Summer |రాష్ట్రంలో నిరుడు దండిగా వర్షాలు పడినా ప్రస్తుతం మార్చి నెల మొదట్లోనే నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. అసలు వేసవికాలమంతా ముందే ఉండగా ఈ ఏడాది అప్పుడే సగానికి పైగా చెరువులు ఖాళీ అయ్యాయి. \
వరద గాయాలు మెదక్ జిల్లాలో ఇంకా కండ్ల ముందు కనిపిస్తున్నాయి. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మెదక్ మున్సిపాలిటీ, మెదక్, హవేళీఘనపూర్ మండలాల్లో 44 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైన సంగతి తెలిసిందే. భారీ వ
భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వాగులు, చెరువుల్లో నీరు లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని చలివాగు, మానేరు వాగులతో పాటు చెరువుల్లోని నీరు పూర్తిగా అ�
హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల రక్షణకు తీసుకున్న చర్యలను వివరించే తీరిక ప్రభుత్వానికి లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణ, ఆక్రమణల నుంచి రక్షణ చర్యలను వివర�
చెరువులు అన్యాక్రాంతమవుతున్నాయి. కబ్జా చెరలో చిక్కుకుంటున్నాయి. బాలాపూర్ మండల పరిధిలో 47 గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి. ప్రసుతం ఒక చెరువుకు మరో చెరువుకు లింక్ కట్ అయిపోయింది. నాలాలు కబ్జా అయ్యాయి. తటాక
ఆదిలాబాద్ పట్టణంలో ఆహ్లాదాన్ని పంచే చెరువులు అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా అనవాళ్లు కోల్పోతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో ఖానాపూర్, కుమ్మరికుంట, సరస్వతి చెరువులు ఉన్నాయి. గతంలో ఈ చెరువుల కింద రైతులు సా�
కంచె చేను మేసినట్లుగా.. జలవనరులను పరిరక్షించాల్సిన హెచ్ఎండీఏ లేక్ విభాగం ఇప్పుడు ఆ రికార్డులను తారుమారు చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల పేరిట, చెరువుల రికార్డులను ఆన్లైన్ పోర్టల్లో ల
Peddapalli Town | పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ముందు మూన్ ఫంక్షన్ హాల్ వీధిలో వర్షం పడినప్పుడల్లా మోకాళ్లలోతు నీళ్లు నిలుస్తున్నాయి. డ్రైనేజీ పొంగిపొర్లుతూ ఇండ్లు, షాపుల్లోకి మురుగు నీరు చేరుతూ దుర్వాసన వస్తున్నదన�
చెరువులపై ఆధారపడి జీవించే తమ హక్కులను కాపాడాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కోనరావుపేట, కొండ్రికర్లకు చెందిన గంగపుత్రులు సోమవారం జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి ఎదుట పెట్రోల్ డబ్బా
చిగురుమామిడి మండలంలో గురువారం రాత్రి కోసిన భారీ వర్షానికి కుంటలు, చెరువులు నిండాయి. పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. పలు ఇళ్లలోకి, పాఠశాలకు, దేవాలయాల్లో నీరు చేరాయి. ఇందుర్తి ఎల్లమ్మ వాగు ఉధృతంగ�
నిర్మాణ సంస్థతో కుమ్ముక్కైన అధికారులు ఒక సర్వే నంబర్లో ఉన్న చెరువును కొంతమేరకు పక్క సర్వే నంబర్లోకి తోసేశారు. దీనిపై రైతులు ఫిర్యాదు చేస్తే వచ్చిన హైడ్రా అధికారులు చెరువును ఇంకా నోటిఫై చేయలేదంటూ చేత�
చెరువు హద్దులను చెరిపారు... సర్వేనంబర్లనే మార్చారు... కాగితాలపై గీతలు గీశారు... ఇక ఇదే చెరువు అన్నారు. ఏండ్ల తరబడి కసరత్తు చేసి రూపొందించిన మాస్టర్ప్లాన్-2031 సైతం ఖాతరు చేయకుండా తాము గీసిన గీతల్లోనే చెరువు ఒ
గ్రేటర్లో వర్షమొస్తే పరిశ్రమల యజమానులు పండగ చేసుకుంటున్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వచ్చే వరదల్లోకి విచ్చలవిడిగా విష రసాయనాలను వదులుతున్నారు. కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వెలువడే అత్యంత ప్రమాదకరమై
రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జే.అరుణ శ్రీ ఆదేశాల మేరకు శనివారం దోమల లార్వా తినే గంబూషియా చేప పిల్లలను మున్సిపల్ సిబ్బంది మురుగు నీటి కుంటల్లో వదిలారు.