నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్కు లేక్ సిటీగా పేరుంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో నీటి వనరులు కబ్జా కోరల్లో నలిగిపోయాయి. కొన్ని కాలగర్భంలోనూ కలిసిపోయాయి. నాటి పాలకుల నిర్లక్ష్యానికి గురైన నగర చెరు�
కరువు నేలకు సాగునీరు అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం సాకారమైంది. సాగునీటికి ఆమడ దూరంలో ఉన్న గుండాల మండలానికి కాళేశ్వరం జలాలు వచ్చి నాలుగేండ్లు పూర్తయ్యింది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఆ మం
గ్రేటర్లో వినాయక ప్రతిమల నిమజ్జన కోలాహలం ఊపందుకున్నది. ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు గణేశ్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన 74 మినీ కొలనుల వద్ద వినాయక ప్రతిమలను నిమజ్జన
ఇల్లెందు నియోజకవర్గంలోని 410 చెరువులు దశాబ్దాలుగా పూడిపోయిన స్థితిలోనే ఉన్నాయి. రైతులు పంటలకు సాగునీరు అందించలేక ఇబ్బందులు పడ్డారు. అరకొర దిగుబడులు సాధిస్తూ బతుకు బండిని నడపలేక అవస్థలుపడ్డారు. తెలంగాణ వ
ఈ ఏడాది దేశవ్యాప్తంగా అదును ప్రకారం వర్షాలు కురవకపోయినా, లోటు వర్షపాతం నమోదైనా తెలంగాణలోని రిజర్వాయర్లలో మాత్రం జలకళ ఉట్టిపడుతున్నది. రిజర్వాయర్లలో అత్యధికంగా నీటి నిల్వలు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ న�
మూడేండ్లుగా సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదవుతున్నది. ఈ వానకాలం సమృద్ధిగా వర్షాలు కురువడంతో చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భ జలాలు సైతం గణనీయంగా పెరిగి బ
ఒకప్పుడు వర్షాలు కురుస్తున్నాయంటే ఊరంతా చెరువుల వద్దకు వెళ్లేది. చెరువు కట్ట ఎక్కడ గండి పడుతుందోనని రాత్రింబవళ్లు నిద్రలేకుండా కాపలా కాసేవారు. భారీ వర్షం కురిసిందంటే చాలు.. చెరువు కట్ట తెగి నీళ్లు వృథాగ
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం జోరువాన కురిసింది. రెండు, మూడు రోజులుగా తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడిన ప్రజలు ఆదివారం నుంచి కుర�
నిర్మల్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఫలితంగా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. జిల్లావ్యాప్తంగా 52 డిజిటల్ వాటర్ మీటర్లలో ప్రతినెలా భూగర్భజలాల ల�
మత్స్య రైతులు ఖుషీ.. ఖుషీగా ఉన్నారు. సీజన్ రాగానే ప్రభుత్వమే ఉచితంగా చేపపిల్లలను చెరువుల్లో వదులుతుండడంతో మురిసిపోతున్నారు. ఖమ్మం జిల్లాలో 14వేల పైచిలుకు కుటుంబాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3,875 కుటు
సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలోని మత్స్యకారుల కుటుంబాలు అభివృద్ధి చెందాయని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసబ్ట్యాంక్ మత్స్యశాఖ కార్యాలయంలో రాష్ట్ర మత్�
మత్స్యకారుల ఆర్థిక ఎదుగుదలకు తెలంగాణ ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నది. వారి జీవనోపాధి కోసం ఏటా ఉచితంగా చేప పిల్లలను అందజేస్తూ చేయూతనందిస్తున్నది. ఈ ఏడాది రంగారెడ్డి జిల్లాలోని 804 చెరువుల్లో 1.96 కోట్ల