కోల్కతా : దేశీ జలాల్లో హిల్సా చేపలు కనుమరుగవుతుండటంతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న హిల్సా ఫిష్ బెంగాల్ రాజధాని కోల్కతాలో మత్స్యప్రియులను అలరిస్తోంది. కిలో రూ 3000కు పైగా పలుకుత
మరో 9 లక్షల చేపపిల్లలు అందజేస్తాం జిల్లాకు 25లక్షల పెద్ద, 14లక్షల చిన్న చేపపిల్లలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి కోట్పల్లి/ధారూర్ : మత్స్యకారులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అండగా నిలు�
Telangana Fish | వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను అభివృద్ధి చేసి, అంతిమంగా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఆరో విడత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంల
ఉమ్మడి రాష్ట్రంలో ఆరు దశాబ్దాలపాటు నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన తెలంగాణ ప్రాంత మత్స్యరంగానికి పూర్తిస్థాయిలో జవసత్వాలను రాష్ట్ర ప్రభుత్వం చేకూర్చుతున్నది. ఐదేండ్లుగా తీసుకుంటున్న చర్యలతో ఆ రంగం�
సిద్దిపేట జిల్లాలో ప్రారంభించనున్న మంత్రులు హరీశ్రావు, తలసాని 30 వేల నీటివనరుల్లో 80 కోట్ల చేపపిల్లల విడుదల హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 8న రాష్ట్రవ�
సాగుభూముల్లో చేపల చెరువులు తెలంగాణలో విస్తరిస్తున్న చేపల పెంపకం.. కొర్రమీను రకానికి భారీగా డిమాండ్ ఒకసారి పెట్టుబడితో దీర్ఘకాల ఆదాయం.. 7 నెలలకు ఒక పంట తీస్తున్న అన్నదాతలు 10 గుంటల భూమిలోనే చెరువులు.. యాదాద
నిజామాబాద్ జిల్లా చందూర్లోని నిజాంసాగర్ కాలువలో చేపలు పడుతుండగా నాందేవ్ అనే వ్యక్తికి నాలుగున్నర ఫీట్ల పాపెర చిక్కింది. దాని బరువు సుమారు 5.5 కిలోలు ఉంది. ఇంతటి పొడవైన చేప లభించడం ఈ ప్రాంతంలో ఇదే మొదట�
తుదిదశలో టెండర్లు.. మరో 10 రోజుల్లో పంపిణీ ఏడు కోట్లతో మొదలై 100 కోట్లకు చేరిన చేపపిల్లలు హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఉచిత చేపపిల్లల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ ఏడాది ఏకంగా 100 కోట్లకు పైగా చేపపిల్లలను �
చేపల కోసం జనం పరుగులు | వరద నీరు నిర్మల్ పట్టణంలోకి చేరడంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. వరద నీటిలో చేపలు కొట్టుకురావడంతో.. ఆ జలపుష్పాల
అమరావతి ,జూలై :మాంసాహార ప్రియులు అమితంగా ఇష్టపడే పులస చేపలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది.పులస చేప వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. ఈ చేప చాలా రుచిగా ఉంటుంది. ‘పుస్తెలు అమ్మి ఐనా సరే పులస తినాలి’ అంటారు. దీని �
మృగశిర కార్తె ప్రవేశం నాడు చేపలకు మస్తు గిరాకీ ఉంటుంది. మంగళవారం కార్తె ప్రవేశించడంతో రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లోని మార్కెట్లలోకి చేపలు విరివిగా వచ్చాయి. చేపల కొనుగోలు కోసం ప్రజలు క�
మృగశిర కార్తె ప్రవేశం నాడు చేపలకు మస్తు గిరాకీ ఉంటుంది. మంగళవారం కార్తె ప్రవేశించడంతో రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లోని మార్కెట్లలోకి చేపలు విరివిగా వచ్చాయి. చేపల కొనుగోలు కోసం ప్రజలు క�