కుల వృత్తుల ఆర్థిక పరిపుష్ఠికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వివిధ పథకాలు అమలు చేస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా మత్స్యకారులకు ప్రతి ఏటా పూర్తి సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ
గడిచిన వానకాలంలో విస్తారంగా కురిసిన వానలకు చెరువులు, ప్రాజెక్టుల్లోకి వరద రావడంతో జలకళతో ఉట్టిపడుతున్నాయి.కాగా, నీటి వనరుల్లో ఈ ఏడాది చేపపిల్లలు వదిలేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్స్యశాఖ అన్ని ఏర్పాట
ప్రజల ఆరోగ్యానికి దోహదం చేసే చేపల పెంపకానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది. సీఎం కేసీఆర్ మత్స్య ఉత్పత్తులపై ఫోకస్ పెట్టడంతో రాష్ట్రంలో నీలి విప్లవం కొనసాగుతున్నది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ �
మహారాష్ట్ర బీజేపీ మంత్రి విజయ్కుమార్ గవిట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీ కళ్లు ఐశ్వర్యరాయ్ కళ్లులా అందంగా ఉండాలంటే రోజూ చేపలు తినాలని ప్రజలకు సూచించారు. ‘రోజూ చేపలు తినే వారి చర్మం మృదువుగా ఉంటుం�
ముద్దపప్పు వాయలో పచ్చిపులుసు చిలకరించుకుంటే రెండు ముద్దలు ఎక్కువ లాగించేస్తాం! మటన్ బిర్యానీకి చికెన్ 65తో దోస్తీ కుదురుతుంది. అలాగని ప్రతి రుచినీ మరింత ఆస్వాదించడానికి సరైన జోడీ ఉంటుందనుకుంటే పొరపా�
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర సర్కారు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నది. ఈ యేడాది కూడా పంపిణీ చేయడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. మంచిర్యాల జిల్లాలో 114 సొసైటీల్లో 6,499 మంది �
ఒకప్పుడు చెరువుల్లో ఒక పూటంతా పట్టినా ఒక్క చేపా దొరికేది కాదు. నేడు అవే చెరువుల్లో అలా వెళ్లి ఇలా కిలోల కొద్ది చేపలు పట్టుకొస్తున్నారు మత్స్యకారులు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఏపీ చెరువుల్లో పెంచ
చేపలే చేపలు.. పల్లె లేదు. పట్టణం లేదు.. ఎక్కడ చూసినా మత్స్యాలే. అన్నీ రవ్వులు, బొచ్చెలు, బొమ్మెలు, జెల్లలే. ఒక్కోటి 2 నుంచి 10 కిలోల బరువు మీదే. నాడు వట్టిపోయి.. నేడు పుష్కలంగా నీళ్లున్న చెరువులు, కుంటలు, జలాశయాల్ల
ముషీరాబాద్ చేపల మార్కెట్కు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. నిత్యం టన్నుల కొద్దీ చేపల విక్రయాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులతో మత్స్య సంపద పెరగడంత
వర్షపు నీటితో వాగు ప్రవాహాల్లో.. చెరువు అలుగుల్లో.. రిజర్వాయర్ దిగువ నీటిలో ఎక్కడ చూసినా చేపలే.. చెంగు చెంగున ఎగురుతూ.. నీటికి ఎదురెక్కుతూ వలలకు చిక్కుతున్నాయి. పాత నీటికి కొత్త నీరు తోడు కావడంతో గతంలో ఉన్�
భారీ వర్షాలకు చెరువులు, వాగులు పొంగిపొర్లు తుండటంతో గ్రామాల్లో చేపల పండుగ నెల కొన్నది. వరదల్లో ఎదురెక్కి వస్తున్న చేపలను మత్స్యకారులతోపాటు స్థానికులు పట్టుకెళ్తున్నారు.
శంషాబాద్ మండలంలోని ఎంటేరు వాగునుంచి హిమాయత్సాగర్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. ఈ వరద నీటిలో సుమారు 70 నుంచి 80 కిలోల చేప ఈదుకుంటూ వెళ్తుండగా సుల్తాన్పల్లి- కేబిదొడ్డి గ్రామాల వాసులు వారి సెల్
సీఎం కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. గత ఉమ్మడి ప్రభు త్వాలు పూర్తిగా విస్మరించిన మత్స్యకారులకు మేమున్నామంటూ అండగా నిలిచింది. గత ఏడేండ్లుగా మత్స్యకారులకు వందశాతం సబ్స�
నాడు మత్స్యకారులను పట్టించుకున్న వారే లేరు. నేడు తెలంగాణ ప్రభుత్వ పాలనలో మత్స్యకార కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. చెరువుల పునరుద్ధరణ, చేపపిల్లల పంపిణీ, సబ్సిడీపై వాహనాలు తదితర పథకాలు వారి జీవి�