మృగశిర కార్తె| నేడు మృగశిర కార్తె కావడంతో చేపల మార్కెట్లలో రద్దీ పెరిగింది. చేపల కోసం ప్రజలు పెద్దఎత్తున ఎగబడుతున్నారు. దీంతో హైదరాబాద్లోని రామ్నగర్ చేపల మార్కెట్ కిటకిటలాడుతున్నది. అదేవిధంగా రోడ్�
హైదరాబాద్ పిల్లల్లో తక్కువగా ఫ్యాటీ ఆమ్లాలుఎన్ఐఎన్ తాజా అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): హృదయ సంబంధిత వ్యాధుల నివారణ, రోగనిరోధక శక్తి పెంచటంలో కీలకంగా వ్యవహరించే ఒమేగా-3 ఫ్యాటీ ఆ�
పేద దేశాలు ఎదుర్కొంటున్న పోషక విలువల సమస్యకు చేపలే పరిష్కారమని అంటారు భారత సంతతికి చెందిన మహిళ, వరల్డ్ ఫుడ్ప్రైజ్ విజేత శకుంతల హరక్సింగ్ తిల్స్టెడ్. ‘భారత్లాంటి దేశాలలో చేపలకు కొదువ లేదు. చుట్ట�
మత్స్య పరిశ్రమ అంటే కొనసీమే అన్నట్టు ఉండేది ఒకప్పుడు ! మనకు చేపలు కావాలంటే దాదాపు ఆంధ్రా నుంచే వచ్చేవి. కానీ తెలంగాణ వచ్చాక పరిస్థితులు మారాయి.