మల్లాపూర్ మండల కేంద్రం శివారులోని పెద్ద చెరువులో ఆదివారం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు 15 కిలోల భారీ చేప చిక్కింది. వారి కథనం మేరకు గత రెండు, మూడేళ్లుగా పెద్ద చెరువులో నీరు ఎక్కువగా ఉన్నందున చేపలను పెట�
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ఉద్దేశించిన నీలి విప్లవంపై ప్రభుత్వం విధానాలు, నిర్ల క్ష్యం, నిధుల కొరత కారణంగా నీలినీడలు కమ్ముకున్నా యి. టెండర్ల ప్రక్రియ జాప్యం, సరైన సమయంలో చేపపిల్లలు పంపిణీ చేయకపోవడం �
మత్స్యకారులు ఉపాధి కోసమే ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ చేస్తున్నట్లు స్థానిక నాయకులు తెలిపారు. పోతంగల్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు, ఊర చెరువు లలో గ్రామ సర్పంచ్ కల్లూరి సంధ్య హన్మండ్లు, స్థానిక నాయకులతో
రెండేండ్ల కిందట రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని నీరుగార్చింది. సీజన్ ముగిసి ఇప్పటికే ఆరు నెలలైనా ఈ ఏడాది కూడా చెరువుల్లో చేప పిల్లలను వదలలేదు.
Fishermen | బుధవారం రాయపోల్ మండలంలోని అనాజీపూర్ గ్రామంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనాజీపూర్ సర్పంచ్ సోమని నిర్మల ఇస్తారి, మత్స్యశాఖ సహకార సంఘం అధ్యక్షులు నీల స్వామి, ఉప సర్�
మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డితో కలిసి పెన్ప
Kasipet | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలో గురువారం వివిధ గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న చెరువులలో ప్రభుత్వం అందించిన మత్సకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ చేశారు.
కరీంనగర్లో ఈ నెల 25 నుండి 27 వరకు జరగనున్న మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముఠారి మోహన్ పిలుపునిచ్చారు. బుధవారం కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో..
మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. బుధవారం శాలిగౌరారం ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చేలా మధ్యాహ్న భోజన పథకంలో చేప ఆహారాన్ని అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మంగళవారం హెచ్ఐసీసీలో జరిగిన ‘వరల్డ్ ఆక్�
MLA Mynampally Rohitrao | రాయితీతో చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం మెదక్ మండలం కోంటూర్ పెద్దచెరువులో 1,84,500 చేప పిల్లలను ఎమ్మెల్యే రోహిత్ రావు సంబంధిత మత్స్య శాఖ అధికారులు, మత్స్య సహకార సంఘ సభ్యులతో కలిసి వి�