ఐదారేండ్లుగా పుష్కలమైన చెరువు నీళ్లు, భూగర్భ జలాలతో బంగారు పంటలు పండించిన చింతకుంట, రాజారాంతండా మళ్లీ పదేళ్ల కిందటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ప్రధాన ఆధారంగా ఉన్న చెరువు, వరదకాలువలోకి నీళ్లు రాకపో�
నల్లబెల్లి మండలం లెంకాలపల్లి శివారు కుమ్మరిమడుగు సమీపంలో ఎస్సారెస్పీ సబ్ కెనాల్ సీసీ, కల్వర్టును ధ్వంసం చేసిన ఘటనపై అధికారులు స్పందించారు. ‘ఎస్సారెస్పీ ఉపకాల్వలు కబ్జా’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో �
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని డీబీఎం-38 ఎస్సారెస్పీ 17ఎల్ ఉపకాల్వను ఓ రైతు పూడ్చేసి వ్యవసాయ భూమిగా మార్చుకుంటున్నాడు. ఈ మండలంలో సాగునీటి కోసం గత ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ఎస్సారెస్పీ ఎడమ కాల్వను
చివరి తడికి నీళ్లు అందిస్తే పంటలు పండుతాయని, వెంటనే అధికారులు ఎస్సారెస్పీ కాల్వ ద్వారా నీళ్లు ఇవ్వాలని రైతులు వేడుకుంటున్నారు. శాయంపేటలోని ఎస్సారెస్పీ డీబీఎం -31 కాల్వ వద్ద నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా�
కేసీఆర్ ప్రభుత్వంలో సుభిక్షంగా ఉన్న వ్యవసాయరంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. వరంగల్ జిల్లాలో రైతు సమస్యల పరిష్కార�
హోలీ పండుగ వేళ ఉమ్మడి జిల్లాలో విషాదం నెలకొంది. వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు యువకులు, ఒక బాలుడు మృతిచెందగా మరొకరు గల్లంతయ్యారు. వెంకటాపూర్ మండలం లక్ష్మీపురం వద్ద చెట్టుకు ఢీకొని ఇద్దరు, కమలాపూర్ మండలం
మరో నాలుగు రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువకుడు విగతజీవిగా మారాడు. పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లి గల్లంతైన ఆ యువకుడు ఎస్సారెస్పీ కాల్వలో మంగళవా రం శవమై తేలాడు.
కరీంనగర్ నుంచి ఖమ్మం వరకు రైతులకు సాగునీరివ్వాలన్న లక్ష్యంతో నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆరంభంలో బాగానే ఉన్నా.. రానురాను తన ఉనికిని కోల్పోతూ వచ్చింది. చివరకు వట్టిపోయి ప్రాజెక్టు పరిధిలోని రై
నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలోని అన్నారం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో మత్స్యకారుడికి 26 కిలోల భారీ చేప చిక్కింది. గురువారం జాలర్లందరూ కలిసి చేపల వేటకు వెళ్లారు. ఇందులో ప్రవీణ్ వలకు భారీ చేప చిక�
శ్రీరాంసాగర్ జలాశయం ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదతో నిండుకుండలా మారింది. దీంతో ఎస్సారెస్పీ దిగువన కాకతీయ, సరస్వతీ, లక్ష్మి కాలువల ఆయకట్టు కింద యాసంగి పంటల సాగుకు ఢోకా లేదు.
స్వరాష్ట్రంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చరిత్రను తిరగరాస్తున్నది. ఆరు దశాబ్దాలుగా ఒక్క పంటకు, అదీ దిగువమానేరు ఆయకట్టు వరకు మాత్రమే నీటిని అందించిన ప్రాజెక్టు.. నేడు రెండు తరి పంటలకు ఆఖరి మడి వరకూ తడిని అ�
ఎస్సారెస్పీకి 1.75 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో శ్రీశైలం ప్రాజెక్టుకు 2.40 లక్షల క్యూసెక్కులు హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కృష్ణా బేసిన్లో క్రమంగా వరద తగ్గుముఖం పడుతుండగా.. గోదావరి బేసిన్లో అంత�
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 1: కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. సోమవారం శ్రీశైలం జలాశయానికి 1,04,961 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ 215 టీఎ