నల్లగొండ పట్టణ పరిధిలోని పానగల్ ఉదయ సముద్రంలో భారీ చేపలు లభ్యమయ్యాయి. నల్లగొండ మండలం ఖాజీరామారం గ్రామానికి చెందిన జాలరి రుద్రాక్షి శ్రీను తోటి జాలర్లతో కలిసి అదివారం వలలు వేయగా.. 20 కిలోల బొచ్చ చేపతోపాటు
చెరువుల్లో చేప పిల్లల విడుదలకు మత్స్యశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలోని 703 చెరువులు, రిజర్వాయర్లలో 1.94 కోట్ల చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రణాళిక �
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్లో గురువారం ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ అదిరింది. ఈ నెల 10వ తేదీ వరకు దీనిని నిర్వహించనుండగా, మొదటిరోజు విశ�
మృగశిర కార్తె సందర్భంగా నేటి ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఉబ్బసంతో బాధపడుతున్న వారికి బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చే�
అనేక ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలతో తెలంగాణ ప్రాంతం ఒక రాష్ర్టంగా ఏర్పాటై తొమ్మిదేండ్లు పూర్తిచేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అత్యంత కీలకమైన ఈ శుభ సందర్భంలో తలెత్తుకొని శిఖరాయమానమై దేదీప్యంగా దశాబ
నోరూరించే ఫిష్ వంటకాల పండుగకు నగరంలోని సరూర్నగర్ ఇండోర్స్టేడియం సిద్ధమవుతున్నది. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీవరకు రంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ‘ఫిష్ ఫుడ్ ఫెస్టివల్' నిర్వహించేందుకు అధిక
మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఆరేళ్లుగా చేప పిల్లల పెంపకం చేపడుతున్నది. రూపాయి ఖర్చులేకుండా వారికి ఉపాధి కల్పిస్తూ భరోసానిస్తున్నది. గతేడాది జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టుల్లో 1.38 కోట్ల చేప
నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలోని అన్నారం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో మత్స్యకారుడికి 26 కిలోల భారీ చేప చిక్కింది. గురువారం జాలర్లందరూ కలిసి చేపల వేటకు వెళ్లారు. ఇందులో ప్రవీణ్ వలకు భారీ చేప చిక�
ప్రస్తుతం ఎండల కారణంగా చెరువుల్లో నీటి పరిమాణం తగ్గిపోతుంది. దాంతో ఆక్సిజన్ బాగా తగ్గి చేపలు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చెరువుల్లో ప్రాణ వాయువును పెంచి చేపలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండ�
స్వరాష్ట్రంలో మత్స్యకారుల దశ తిరిగిందనడానికి ఈ చేపల రాశులే నిదర్శనంగా చెప్పవచ్చు. మండుటెండల్లో నిండుకుండలను తలపిస్తున్న చెరువుల్లో మత్స్యకారులు చేపల వేటకు దిగుతున్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లాలోన�
మత్స్యకారుల జీవితాల్లో ప్రభుత్వం నిరంతరం వెలుగులు నింపుతున్నది. వేసవిలోనూ చెరువులను నిండుకుండల్లా నింపి నిరంతరం మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్నది. అదేవిధంగా పలు పథకాలను అందిస్తూ వారికి చేయూతనిస్తు�
మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెరువులోని ఎర్రకుంటలో ఆదివారం మత్స్యకారులకు పది కిలోల చేప లభ్యమైంది. ఈ కుంటలో 7 కిలోల నుంచి 10 కిలోల సైజులో చేపలు లభిస్తుండటంతో మత్స్యకారులు సంబురపడుతున్నారు.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట టీయూఎఫ్ఐడీసీ కింద రూ.3.90 కోట్లతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నది.
పర్యాటక రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్న భాగ్యనగరంలో ఆహ్లాదానికి కొదువ లేదు. ముఖ్యంగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే సాగర్ తీరాన ఏర్పాటు చేసిన సమ్మర్ ఉత్సవ్ మేళా సముద్రపు అనుభూతిని మిగిలి�