నిర్మాణ సంస్థతో కుమ్ముక్కైన అధికారులు ఒక సర్వే నంబర్లో ఉన్న చెరువును కొంతమేరకు పక్క సర్వే నంబర్లోకి తోసేశారు. దీనిపై రైతులు ఫిర్యాదు చేస్తే వచ్చిన హైడ్రా అధికారులు చెరువును ఇంకా నోటిఫై చేయలేదంటూ చేత�
చెరువు హద్దులను చెరిపారు... సర్వేనంబర్లనే మార్చారు... కాగితాలపై గీతలు గీశారు... ఇక ఇదే చెరువు అన్నారు. ఏండ్ల తరబడి కసరత్తు చేసి రూపొందించిన మాస్టర్ప్లాన్-2031 సైతం ఖాతరు చేయకుండా తాము గీసిన గీతల్లోనే చెరువు ఒ
గ్రేటర్లో వర్షమొస్తే పరిశ్రమల యజమానులు పండగ చేసుకుంటున్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వచ్చే వరదల్లోకి విచ్చలవిడిగా విష రసాయనాలను వదులుతున్నారు. కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వెలువడే అత్యంత ప్రమాదకరమై
రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జే.అరుణ శ్రీ ఆదేశాల మేరకు శనివారం దోమల లార్వా తినే గంబూషియా చేప పిల్లలను మున్సిపల్ సిబ్బంది మురుగు నీటి కుంటల్లో వదిలారు.
Kamareddy rains | కామారెడ్డి జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతూ.. అలుగు దుంకుతున్నాయి.
Kamareddy Collector | జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా చెరువులు, ప్రాజెక్టులు, చెక్ డ్యాములు పూర్తిగా నిండి ప్రమాదకరంగా మారాయని, నీటి వనరుల వద్దకు ప్రజలు ఎవరు వెళ్లరాదని కామారెడ్డి కలెక్టర్ ఆశ
ప్రభుత్వం గొలుసుకట్టు చెరువులను, దానికి సంబంధించిన కాల్వల మరమ్మతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ముదిరాజ్ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పిట్టల అశోక్ ముదిరాజ్ అన్నారు. వడపర్తి క�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో అతలాకుతలమైంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంతోపాటు జడ్చర్ల పట్టణాల్లో లో
గ్రేటర్లో భారీ వర్షాలు కురుస్తున్న దరిమిలా ప్రజల రక్షణే మా ప్రాధాన్యం.. వాతావరణ సూచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.. ఇదీ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన
భారీ వర్షాలతో లోతట్టు ప్రాం తాలు జలమయమయ్యాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురవడంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.
సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంతో పాటు కవేలి, బిలాల్పూర్, దిగ్వాల్, చింతల్ఘాట్, కొత్తూర్, వెంకటాపూర్ తదితర గ్రామాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. కోహీర్-కవేలి గ్రామాల మధ్య ఉన్న నారింజవాగు ప్ర�
Farmers Strike | గతంలో నిత్యం పచ్చని పంటలతో కలకలలాడిన నేలపై ఈ రోజు ఎండిపోయిన చెరువులు, కాలువలు, పంట పొలాలు దర్శనమిస్తున్నాయన్నారు. రైతులు వేసిన వరి పంట భూగర్భ జలాలు లేకపోవడంతో ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ
తెలంగాణ చెరువుల్లో ఇటీవల లభ్యమవుతున్న ఆఫ్రికా జాతి చేపలు మత్స్యకారులను తీవ్రంగా భయపెడుతున్నాయి. ఖమ్మం, మహబూబ్నగర్, సూర్యాపేట, హైదరాబాద్ చెరువుల్లో ‘సక్కర్ మౌత్ క్యాట్ఫిష్' ‘తిలాపి యా’ చేపలు భార�
రాష్ర్టాన్ని సాధించడంతోనే కేసీఆర్ సంతృ ప్తి పడిపోలేదు. ప్రజలు అప్పగించిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని సుజల, సుఫల సీమగా తీర్చిదిద్దారు. జల సమృద్ధితో జన సౌభాగ్యాన్ని సాధించారు. వెనుకవేయబడిన ప్రాంతా