నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలోని అన్నారం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో మత్స్యకారుడికి 26 కిలోల భారీ చేప చిక్కింది. గురువారం జాలర్లందరూ కలిసి చేపల వేటకు వెళ్లారు.
ఇందులో ప్రవీణ్ వలకు భారీ చేప చిక్కడంతో సంబురపడ్డాడు. ఈ చేపను రూ.5 వేలకు విక్రయించాడు.
– డొంకేశ్వర్