పారిశ్రామికవాడగా పేరున్న సారపాక మేజర్ పంచాయతీలో అంతర్గత రహదారులు చిన్నపాటి వర్షానికే తటాకాలను తలపిస్తున్నాయి. సారపాక-ఇరవెండి ప్రధాన రహదారి దెబ్బతినడంతో గోతులు ఏర్పడి చిన్నపాటి వర్షాలకే గోతుల్లో వరదన
నిర్మల్ జిల్లాలో 500లకు పైగా చెరువులతోపాటు, శ్రీరాంసాగర్, స్వర్ణ, కడెం, గడ్డెన్నవాగు ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయి. యేటా ఆయా ప్రాజెక్టులు, చెరువుల్లో మత్స్యకారులు ఉపాధి పెంచేందుకు చేప పిల్లలను వదులుతుంటా�
రంగారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటల ఆక్రమణల పర్వం యథేచ్ఛగా కొనసాగుతున్నది. కొంతమంది అధికారులు నిబంధనలు తుంగలో తొక్కి చెరువు, కుంటలకు సైతం ఎన్ఓసీలు జారీచేస్తున్నారు. ఎన్ఓసీలు పొందిన రియల్ ఎస్టేట్ వ�
రియల్ ఎస్టేట్ వ్యాపారులు బరితెగిస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను కబ్జా చేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన సంబంధిత శాఖ అధికారులు వారు ఇచ్చే మూమూళ్లు తీసుకుంటూ అటువైపు �
హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల హద్దుల నిర్ధారణ సాగుతూనే ఉంది. గతేడాది డిసెంబర్ నాటికే ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించినా..ప్రక్రియలో పురోగతి లేకుండా పోయింది.
అధికారుల నిర్లక్ష్యంతో దేశానికి అన్నం పెట్టే రైతన్న తాను పడించిన పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. గత వారం పడిన వడగండ్ల వానతో తడిసిన ధాన్యం..అధికారులు కొనుగోలు చేయకముందే మళ�
Summer |రాష్ట్రంలో నిరుడు దండిగా వర్షాలు పడినా ప్రస్తుతం మార్చి నెల మొదట్లోనే నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. అసలు వేసవికాలమంతా ముందే ఉండగా ఈ ఏడాది అప్పుడే సగానికి పైగా చెరువులు ఖాళీ అయ్యాయి. \
వరద గాయాలు మెదక్ జిల్లాలో ఇంకా కండ్ల ముందు కనిపిస్తున్నాయి. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మెదక్ మున్సిపాలిటీ, మెదక్, హవేళీఘనపూర్ మండలాల్లో 44 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైన సంగతి తెలిసిందే. భారీ వ
భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వాగులు, చెరువుల్లో నీరు లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని చలివాగు, మానేరు వాగులతో పాటు చెరువుల్లోని నీరు పూర్తిగా అ�
హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల రక్షణకు తీసుకున్న చర్యలను వివరించే తీరిక ప్రభుత్వానికి లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణ, ఆక్రమణల నుంచి రక్షణ చర్యలను వివర�
చెరువులు అన్యాక్రాంతమవుతున్నాయి. కబ్జా చెరలో చిక్కుకుంటున్నాయి. బాలాపూర్ మండల పరిధిలో 47 గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి. ప్రసుతం ఒక చెరువుకు మరో చెరువుకు లింక్ కట్ అయిపోయింది. నాలాలు కబ్జా అయ్యాయి. తటాక
ఆదిలాబాద్ పట్టణంలో ఆహ్లాదాన్ని పంచే చెరువులు అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా అనవాళ్లు కోల్పోతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో ఖానాపూర్, కుమ్మరికుంట, సరస్వతి చెరువులు ఉన్నాయి. గతంలో ఈ చెరువుల కింద రైతులు సా�
కంచె చేను మేసినట్లుగా.. జలవనరులను పరిరక్షించాల్సిన హెచ్ఎండీఏ లేక్ విభాగం ఇప్పుడు ఆ రికార్డులను తారుమారు చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల పేరిట, చెరువుల రికార్డులను ఆన్లైన్ పోర్టల్లో ల