బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీలి విప్లవానికి స్వర్ణయుగమని, కేసీఆర్ మత్స్యకారుల సంక్షేమానికి పెద్ద పీట వేశారని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ అన్నారు.
మత్స్యకారులకు వృత్తిరక్షణ, ఉపాధి, జీవిత భద్రత కల్పించాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం డిమాండ్ చేసింది. సమస్యల పరిష్కారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని సంఘం ప్రతినిధులు కో�
Fishermen | మత్స్యకారుల సంక్షేమానికి గత ప్రభుత్వం విశేషంగా కృషి చేసింది. గత సీఎం కేసీఆర్ హయాంలో మత్స్యకారుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను నిర్వహించింది.
Tamil Nadu fishermen injured | మత్స్యకారులపై సముద్రపు దొంగలు దాడి చేశారు. వారి బోట్లలో ఉన్న వలలు, జీపీఎస్ పరికరాలను దోచుకున్నారు. గాయపడిన 17 మంది మత్స్యకారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కొత్తకోట మండలం రామకృష్ణాపురంలో ఓ కుంటలో చేపలు పట్టుకొని వస్తుండగా మత్స్యకారులపై అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబం మంగళవారం పెట్రోల్ పోసి నిప్పుపెడతామంటూ గొడవకు దిగిన ఘటన చోటుచేసుకున్నది.
నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని మందపల్లి గ్రామంలోని కొత్త చెరువులో నీరు అడుగంటిపోవడంతో రూ.50 వేల విలువైన చేపలు చనిపోవడంతో శుక్రవారం మత్స్యకారులు నిరసన తెలిపారు.
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చేపపిల్లల్లో నాణ్యత లేదని, వాటికి బదులుగా సొసైటీల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ డబ్బులు జమ చేయాలని అధికారులను కరీంనగర్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు డిమాండ్ చేశారు
Submarine Collides With Boat | ఇండియన్ నేవీకి చెందిన సబ్మెరైన్ ఒక ఫిషింగ్ బోట్ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆ బోటులో ఉన్న మత్స్యకారుల్లో కొందరు సముద్రంలో గల్లంతయ్యారు.
‘ఈ చేప పిల్లలు మాకొద్దు’ అంటూ పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎ ల్లంపల్లిలో మత్స్యకారులు బుధవా రం ఆందోళనకు దిగారు. మత్స్యశాఖ అధికారి నరేశ్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ రవి తెచ్చిన చేప పిల్లలు చిన్న సై�
మత్స్యకారులకు చేయూతనందిచాల్సిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకానికి కాంట్రాక్టర్లు ఆదిలోనే తూట్లు పొడుతున్నారు. నిబంధనల ప్రకారం పదించుల వరకు సైజ్ ఉన్న చేప పిల్లలనను చెరువుల్లో పోయాల్సి ఉండగా, మూడించులు ఉన