స్వరాష్ట్రంలో మత్స్యకారుల దశ తిరిగిందనడానికి ఈ చేపల రాశులే నిదర్శనంగా చెప్పవచ్చు. మండుటెండల్లో నిండుకుండలను తలపిస్తున్న చెరువుల్లో మత్స్యకారులు చేపల వేటకు దిగుతున్నారు.
బుధవారం పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడు చెరువులో పెద్ద ఎత్తున చేపలు పట్టారు. తూకం వేసేందుకు ఒడ్డుకు చేర్చిన దృశ్యం ‘నమస్తే’ కెమెరాకు చిక్కింది.