జపం చేస్తే మామూలు కొంగకు చేపలు పడుతాయో లేదో తెలియదు కానీ.. కొంగ జాతికి చెందిన ఈ రోజీ పెలికాన్కు జపం చేయాల్సిన పనే లేదు.. జస్ట్ అలా నోరు తెరిస్తే చాలు చేప పిల్లలన్నీ తన ‘వల’లో పడాల్సిందే
Fish | మనుషులు వెల్లకిలా ఈదడం చూసే ఉంటారు, కానీ వెల్లకిలా ఈత కొట్టే చేపలను ఎప్పుడైనా చూశారా? ఫొటోలో కనిపిస్తున్నది అలాంటి వింత చేపలే. మనం అక్వేరియంలో పెంచుకునే క్యాట్ఫిష్ జాతికి చెందినవే ఇవి. నీళ్లలో తలకిం�
ఏ మాత్రం సముద్ర తీర ప్రాంతం లేని ఒక రాష్ట్రం చేపల పెంపకాన్ని ప్రాధాన్య అంశంగా చుకోవడమే పెద్ద సాహసం!
దానిపై శ్రమించి.. మొత్తంగా పెట్టిన రూ.305 కోట్ల పెట్టుబడితో రూ.25,782 కోట్ల సంపదను సృష్టించడం అపూర్వం!
ఆ సాహసం చ
అప్పుడప్పుడూ భలే వింత సంఘటనలు జరుగుతుంటాయి. అవి మనకు ఆశ్చర్యంతోపాటు నవ్వు తెప్పిస్తుంటాయి. చైనాలో జరిగిన ఈ ఘటన అలాంటిదే. ఓ వ్యక్తి ప్లేట్లో ఉన్న చేపను తిందామనుకునేలోపే అది నోరు తెరిచి�
వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం ఎలా మారుతుందనేది జన్యుపరమైన అంశాలపై ఆధారపడినా కొన్ని అలవాట్లు, ఆహారం కూడా ఆరోగ్యంపై, యవ్వనంగా కనిపించడంపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. మద్�
తెలంగాణలో మంచి నీటి చేపల చెరువులే ఆధారం. అయితే, మంచి నీళ్లలో పెరిగే చేపలకు వివిధ రకాల వ్యాధులు సోకే అవకాశం ఉన్నది. ఆ వ్యాధి లక్షణాలు, నివారణ పద్ధతులు తెలుసుకొంటే, చేపల సాగులో ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. చేప పే�
ఈ ఏడాది విజయవంతంగా పంపిణీ 23 వేలకు పైగా నీటి వనరుల్లోకి విడుదల 72 కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 16 కోట్లతో 6.47 కోట్ల రొయ్యల పంపిణీ ఆరేండ్లలో చేప పిల్లలకు రూ.280 కోట్లు ఖర్చు ఫలితంగా రూ.13 వేల కోట్లకు ఉత్పత్తి
అశ్వారావుపేట: మత్యశాఖ ద్వారా గిరిజనులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మత్యశాఖ అధికారి వరదారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని గుమ్మడవల్లి, బచ్చువారిగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని పెదవ�
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం జాలపల్లి గ్రామంలోని చెక్ డ్యాంలో శనివారం 15 కిలోల చేప దొరికింది. తుపాకుల చందు అనే యువకుడు సరదాగా చేపల వేటకు వెళ్లాడు. అతని వలకు 15 కిలోల గ్యాస్కట్ చేప చిక్కింది. దీంతో ఆ యు
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాదన్నపేట చెరువులో 2.20 లక్షల ఉచిత రొయ్యపిల్లల విడుదల రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సు
మహేశ్వరం : కులవృత్తులకు తెలంగాణ సర్కార్ పెద్దపీట వేసి ఆదుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.ఆదివారం మండల పరిధిలోని రావిర్యాల, కొత్వాల్ చెరువుతండాలలో సమీకృత మత్స్య శాఖ అభ�
వికారాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన నీలి విప్లవం మూలంగా నేడు రాష్ట్రంలో అనేక చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు చేపలతో కళకళలాడుతూ గంగపుత్రుల జీవితాలలో వెలుగులు నింపుతున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే
అరుదైన ‘తేలియా భోలా’ చేప పశ్చిమబెంగాల్ రాష్ట్రం సుందర్బన్ నదిలో మత్స్యకారులకు చిక్కింది. 75 కిలోల బరువు, ఏడు అడుగుల పొడవు ఉన్న ఈ చేపను విక్రయించగా రూ.36 లక్షలు వచ్చాయి.
ఎంసెట్ మెరిట్ ఆధారంగా సీట్లు నాలుగేండ్ల వ్యవధితో ఆక్వా కోర్సు ఉత్తీర్ణులకు భారీగా ఉద్యోగావకాశాలు రాష్ట్రంలోనే ఏకైక కళాశాల ఇక్కడే వనపర్తి, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): చేపల పెంపకంపై పరిశోధనలను అభివృద�