ప్రభుత్వ ఏఎమ్మార్పీ వరద కాల్వ అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడంతో దీని పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు కావస్తున్నా మరమ్మతులకు నిధులు విడుదల చేయకపోవడంతో వరద కా
చెరువులు, కుంటల్లో మట్టి ని తోడేస్తున్న మాఫియా గ్యాంగ్ లు ప్రభుత్వ సెలవు రోజులైన శనివారం, ఆదివారం ఈ రెండు రోజులుగాపదుల సంఖ్యలో లారీలతో మట్టిని మండలం లోని కల్వచర్ల గ్రామం వద్ద డంప్ చేస్తున్నారు.
Mahabubabad | గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు తెగిన చెరువు కట్టలకు తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చెరువుల మరమ్మతుకు గ్రహణం పట్టింది. మహబూబాబాద్ జిల్లాలో గతేడాది భారీ వర్షాలతో 134 చెరువులు తెగిపోగా, అవి ఇప్పటి వరకు మరమ్మతుకు నోచుకోలేదు. వానకాలం సమీపిస్తున్నా ఆ పనుల ఊసే వినబడడం లేదు.
చెరువులు, కుంటల్లో పూడిక మట్టిని పొలాల్లో వేసుకుంటే పంటకు పోషణ లభించి అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ మట్టితో పొలాలు సారవంతంగా మారుతాయని, సాగుకు రసాయన ఎరువుల వాడకం తగ�
ఉమ్మడి జిల్లాలో మంగళవారం రాత్రి, బుధవారం కురిసిన వర్షం రైతుకు తీరని నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. పరదాలు కప్పినప్పటికీ 90 శాతం ధాన్యం వర్షార్పణమైంది.
అధికారం ఉందనే ధీమా... అధికారులు తాము చెప్పినట్లు వింటారనే నమ్మకం... మంత్రి నియోజకవర్గం ఇంకేముంది. గల్లీ లీడర్ మొదలుకొని మండల స్థాయి లీడర్ వరకు తామే మంత్రి అనే లెవల్లో అధికారులను నయానో భయానో మచ్చిక చేసుకు�
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లో సర్వీస్ సెక్టార్ను సరళీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో పలు చెరువులను అభివృద్ధి చేశామని, మిగిలిపోయిన చెరువులను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కురుమయ్యగారి నవీన్ కుమార్
బోర్లలో రోజురోజుకూ తగ్గుతున్న నీటితో పంటల సాగుకు పెట్టిన పెట్టుబడి సైతం రాలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఎప్పటిలాగే కష్టపడి సాగు చేసిన వరి పంట ఈసారి తమను ఆదుకుంటుందనుకుంటే పెట్టిన డబ్బు
రాజాపేట మండల వ్యాప్తంగా 13 చెరువులు, 33 కుంటలు ఎండిపోయాయి. దాంతో భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటి పోతున్నాయి. ఎండలు కూడా దంచి కొట్టుతుండడంతో బోర్లు నీళ్లు పోయడం లేదు.
చుట్టూ పచ్చని వాతావరణం. ఓవైపు అందంగా పొదిగినట్లుండే మష్రూమ్ రాక్స్, మరోవైపులా వన్యప్రాణులు. వీటి జీవనానికి అవసరమైన మొక్కలు, పొదలు, అంతకు మించి జలవనరులు ఇదీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పర్యావరణ, జ�