మృగశిర అనగానే గుర్తొచ్చేది చేపలు (Fish). ఈ కార్తె మొదటి రోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తున్నది. కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. ప్రధానంగా ఉబ్బసం, ఆయాసం ఉన్నవారికి ఈ చేపలు ఎంత
మత్స్యకారులకు వృత్తిరక్షణ, ఉపాధి, జీవిత భద్రత కల్పించాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం డిమాండ్ చేసింది. సమస్యల పరిష్కారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని సంఘం ప్రతినిధులు కో�
నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని మందపల్లి గ్రామంలోని కొత్త చెరువులో నీరు అడుగంటిపోవడంతో రూ.50 వేల విలువైన చేపలు చనిపోవడంతో శుక్రవారం మత్స్యకారులు నిరసన తెలిపారు.
చేపల్లో అనేక పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. చేపల్లో మన శరీరానికి కావల్సిన అనేక మ
దేశంలో చేపల వినియోగం పెరిగినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రజల్లో ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధతోనే ఈ మార్పు చోటుచేసుకున్నట్టు తెలిసింది. జమ్ముకశ్మీర్లో అనూహ్యంగా అత్యధిక పెరుగుదల కనిపించింది.
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు అనుకూలించక చెరువులు పూర్తిగా ఎండిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ కింద జిల్లావ్యాప్తంగా చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టారు. అలాగే చెరువులకు �
చేపలను తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. నాన్ వెజ్ ప్రియుల్లో చాలా మంది చేపలను ఇష్టంగా తింటుంటారు. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు (kothur) మండలం విషాదం చోటుచేసుకున్నది. చేపలు పట్టడానికి వెళ్లిన యువకుడు చెరువులో గల్లంతయ్యాడు. మెల్లగూడ గ్రామపంచాయతీ పరిధిలోని కాలనీ తాండాకు చెందిన రాజు భోగ్య.. కొత్తూరు సమీపంలోని
Fish | సండే వచ్చిందంటే చాలు ఒకప్పుడు చికెన్, మటన్ తినాలని అనుకునేవాళ్లు.. కానీ ఇప్పుడు జనాలు చేపల కోసం క్యూ కడుతున్నారు. ఆరోగ్యరీత్యా చేపలు ఆరోగ్యానికి మంచివని వైద్యులు చెప్పడంతో వాటికే మొగ్గుచూపుతున్నార�
ఇక్కడ చెరువులో గుంపులు గుంపులుగా చేరి చేపల కోసం కొంగలు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. సాధారణంగా ఎప్పుడూ ఇక్కడ తిరుగాడే కొంగలతో పాటు ఈ సీజన్లో మాత్రమే అరుదుగా కనిపించే సైబీరియన్ వంటి సుదూర ప్రాంత పక్
హలో మేడం. చలికాలంలో కీళ్ల నొప్పులు అధికం అవుతాయి. ఆర్థరైటిస్లాంటి సమస్యలు ఉన్నవాళ్లకి కూడా ఎముకల నొప్పులు ఎక్కువ బాధిస్తాయి కదా! ఇలాంటి వాళ్లు వీటి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ఆహారపరంగా, ఆరోగ్యపరంగా �
‘ఈ చేప పిల్లలు మాకొద్దు’ అంటూ పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎ ల్లంపల్లిలో మత్స్యకారులు బుధవా రం ఆందోళనకు దిగారు. మత్స్యశాఖ అధికారి నరేశ్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ రవి తెచ్చిన చేప పిల్లలు చిన్న సై�