చేపలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ఇతర అత్యవసర పోషకాలు క్యాన్సర్, గుండెజబ్బుల ముప్పును తగ్గిస్తాయి
చేపపిల్లల పంపిణీ జోరుగా సాగుతున్నది. ఇప్పటికే అన్ని జిల్లాలో పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 10 కోట్ల చేప పిల్లలను చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో విడుదల చేశారు. అత్యధికంగా మె�
చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
సెప్టెంబర్లో కార్యక్రమ ప్రారంభానికి ఏర్పాట్లకు ఆదేశం 26,778 జల వనరుల్లో విడుదల మత్స్య, పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమా
బీజింగ్: అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్లో పర్యటించిన నేపథ్యంలో ఆ దేశంపై చైనా తన ప్రతీకారాన్ని తీర్చుకున్నది. తైవాన్ నుంచి దిగుమతి చేసుకునే పండ్లు, చేపలపై ఆంక్షలను ప్రకటించింద
కొత్తగూడ: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కొత్తపల్లి వాగు పొంగిపొర్లడంతో శనివారం సమీప పొలంలోకి 25 కిలోల వాలుగ కొట్టుకొచ్చింది. దీన్ని పట్టుకొన్న ఓ యువకుడు సంబు�
Health Benefits of Fish | మిగతా మాంసాహారాలతో పోలిస్తే చేపలు, నత్తలు, రొయ్యలు వంటి సీఫుడ్లో ప్రొటీన్తోపాటు కొవ్వు శాతమూ తక్కువే. అంతేకాదు, శరీరానికి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే మనకు ఎప్పుడూ అందుబాటులో ఉ�
మత్స్యరంగానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో జవసత్వాలను చేకూర్చు తున్నది. మత్స్యకార సహకార సంఘాల బలోపేతంతో పాటు, ఆ కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నది. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న చేపపిల్లల పంపిణీకి అవసరమైన చేప విత్తనాలను సరఫరా చేసే అవకాశం రాష్ట్రంలోని మత్స్యకారులకే ఇవ్వాలని ముదిరాజ్ మహాసభ యువజన విభాగం కోరింది. రాష్ట్ర ప్రణాళ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని, మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ �
Mrigasira karthi | మృగశిర కార్తె (Mrigasira karthi) నాడు చేపలు తినడం ఆనవాయితీగా వస్తున్నది. కార్తె తొలిరోజు చేపలు తింటే ఆరోగ్యం బాటుందని, వ్యాధులు దూరమవుతాయని ప్రజల నమ్మకం.