మానేరునది సమీపంలో పుట్టి, వేములవాడ నుంచి దిగువకు ప్రవహిస్తూ, జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల, రాయికల్ మండలాల మీదుగా బోర్నపెల్లి వద్ద గోదావరిలో కలిసే పెద్దవాగు జగిత్యాల జిల్లాకు కీలక సాగునీటి వనరు.
తెలంగాణ మహిళ పప్పుచారుకు పోపు పెట్టినా.. వీధివీధంతా ఘుమఘుమలే. అదే ఏ చేపల పులుసో వండితే.. ఆ ఘాటు ఊరి పొలిమేరకూ విస్తరించాల్సిందే. ఆ నైపుణ్యాన్ని ఓ వ్యాపార అవకాశంగా మలుచుకుంటే.. ఆర్థిక స్వావలంబన సాధ్యం
ఖమ్మం జిల్లాలోని అన్ని చెరువుల్లో చేపల పంట పండింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో ఆరేండ్లలో ఉత్పత్తులు రెట్టింపయ్యాయి. దీంతో మత్స్య రైతులు చేపల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు
చేపలు, మాంసంలాంటి ఆహారపదార్థాలను నిల్వ చేయడానికి ఎక్కువగా రసాయనాలను వాడుతుంటారు. మనం వాటిని కొని ఇంటికి తీసుకెళ్లాక వాసనొస్తున్నదని బాగా కడుగుతాం. వాసనపోకుంటే ఉప్పు, పసుపుతో మళ్లీ కడుగుతాం. తర్వాత వండు�
జిల్లాలోని 9,038 స్వ యం సహాయక సంఘాలకు రూ.529.25 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందజేసినట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఐకేపీ అధికారులతో శుక్రవారం బ్యా
బెంగాలీలను కించపరిచేలా బీజేపీ ఎంపీ, నటుడు పరేశ్ రావల్ గుజరాత్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గుజరాత్ తొలి విడత ఎన్నికల ప్రచారంలో పరేశ్ రావల్ మాట్లాడారు. ‘గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. కొన్ని �
పంట చేన్లలో జలపుష్పాలు వచ్చి చేరాయి. వరి కోస్తుండగా రైతుల కంటపడిన ఈ చేపలు బురద నీటిలో ఎగురుతూ మెరిసిపోయాయి. అటు గోదావరి జలాలు.. మరోవైపు ఎడతెరపి లేకుండా కురిసిన మొన్నటి వానలకు అన్ని చెరువులు, కుంటలు అలుగుప�
కనీవినీ ఎరుగని చిలుక ముక్కు చేప ఒకటి వలకు చిక్కింది. తల పక్షి ఆకారంలో ఉండగా, శరీరం మాత్రం చేపలా ఉన్నది. ఈ వింత చేప మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని బలపాల పెద్దచెరువులో మత్స్యకారులకు దొరికింది.