చేపల కోసం జనం పరుగులు | వరద నీరు నిర్మల్ పట్టణంలోకి చేరడంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. వరద నీటిలో చేపలు కొట్టుకురావడంతో.. ఆ జలపుష్పాల
అమరావతి ,జూలై :మాంసాహార ప్రియులు అమితంగా ఇష్టపడే పులస చేపలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది.పులస చేప వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. ఈ చేప చాలా రుచిగా ఉంటుంది. ‘పుస్తెలు అమ్మి ఐనా సరే పులస తినాలి’ అంటారు. దీని �
మృగశిర కార్తె ప్రవేశం నాడు చేపలకు మస్తు గిరాకీ ఉంటుంది. మంగళవారం కార్తె ప్రవేశించడంతో రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లోని మార్కెట్లలోకి చేపలు విరివిగా వచ్చాయి. చేపల కొనుగోలు కోసం ప్రజలు క�
మృగశిర కార్తె ప్రవేశం నాడు చేపలకు మస్తు గిరాకీ ఉంటుంది. మంగళవారం కార్తె ప్రవేశించడంతో రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లోని మార్కెట్లలోకి చేపలు విరివిగా వచ్చాయి. చేపల కొనుగోలు కోసం ప్రజలు క�
మృగశిర కార్తె| నేడు మృగశిర కార్తె కావడంతో చేపల మార్కెట్లలో రద్దీ పెరిగింది. చేపల కోసం ప్రజలు పెద్దఎత్తున ఎగబడుతున్నారు. దీంతో హైదరాబాద్లోని రామ్నగర్ చేపల మార్కెట్ కిటకిటలాడుతున్నది. అదేవిధంగా రోడ్�
హైదరాబాద్ పిల్లల్లో తక్కువగా ఫ్యాటీ ఆమ్లాలుఎన్ఐఎన్ తాజా అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): హృదయ సంబంధిత వ్యాధుల నివారణ, రోగనిరోధక శక్తి పెంచటంలో కీలకంగా వ్యవహరించే ఒమేగా-3 ఫ్యాటీ ఆ�
పేద దేశాలు ఎదుర్కొంటున్న పోషక విలువల సమస్యకు చేపలే పరిష్కారమని అంటారు భారత సంతతికి చెందిన మహిళ, వరల్డ్ ఫుడ్ప్రైజ్ విజేత శకుంతల హరక్సింగ్ తిల్స్టెడ్. ‘భారత్లాంటి దేశాలలో చేపలకు కొదువ లేదు. చుట్ట�
మత్స్య పరిశ్రమ అంటే కొనసీమే అన్నట్టు ఉండేది ఒకప్పుడు ! మనకు చేపలు కావాలంటే దాదాపు ఆంధ్రా నుంచే వచ్చేవి. కానీ తెలంగాణ వచ్చాక పరిస్థితులు మారాయి.