మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు చేపడుతున్న ‘నీలి విప్లవం’ సత్ఫలితాలనిస్తున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 284 జలవన రుల్లో 1.38 కోట్ల పిల్లలను విడుదల చేయగా, ప్రస్తుతం జాలర్లు వేట సాగిస�
ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే చుక్కనీరు లేకుండా ఎండిపోయిన చెరువులు, కుంటలు.. ఇప్పుడు నిండానీరు, మత్స్యసంపదతో కళకళలాడుతున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని ప్రతి చ�
మత్స్యకార వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న ది. ఇందులో భాగంగా శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లో గత నవంబర్, డిసెంబర్ నెలల్లో చేపపిల్లలను విడ�
భారతదేశంలో చాలామంది ప్రధాన ఆహారం వరి అన్నం. అయితే కార్బొహైడ్రేట్లు, గంజి (స్టార్చ్) ఎక్కువగా ఉండటం వల్ల అన్నం తినకూడదని తీర్మానించుకుంటారు. కానీ, మితంగా తింటే అన్నం కూడా అమృత సమానం అంటున్నారు పోషకాహార ని
శాస్త్రీయ పద్ధతిలో చేపల పెంపకం చేపడితే మత్స్యకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ర వీందర్రెడ్డి అన్నారు.
వారంతా గిరిజనులు.. కాదు కాదు గంగపుత్రులు. పుట్టింది గిరిజనులుగా కానీ చేసేది చేపల వేట. అదే వారి జీవనాధారం. శిక్షణ లేకుండానే చేపల వేటను వృత్తిగా మలుచుకున్నారు. ఏడాదంతా సంపాదనే. ప్రతి సీజన్లో మస్త్గా డబ్బు�
మానేరునది సమీపంలో పుట్టి, వేములవాడ నుంచి దిగువకు ప్రవహిస్తూ, జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల, రాయికల్ మండలాల మీదుగా బోర్నపెల్లి వద్ద గోదావరిలో కలిసే పెద్దవాగు జగిత్యాల జిల్లాకు కీలక సాగునీటి వనరు.
తెలంగాణ మహిళ పప్పుచారుకు పోపు పెట్టినా.. వీధివీధంతా ఘుమఘుమలే. అదే ఏ చేపల పులుసో వండితే.. ఆ ఘాటు ఊరి పొలిమేరకూ విస్తరించాల్సిందే. ఆ నైపుణ్యాన్ని ఓ వ్యాపార అవకాశంగా మలుచుకుంటే.. ఆర్థిక స్వావలంబన సాధ్యం
ఖమ్మం జిల్లాలోని అన్ని చెరువుల్లో చేపల పంట పండింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో ఆరేండ్లలో ఉత్పత్తులు రెట్టింపయ్యాయి. దీంతో మత్స్య రైతులు చేపల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు
చేపలు, మాంసంలాంటి ఆహారపదార్థాలను నిల్వ చేయడానికి ఎక్కువగా రసాయనాలను వాడుతుంటారు. మనం వాటిని కొని ఇంటికి తీసుకెళ్లాక వాసనొస్తున్నదని బాగా కడుగుతాం. వాసనపోకుంటే ఉప్పు, పసుపుతో మళ్లీ కడుగుతాం. తర్వాత వండు�
జిల్లాలోని 9,038 స్వ యం సహాయక సంఘాలకు రూ.529.25 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందజేసినట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఐకేపీ అధికారులతో శుక్రవారం బ్యా