రాష్ట్రంలోని మత్స్యకారుల సామాజిక భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్టు మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో అర్హులైన 4,21,767 మంది మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బ
Boat capsizes | తమిళనాడు (Tamil Nadu) లోని తూత్తుకూడి (Tutthukudi) తీరంలో భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈ గాలుల ధాటికి మత్స్యకారుల పడవ (Fishermen Boat) మునిగిపోయింది. అయితే ఈ ఘటనలో ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కపల్లి ఊర చెరువుకు శుక్రవారం బుంగ పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువులోకి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరింది. దీంతో తూము వద్ద పెద్ద బుంగపడి నీరంతా బయటిక�
Boat accident | ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారుల బోట్లు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ప్రమాదాలు తీరప్రాంత ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా తొండంగి వద్ద సముద్ర తీరంలో ఓ పడవ ప్ర
ప్రభుత్వం అమలు చేస్తున్న మత్స్య అభివృద్ధి పథకాలు గ్రామీణ మత్స్యకారుల జీవనోపాధిని బలోపేతం చేస్తున్నాయని, చేపల ఉత్పత్తి పెరగడంతో వారి ఆదాయం గణనీయంగా పెరుగుతోందని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల
మల్లాపూర్ మండల కేంద్రం శివారులోని పెద్ద చెరువులో ఆదివారం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు 15 కిలోల భారీ చేప చిక్కింది. వారి కథనం మేరకు గత రెండు, మూడేళ్లుగా పెద్ద చెరువులో నీరు ఎక్కువగా ఉన్నందున చేపలను పెట�
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ఉద్దేశించిన నీలి విప్లవంపై ప్రభుత్వం విధానాలు, నిర్ల క్ష్యం, నిధుల కొరత కారణంగా నీలినీడలు కమ్ముకున్నా యి. టెండర్ల ప్రక్రియ జాప్యం, సరైన సమయంలో చేపపిల్లలు పంపిణీ చేయకపోవడం �
మత్స్యకారులు ఉపాధి కోసమే ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ చేస్తున్నట్లు స్థానిక నాయకులు తెలిపారు. పోతంగల్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు, ఊర చెరువు లలో గ్రామ సర్పంచ్ కల్లూరి సంధ్య హన్మండ్లు, స్థానిక నాయకులతో
రెండేండ్ల కిందట రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని నీరుగార్చింది. సీజన్ ముగిసి ఇప్పటికే ఆరు నెలలైనా ఈ ఏడాది కూడా చెరువుల్లో చేప పిల్లలను వదలలేదు.