నోరూరించే ఫిష్ వంటకాల పండుగకు నగరంలోని సరూర్నగర్ ఇండోర్స్టేడియం సిద్ధమవుతున్నది. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీవరకు రంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ‘ఫిష్ ఫుడ్ ఫెస్టివల్' నిర్వహించేందుకు అధిక
మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఆరేళ్లుగా చేప పిల్లల పెంపకం చేపడుతున్నది. రూపాయి ఖర్చులేకుండా వారికి ఉపాధి కల్పిస్తూ భరోసానిస్తున్నది. గతేడాది జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టుల్లో 1.38 కోట్ల చేప
నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలోని అన్నారం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో మత్స్యకారుడికి 26 కిలోల భారీ చేప చిక్కింది. గురువారం జాలర్లందరూ కలిసి చేపల వేటకు వెళ్లారు. ఇందులో ప్రవీణ్ వలకు భారీ చేప చిక�
ప్రస్తుతం ఎండల కారణంగా చెరువుల్లో నీటి పరిమాణం తగ్గిపోతుంది. దాంతో ఆక్సిజన్ బాగా తగ్గి చేపలు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చెరువుల్లో ప్రాణ వాయువును పెంచి చేపలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండ�
స్వరాష్ట్రంలో మత్స్యకారుల దశ తిరిగిందనడానికి ఈ చేపల రాశులే నిదర్శనంగా చెప్పవచ్చు. మండుటెండల్లో నిండుకుండలను తలపిస్తున్న చెరువుల్లో మత్స్యకారులు చేపల వేటకు దిగుతున్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లాలోన�
మత్స్యకారుల జీవితాల్లో ప్రభుత్వం నిరంతరం వెలుగులు నింపుతున్నది. వేసవిలోనూ చెరువులను నిండుకుండల్లా నింపి నిరంతరం మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్నది. అదేవిధంగా పలు పథకాలను అందిస్తూ వారికి చేయూతనిస్తు�
మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెరువులోని ఎర్రకుంటలో ఆదివారం మత్స్యకారులకు పది కిలోల చేప లభ్యమైంది. ఈ కుంటలో 7 కిలోల నుంచి 10 కిలోల సైజులో చేపలు లభిస్తుండటంతో మత్స్యకారులు సంబురపడుతున్నారు.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట టీయూఎఫ్ఐడీసీ కింద రూ.3.90 కోట్లతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నది.
పర్యాటక రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్న భాగ్యనగరంలో ఆహ్లాదానికి కొదువ లేదు. ముఖ్యంగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే సాగర్ తీరాన ఏర్పాటు చేసిన సమ్మర్ ఉత్సవ్ మేళా సముద్రపు అనుభూతిని మిగిలి�
తెలంగాణ సర్కార్ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో కులవృత్తులకు పూర్వవైభవం వస్తున్నది. ప్రభుత్వ ప్రోత్సాహంతో దళితులు, నేతన్నలు, గౌడన్నలు, యాదవ్లు, మత్స్యకారులు ఇలా అన్ని సామాజిక వర్గాలు ఆర్థికాభివృద్ధి స
చేప తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు (Health Tips) చేకూరుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మాంసాహారులు చేపను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ అబ్రర్ ముల్తానీ పేర్క
..పక్క చిత్రంలో ఓ వ్యక్తి చేతిలో ఉన్నది పాము అనుకుంటున్నారా..? భయంలేకుండా చేతిలో పట్టుకున్నాడేంటి అనుకుంటున్నారా..? ఇది పాము కాదు, చాలా అరుదుగా దొరికే మలుగుపాపెర చేప! చాలా అరుదైన జాతి. చెరువులు, రిజర్వాయర్లల�