Coast Guard Rescues Fishermen | సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురై మునగసాగింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే కోస్ట్గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగారు. బోట్లు, హెలికాప్టర్ ద్వారా 12 మంది మత్స్యకారులన�
Sand snake | సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అప్పుడప్పుడు వింత జీవులు చిక్కుతుంటాయి. కొన్నిసార్లు అరుదైన జీవజాతులకు చెందిన జీవులు పట్టుబడుతాయి. తాజాగా బంగాళాఖాతం తీరంలోని రుషికొండ బీచ్ సమీపంలో మత�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కరెంటు కోతలు జాలర్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. చేపల నిల్వ, రవాణాలో కీలకమైన ఐస్ ఉత్పత్తికి కరెంటు కోతల వల్ల ఆటంకం ఏర్పడటంతో మత్స్యకారులు తక్కువ రేటుకు చేపలు అమ్ముక�
BRS MLC Kavitha | తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల గంగపుత్రుల జీవితాల్లో వెలుగులు నిండాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి సీఎం క�
మత్స్యకార్మికుల జీవితాల్లో గత ప్రభుత్వాలు మత్స్యకారులను విస్మరించడంతో వృత్తిని వదిలి ఏదో ఒక పని చేస్తూ కాలం వెళ్లదీసే దుస్థితి ఉండేది. కానీ.. రాష్ట్రం సిద్ధించాక మత్స్యకారుల బతుకులు మారాయి.
37 మంది భారత మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది. రామేశ్వరం నుంచి 463 బోట్లు సముద్రంలోకి వెళ్లగా, అందులో ఐదు బోట్ల వారు తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారన్న ఆరోపణతో 37 మందిని శ్రీలంక నావికా
ఇటీవలి వర్షాలకు కుంటలు, వాగుల్లో ఎక్కడచూసినా చేపలు పుష్కలంగా వచ్చి చేరాయి. వరదలకు కొన్ని ప్రాంతాల్లోనైతే పెద్ద పెద్ద చేపలు కూడా కొట్టుకు రావడం మనం చూశాం. మానుకోట జిల్లాలో అరుదైన క్యాట్ఫిష్, బంగారు వర్�
రాష్ట్రంలోని మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని కొత్తపేట ఊరచెరువు, కొండారెడ్డిపల్లి పెద్దచెరువుల్లో ఎమ్మెల్యే ప్ర
50 ఏండ్ల వయసున్న గీత, చేనేత కార్మికుల్లాగే మత్స్యకారులకు కూడా పెన్షన్ ఇవ్వాలని మత్స్య ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సోమవారం ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన జనరల్ బా
Minister Talasani | రాష్ట్రంలోని మత్స్య సంపద పై పూర్తి హక్కులు మత్స్యకారులకే కల్పించిన ఘనత సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఆదివారం మెదక్లోని గో సముద్ర�
దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యపాడి అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిజామాబాద్ పర్యటనకు వెళ్తూ �
నిజామాబాద్ నగర సుందరీకరణకు విస్తృత చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే నగరం కొత్త సొ�
సమైక్య పాలనలో చెరువులు వట్టిపోగా.. నేడు స్వయం పాలనలో తటాకాలు నిండుకుండలా మారి చేపలతో కళకళలాడుతున్నాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.