నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి చెరువులో నాణ్యతలేని చేప పిల్లలను వదిలిపెట్టేందుకు ప్రయత్నించిన అధికారులను మత్స్య సహకార సంఘం నాయకులు అడ్డుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై చేప పిల్లలను చెరువులు, ప్రాజెక్టులలో విడుదల చేస్తున్నదని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. సోమవారం వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్పేట నందివాగు ప్రాజెక్ట్, విక
మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
సీఎం కేసీఆర్ కులవృత్తుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. గతంలో ఎవరూ పట్టించుకోక నిర్జీవమైన కుల వృత్తులకు కొండంత అండగా నిలిచారు. గొల్ల, కురుమలకు గొర్రె పిల్లలు పంపిణీ చే స్తే.. మత్స్యకారులకు చేపపిల్లలు ఇచ్�
రాష్ట్రంలో నదులు, చెరువులు, కాలువలు నిండుకుండలా కనబడుతున్నాయి. కాకతీయులు, రెడ్డిరాజులు తవ్వించిన చెరువులు, మధ్యతరహా రిజర్వాయర్ల ఆసరాతో తెలంగాణ రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతున్నది.
కేజ్ కల్చర్ విధానంలో చేపల పెంపకంతో అధిక లాభాలు సాధించవచ్చని, అధునాతన పద్ధతుల్లో చేపల పెంపకం చేపట్టేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర మత్స్య ఫెడరేషన్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్
మత్స్య కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. ఉమ్మడి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సర్వసభ్య సమావేశం ఉమ్మ
మెదక్ జిల్లాలో మత్స్య సంపద మరింత పెరగనున్నది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉచిత చేప పిల్లల పంపిణీని రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత మత్స్యకారుల జీవితాలు పూర్తిగా మారి
వేసవి కాలంలో చేపల పెంపకంపై తగు జాగ్రత్తలు పాటిస్తేనే ఎదుగుదల సాధ్యమవుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మత్స్యకారులు చెరువులు, కుంటల్లో చేపలను పెంచుతున్నారు.
నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలోని అన్నారం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో మత్స్యకారుడికి 26 కిలోల భారీ చేప చిక్కింది. గురువారం జాలర్లందరూ కలిసి చేపల వేటకు వెళ్లారు. ఇందులో ప్రవీణ్ వలకు భారీ చేప చిక�
..పక్క చిత్రంలో ఓ వ్యక్తి చేతిలో ఉన్నది పాము అనుకుంటున్నారా..? భయంలేకుండా చేతిలో పట్టుకున్నాడేంటి అనుకుంటున్నారా..? ఇది పాము కాదు, చాలా అరుదుగా దొరికే మలుగుపాపెర చేప! చాలా అరుదైన జాతి. చెరువులు, రిజర్వాయర్లల�
ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే చుక్కనీరు లేకుండా ఎండిపోయిన చెరువులు, కుంటలు.. ఇప్పుడు నిండానీరు, మత్స్యసంపదతో కళకళలాడుతున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని ప్రతి చ�
వారంతా గిరిజనులు.. కాదు కాదు గంగపుత్రులు. పుట్టింది గిరిజనులుగా కానీ చేసేది చేపల వేట. అదే వారి జీవనాధారం. శిక్షణ లేకుండానే చేపల వేటను వృత్తిగా మలుచుకున్నారు. ఏడాదంతా సంపాదనే. ప్రతి సీజన్లో మస్త్గా డబ్బు�