పెద్దఅంబర్పేట, డిసెంబర్ 4: రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు సహకారం అందిస్తున్నదని తారామతిపేట ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలం తారామతిపేట గ్రామంలోని పోల్కమ్మ, మైసమ్మ చెరువుల్లో ఒకేసారి 96 వేల చేప పిల్లలను వదిలారు.
ముదిరాజ్ సంఘం సభ్యులతోపాటు సర్పంచ్ మూల మహేశ్గౌడ్, ఎంపీటీసీ చేగూరి వెంకటేశ్యాదవ్, ఉపసర్పంచ్ గొశిక నర్సింహ పాల్గొన్నారు.