రాష్ట్రంలో మత్స్యరంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నాయని ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత, అంతర్జాతీయ మత్స్యరంగ నిపుణులు డాక్టర్ మోదుగు విజయ్గుప్తా చెప్పారు. ఇటీవలే పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ఆయనను సోమ
మత్స్యకారుల ఆర్థిక పురోభివృద్ధికి రాష్ట్ర సర్కారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. వివిధ పథకాలతో జీవనోపాధి మెరుగు పరిచి ఆదుకుంటున్నది. ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడంతో సబ్సిడీపై వలలు, బోట్లు, వాహనాలు �
నిండా మీనాలతో తెలంగాణలో తటాకాలు ‘చేపల చెరువుల’ను తలపిస్తున్నాయి. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఈ ఏడాది విజయ�
మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారి కుటుంబాలు మత్స్య సంపద ద్వారా గరిష్టంగా లబ్ధిపొందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపేందుకు సిద్ధమవుతున్నది. వారు వ్యాపారంలో రాణించేందుకు త్రీ, ఫోర్ వీలర్స్ను పంపి
బెంగళూరు విశ్వవిద్యాలయంలో ఎంసీఏ చేశారు దేవ్లీనా. వ్యాపారంలో, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను డేటా అనలైటిక్స్ సాయంతో పరిష్కరించాలని ఆమె ఆలోచన. తన లక్ష్యాలకు అనుగుణంగానే ‘న్యూమర్ 8’ అనే డేటా అనలైటిక్స్ సం�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ర్టాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నది. సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నది. ఆయా వృత్తుల వారిని సంఘటితం చేస్తూ బలోపేతం చేసేందుకు అహ
రాష్ట్రవ్యాప్తంగా నీటి వనరులు ఉండి మత్స్య సొసైటీలు లేని గ్రామాలను గుర్తిస్తున్నామని, 3 నెలలపాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి నూతన సొసైటీలను ఏర్పాటు చేయడంతోపాటు 1.30 లక్షల మంది మత్స్యకారులకు సభ్యత్వం కల్పిస్�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అప్పనంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నదని, దీంతో నిరుద్యోగ సమస్య పెరుగుతున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సమైక్య పాలనలో అడుగడుగునా నిర్లక్ష్యానికి గురైన కులవృత్తులకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పూర్వవైభవం తీసుకొచ్చారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ట్రంలో మత్స్యకారుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని, దానిలో భాగంగానే గ్రామాల్లో ఉచిత చేప పిల్లలను అందిస్తున్నదని ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు తెలిపారు.
మత్స్యకారుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంపీపీ గోవర్ధన్ పేర్కొన్నారు. జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టులో ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న చేప, రొయ్య పిల్లలను బుధవారం వదిలారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వంలో మత్స్యకారుల జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి వెల్లడించారు.