బీజింగ్: అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్లో పర్యటించిన నేపథ్యంలో ఆ దేశంపై చైనా తన ప్రతీకారాన్ని తీర్చుకున్నది. తైవాన్ నుంచి దిగుమతి చేసుకునే పండ్లు, చేపలపై ఆంక్షలను ప్రకటించింద
కొత్తగూడ: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కొత్తపల్లి వాగు పొంగిపొర్లడంతో శనివారం సమీప పొలంలోకి 25 కిలోల వాలుగ కొట్టుకొచ్చింది. దీన్ని పట్టుకొన్న ఓ యువకుడు సంబు�
Health Benefits of Fish | మిగతా మాంసాహారాలతో పోలిస్తే చేపలు, నత్తలు, రొయ్యలు వంటి సీఫుడ్లో ప్రొటీన్తోపాటు కొవ్వు శాతమూ తక్కువే. అంతేకాదు, శరీరానికి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే మనకు ఎప్పుడూ అందుబాటులో ఉ�
మత్స్యరంగానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో జవసత్వాలను చేకూర్చు తున్నది. మత్స్యకార సహకార సంఘాల బలోపేతంతో పాటు, ఆ కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నది. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న చేపపిల్లల పంపిణీకి అవసరమైన చేప విత్తనాలను సరఫరా చేసే అవకాశం రాష్ట్రంలోని మత్స్యకారులకే ఇవ్వాలని ముదిరాజ్ మహాసభ యువజన విభాగం కోరింది. రాష్ట్ర ప్రణాళ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని, మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ �
Mrigasira karthi | మృగశిర కార్తె (Mrigasira karthi) నాడు చేపలు తినడం ఆనవాయితీగా వస్తున్నది. కార్తె తొలిరోజు చేపలు తింటే ఆరోగ్యం బాటుందని, వ్యాధులు దూరమవుతాయని ప్రజల నమ్మకం.
మండల కేంద్రంలోని మణుగూరు క్రాస్రోడ్లో మంగళవారం ఉదయం చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరు నుంచి ఏటూరు నాగారం వైపు వెళ్తున్న చేపల లోడు లారీ అదుపుత�
మృగశిర అనగానే చేపల కూర గుర్తుకొస్తుంది! ఈ రోజు ఓ చేప ముక్కో.. పులుసో నోటికి తాకాలని జిహ్వ తహతహలాడుతుంది! అందుకే పల్లెల్లో ఎవరింట చూసినా పులుసు మరుగుతుంది.! వాసన ఘుమఘుమలాడుతుంది! ఈ ఆచారం అనాదిగా వస్తుండగా, న�
జపం చేస్తే మామూలు కొంగకు చేపలు పడుతాయో లేదో తెలియదు కానీ.. కొంగ జాతికి చెందిన ఈ రోజీ పెలికాన్కు జపం చేయాల్సిన పనే లేదు.. జస్ట్ అలా నోరు తెరిస్తే చాలు చేప పిల్లలన్నీ తన ‘వల’లో పడాల్సిందే
Fish | మనుషులు వెల్లకిలా ఈదడం చూసే ఉంటారు, కానీ వెల్లకిలా ఈత కొట్టే చేపలను ఎప్పుడైనా చూశారా? ఫొటోలో కనిపిస్తున్నది అలాంటి వింత చేపలే. మనం అక్వేరియంలో పెంచుకునే క్యాట్ఫిష్ జాతికి చెందినవే ఇవి. నీళ్లలో తలకిం�
ఏ మాత్రం సముద్ర తీర ప్రాంతం లేని ఒక రాష్ట్రం చేపల పెంపకాన్ని ప్రాధాన్య అంశంగా చుకోవడమే పెద్ద సాహసం!
దానిపై శ్రమించి.. మొత్తంగా పెట్టిన రూ.305 కోట్ల పెట్టుబడితో రూ.25,782 కోట్ల సంపదను సృష్టించడం అపూర్వం!
ఆ సాహసం చ
అప్పుడప్పుడూ భలే వింత సంఘటనలు జరుగుతుంటాయి. అవి మనకు ఆశ్చర్యంతోపాటు నవ్వు తెప్పిస్తుంటాయి. చైనాలో జరిగిన ఈ ఘటన అలాంటిదే. ఓ వ్యక్తి ప్లేట్లో ఉన్న చేపను తిందామనుకునేలోపే అది నోరు తెరిచి�