‘ఈ చేప పిల్లలు మాకొద్దు’ అంటూ పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎ ల్లంపల్లిలో మత్స్యకారులు బుధవా రం ఆందోళనకు దిగారు. మత్స్యశాఖ అధికారి నరేశ్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ రవి తెచ్చిన చేప పిల్లలు చిన్న సై�
మత్స్యకారులకు చేయూతనందిచాల్సిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకానికి కాంట్రాక్టర్లు ఆదిలోనే తూట్లు పొడుతున్నారు. నిబంధనల ప్రకారం పదించుల వరకు సైజ్ ఉన్న చేప పిల్లలనను చెరువుల్లో పోయాల్సి ఉండగా, మూడించులు ఉన
చేప పిల్లల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. చెరువులు, కుంటలకు పూర్తిగా నాసిరకం సీడ్ వస్తున్నది. మత్స్యకారుల అభ్యున్నతే లక్ష్యంగా గత ప్రభుత్వం చెరువులను బట్టి మంచి సైజు పిల్లలు పంపిణీ చేయగా, ప్రస్తుత కాంగ్
‘ఇంత చిన్న చేప పిల్లలు దేనికి? కప్పలు, పాములకు ఆహారం కోసం ఇస్తున్నరా..? ఆగస్టులో పంపిణీ చేయాల్సింది కాలందాటిపోయిన తర్వాత ఇ ప్పుడు ఇస్తారా..? నాసిరకం విత్తనాలు అసలు ఈ చెరువులో బతుకుతయా..? కాంట్రాక్టర్లకు కాసు�
మత్స్యకారుల అభ్యున్నతికి బీఆర్ఎస్ హయాంలో ఏటా చెరువులు,కుంటలు, రిజర్వాయర్లలో చేపపిల్లలను వదిలి ఉపాధి అవకాశాలను కల్పించింది. కొన్నేం డ్ల పాటు సబ్సిడీపై చేపి పిల్లలను నీటి వనరుల్లో వదలడంతో తెలంగాణలో నీ
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేయాలని నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ నాన్
ఎడతెరిపి లేకుండా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్ట్లు, చెరువులు, కుంటలు నిండి పోయాయి. దీంతో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల సహాయం కోసం హెల్ప్లైన్ నంబర్ 8090199299ను ఏర్పాటు చేశారు.
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి వంద శాతం రాయితీపై చేప పిల్లలను చెరువుల్లో వదిలే ప్రక్రియపై సందిగ్ధం నెలకొన్నది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులలో చేపపిల్లల వదిలివేత కార్యక్రమంపై ఎలాంటి ప్రణాళ
జూలపల్లి కొచ్చెరువులో శనివారం మత్స్యకారుల వలకు 15 కిలోల బంగారు తీగ చేప చిక్కింది. బరువైన మీనాన్ని చూసి మత్స్యకారుడు సంబురపడ్డాడు. ఇటీవల కాలంలో ఈ చెరువులో ఇంత పెద్ద చేప చిక్కలేదని సంతోషం వ్యక్తం చేశాడు.
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసింది. యేటా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి వారికి ఉపాధికి దోహదపడింది. కానీ కాంగ్రెస్ సర్కారు చేప పిల్లల పంపిణీ ఊసే ఎత్తడం
మత్స్యకారులైన బెస్త, ముదిరాజ్ తెగల మధ్య వివాదాల పరిషారానికి 3 నెలల్లోగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ఇచ్చే నివేదికను పరిశీలించి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్న
Fishermens Protest | సముద్రంలోకి వ్యర్ధాలకు విడుదల చేయవద్దని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటలో వందలాది మత్స్యకారులు (Fishermens) రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.
Rescue | ఇటీవల సోమాలియా సముద్ర దొంగలు హైజాక్ చేసిన నౌకలోని మత్స్యకారులను రక్షించేందుకు భారత నేవీకి చెందిన యుద్ధనౌక INS సుమిత్ర వెళ్లింది. సముద్ర దొంగల చెర నుంచి మత్స్యకారులను విడిపించేందుకు రెస్క్యూ ఆపరేషన్�
మఠంపల్లి మండలంలోని యాతవాకిళ్లలో గల వేములూరి రిజర్వాయర్లో బుధవారం మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా పెద్ద పెద్ద పాలేత చేపలు వలకు చిక్కాయి. కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకార్మికుల ఆర్థికాభివృద్ధి కోసం చెరువ�