బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమాన్ని కాంక్షించి సకాలంలో చేప పిల్లల పం పిణీ జరిగేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం నామ మంత్రంగా పంపిణీ చేయడంతో మత్స్యకారులు నిరుత్సాహ పడుతున్�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా నేటికీ చెరువులు, డ్యాంలు, కుంటల్లో చేపపిల్లల పంపిణీ జరగలేదు. దీంతో మత్స్యకారులు జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్ శనివారం కారేపల్లి మండలంలో పర్యటించారు. గేటుకారేపల్లిలో మత్స్య సహకార సంఘంలో నూతన సభ్యత్వాల చేర్పింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంఘంలో నూతన సభ్యులకు సభ్యత్
కుంటలో చేపల వలకు మొసలి చిక్కిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు.. పాన్గల్ మండలం మహమ్మదాపూర్ శివారులోని కేశనికుంటలో గురువారం రాత్రి చేపల కోసం మత్స్యకారులు వల ఏర్పాటు చ�
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి గత ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. దీంతో మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఏర్పడింది. ఎదిగిన చేపల విక్రయం ద్వారా ప్రత్యక్షంగా వేలా�
కులవృత్తులకు ప్రోత్సాహం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఉపాధి లేకుండా పోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులకు ప్రోత్సహం అందించి అండగా నిలిచింది.
ఉచిత చేప పిల్లల పంపిణీకి సంబంధించిన విధి విధానాలు జిల్లాలకు అందకపోవడంతో వాటి పంపిణీ కోసం మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు. నిధులు మంజూరు చేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం చెరువులకు ఎన్ని లక్షల చేప పిల్�
రాష్ట్రంలోని సుమారు నాలుగున్నర లక్షల మత్స్యకార కుటుంబాలు మత్స్యరంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. అందుకే, మత్స్యరంగాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ప్రభుత్వం దాదాపు దశాబ్ద కా
వరదల వల్ల పదేపదే నష్టపోతున్న మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని బోనకల్లు మండలం కలకోట పెద్ద చెరువు హరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు కోరారు. శుక్రవారం కలకోట పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేసి�
‘ఉచిత చేపపిల్లల పంపిణీ’ పథకంపై నీలినీడలు అలుముకున్నాయి. పథకాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు.. కొనసాగింపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. జలాశయాల్లో చేపపిల్లలను వేయాల్సిన సమయం మించిప
Fish Market | మత్స్యకారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి ఉంచి చేపల మార్కెట్ నిర్మాణం చేపట్టి మండల మత్స్యకారులకు అండగా నిలబడితే మత్సకారులకు నిత్యం ఉపాధి దొరుకుతుంది. నిత్యం సింగూర్ బ్యాక్ వాటర్ లో సాయంత�
దేశంలోని రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలను కాపాడటంలో రాజీ పడబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అందుకోసం వ్యక్తిగతంగా ఎంత మూల్యం చెల్లించడానికైనా సిద్ధమేనని చెప్పారు.
ప్రమాదవశాత్తు చెరువులో పడిన మత్స్యకార అన్నదమ్ములిద్దరూ గల్లంతైన సంఘటన చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. వీరి మృతదేహాలు సోమవారం లభించాయి.