మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర సర్కారు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నది. ఈ యేడాది కూడా పంపిణీ చేయడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. మంచిర్యాల జిల్లాలో 114 సొసైటీల్లో 6,499 మంది �
ఒకప్పుడు చెరువుల్లో ఒక పూటంతా పట్టినా ఒక్క చేపా దొరికేది కాదు. నేడు అవే చెరువుల్లో అలా వెళ్లి ఇలా కిలోల కొద్ది చేపలు పట్టుకొస్తున్నారు మత్స్యకారులు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఏపీ చెరువుల్లో పెంచ
చేపలే చేపలు.. పల్లె లేదు. పట్టణం లేదు.. ఎక్కడ చూసినా మత్స్యాలే. అన్నీ రవ్వులు, బొచ్చెలు, బొమ్మెలు, జెల్లలే. ఒక్కోటి 2 నుంచి 10 కిలోల బరువు మీదే. నాడు వట్టిపోయి.. నేడు పుష్కలంగా నీళ్లున్న చెరువులు, కుంటలు, జలాశయాల్ల
ముషీరాబాద్ చేపల మార్కెట్కు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. నిత్యం టన్నుల కొద్దీ చేపల విక్రయాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులతో మత్స్య సంపద పెరగడంత
వర్షపు నీటితో వాగు ప్రవాహాల్లో.. చెరువు అలుగుల్లో.. రిజర్వాయర్ దిగువ నీటిలో ఎక్కడ చూసినా చేపలే.. చెంగు చెంగున ఎగురుతూ.. నీటికి ఎదురెక్కుతూ వలలకు చిక్కుతున్నాయి. పాత నీటికి కొత్త నీరు తోడు కావడంతో గతంలో ఉన్�
భారీ వర్షాలకు చెరువులు, వాగులు పొంగిపొర్లు తుండటంతో గ్రామాల్లో చేపల పండుగ నెల కొన్నది. వరదల్లో ఎదురెక్కి వస్తున్న చేపలను మత్స్యకారులతోపాటు స్థానికులు పట్టుకెళ్తున్నారు.
శంషాబాద్ మండలంలోని ఎంటేరు వాగునుంచి హిమాయత్సాగర్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. ఈ వరద నీటిలో సుమారు 70 నుంచి 80 కిలోల చేప ఈదుకుంటూ వెళ్తుండగా సుల్తాన్పల్లి- కేబిదొడ్డి గ్రామాల వాసులు వారి సెల్
సీఎం కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. గత ఉమ్మడి ప్రభు త్వాలు పూర్తిగా విస్మరించిన మత్స్యకారులకు మేమున్నామంటూ అండగా నిలిచింది. గత ఏడేండ్లుగా మత్స్యకారులకు వందశాతం సబ్స�
నాడు మత్స్యకారులను పట్టించుకున్న వారే లేరు. నేడు తెలంగాణ ప్రభుత్వ పాలనలో మత్స్యకార కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. చెరువుల పునరుద్ధరణ, చేపపిల్లల పంపిణీ, సబ్సిడీపై వాహనాలు తదితర పథకాలు వారి జీవి�
నల్లగొండ పట్టణ పరిధిలోని పానగల్ ఉదయ సముద్రంలో భారీ చేపలు లభ్యమయ్యాయి. నల్లగొండ మండలం ఖాజీరామారం గ్రామానికి చెందిన జాలరి రుద్రాక్షి శ్రీను తోటి జాలర్లతో కలిసి అదివారం వలలు వేయగా.. 20 కిలోల బొచ్చ చేపతోపాటు
చెరువుల్లో చేప పిల్లల విడుదలకు మత్స్యశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలోని 703 చెరువులు, రిజర్వాయర్లలో 1.94 కోట్ల చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రణాళిక �
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్లో గురువారం ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ అదిరింది. ఈ నెల 10వ తేదీ వరకు దీనిని నిర్వహించనుండగా, మొదటిరోజు విశ�
మృగశిర కార్తె సందర్భంగా నేటి ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఉబ్బసంతో బాధపడుతున్న వారికి బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చే�
అనేక ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలతో తెలంగాణ ప్రాంతం ఒక రాష్ర్టంగా ఏర్పాటై తొమ్మిదేండ్లు పూర్తిచేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అత్యంత కీలకమైన ఈ శుభ సందర్భంలో తలెత్తుకొని శిఖరాయమానమై దేదీప్యంగా దశాబ