మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డితో కలిసి పెన్ప
Kasipet | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలో గురువారం వివిధ గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న చెరువులలో ప్రభుత్వం అందించిన మత్సకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ చేశారు.
కరీంనగర్లో ఈ నెల 25 నుండి 27 వరకు జరగనున్న మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముఠారి మోహన్ పిలుపునిచ్చారు. బుధవారం కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో..
మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. బుధవారం శాలిగౌరారం ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చేలా మధ్యాహ్న భోజన పథకంలో చేప ఆహారాన్ని అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మంగళవారం హెచ్ఐసీసీలో జరిగిన ‘వరల్డ్ ఆక్�
MLA Mynampally Rohitrao | రాయితీతో చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం మెదక్ మండలం కోంటూర్ పెద్దచెరువులో 1,84,500 చేప పిల్లలను ఎమ్మెల్యే రోహిత్ రావు సంబంధిత మత్స్య శాఖ అధికారులు, మత్స్య సహకార సంఘ సభ్యులతో కలిసి వి�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమాన్ని కాంక్షించి సకాలంలో చేప పిల్లల పం పిణీ జరిగేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం నామ మంత్రంగా పంపిణీ చేయడంతో మత్స్యకారులు నిరుత్సాహ పడుతున్�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా నేటికీ చెరువులు, డ్యాంలు, కుంటల్లో చేపపిల్లల పంపిణీ జరగలేదు. దీంతో మత్స్యకారులు జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్ శనివారం కారేపల్లి మండలంలో పర్యటించారు. గేటుకారేపల్లిలో మత్స్య సహకార సంఘంలో నూతన సభ్యత్వాల చేర్పింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంఘంలో నూతన సభ్యులకు సభ్యత్
కుంటలో చేపల వలకు మొసలి చిక్కిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు.. పాన్గల్ మండలం మహమ్మదాపూర్ శివారులోని కేశనికుంటలో గురువారం రాత్రి చేపల కోసం మత్స్యకారులు వల ఏర్పాటు చ�
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి గత ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. దీంతో మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఏర్పడింది. ఎదిగిన చేపల విక్రయం ద్వారా ప్రత్యక్షంగా వేలా�
కులవృత్తులకు ప్రోత్సాహం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఉపాధి లేకుండా పోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులకు ప్రోత్సహం అందించి అండగా నిలిచింది.