బీర్ తాగేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. బీర్ బాటిల్లో ఓ చేపపిల్ల ఈదుతూ కనిపించింది. హైదరాబాద్ నాచారం పరిధిలోని మల్లాపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.