తెలంగాణ సర్కార్ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో కులవృత్తులకు పూర్వవైభవం వస్తున్నది. ప్రభుత్వ ప్రోత్సాహంతో దళితులు, నేతన్నలు, గౌడన్నలు, యాదవ్లు, మత్స్యకారులు ఇలా అన్ని సామాజిక వర్గాలు ఆర్థికాభివృద్ధి స
చేప తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు (Health Tips) చేకూరుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మాంసాహారులు చేపను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ అబ్రర్ ముల్తానీ పేర్క
..పక్క చిత్రంలో ఓ వ్యక్తి చేతిలో ఉన్నది పాము అనుకుంటున్నారా..? భయంలేకుండా చేతిలో పట్టుకున్నాడేంటి అనుకుంటున్నారా..? ఇది పాము కాదు, చాలా అరుదుగా దొరికే మలుగుపాపెర చేప! చాలా అరుదైన జాతి. చెరువులు, రిజర్వాయర్లల�
మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు చేపడుతున్న ‘నీలి విప్లవం’ సత్ఫలితాలనిస్తున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 284 జలవన రుల్లో 1.38 కోట్ల పిల్లలను విడుదల చేయగా, ప్రస్తుతం జాలర్లు వేట సాగిస�
ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే చుక్కనీరు లేకుండా ఎండిపోయిన చెరువులు, కుంటలు.. ఇప్పుడు నిండానీరు, మత్స్యసంపదతో కళకళలాడుతున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని ప్రతి చ�
మత్స్యకార వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న ది. ఇందులో భాగంగా శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లో గత నవంబర్, డిసెంబర్ నెలల్లో చేపపిల్లలను విడ�
భారతదేశంలో చాలామంది ప్రధాన ఆహారం వరి అన్నం. అయితే కార్బొహైడ్రేట్లు, గంజి (స్టార్చ్) ఎక్కువగా ఉండటం వల్ల అన్నం తినకూడదని తీర్మానించుకుంటారు. కానీ, మితంగా తింటే అన్నం కూడా అమృత సమానం అంటున్నారు పోషకాహార ని
శాస్త్రీయ పద్ధతిలో చేపల పెంపకం చేపడితే మత్స్యకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ర వీందర్రెడ్డి అన్నారు.
వారంతా గిరిజనులు.. కాదు కాదు గంగపుత్రులు. పుట్టింది గిరిజనులుగా కానీ చేసేది చేపల వేట. అదే వారి జీవనాధారం. శిక్షణ లేకుండానే చేపల వేటను వృత్తిగా మలుచుకున్నారు. ఏడాదంతా సంపాదనే. ప్రతి సీజన్లో మస్త్గా డబ్బు�
మానేరునది సమీపంలో పుట్టి, వేములవాడ నుంచి దిగువకు ప్రవహిస్తూ, జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల, రాయికల్ మండలాల మీదుగా బోర్నపెల్లి వద్ద గోదావరిలో కలిసే పెద్దవాగు జగిత్యాల జిల్లాకు కీలక సాగునీటి వనరు.
తెలంగాణ మహిళ పప్పుచారుకు పోపు పెట్టినా.. వీధివీధంతా ఘుమఘుమలే. అదే ఏ చేపల పులుసో వండితే.. ఆ ఘాటు ఊరి పొలిమేరకూ విస్తరించాల్సిందే. ఆ నైపుణ్యాన్ని ఓ వ్యాపార అవకాశంగా మలుచుకుంటే.. ఆర్థిక స్వావలంబన సాధ్యం