రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఏటేటా చేపల ఉత్పత్తి పెరగడంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో నీలి విప్లవం కొనసాగుతున్నది. ముదిరాజ్ కుటుం బాలకు ప్రభుత్వం చేయూతనిస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నది. ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తూ వీటిని రిజర్వాయర్లు
రాష్ట్రంలోని సుమారు నాలుగున్నర లక్షల మంది మత్స్యకారులకు నిరంతరం శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకొంటున్నట్టు మత్స్య ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ వెల్లడించారు. రూ.12 కోట్ల వ్యయంతో మేడ్చల్లో చేపట్�
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభు త్వం ఎంతో కృషి చేస్తున్నదని, ఇందుకు అనుగుణంగా ఉద్యోగులు కూడా పని చేయాలని మత్స్య ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ సూచించారు. బుధవారం జిల్లా అధికారులతో ఆన్లైన్ ద్వారా �
సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. కుల వృత్తులను ప్రోత్సహించి వారు ఆర్థికంగా ఎదుగాలన్న సదుద్దేశంతో చేయూతనందిస్తున్నది.
మిషన్ కాకతీయ ఫలాలకు నిలువెత్తు నిదర్శనం కాకతీయుల కాలం నాటి చందుపట్ల రాసముద్రం చెరువు. ఒకప్పుడు వరద కోసం ఎదురుచూసే రైతులకు ప్రస్తుతం ఎప్పుడైనా చెరువు అడుగు చూద్దామంటే వీలు కావట్లేదు.
గతంలో ప్రతి గ్రామానికి చెరువులే నీటి వనరుగా ఉండేవి. ఆ నీటినే పంటలకు, ఇంటి అవసరాలకు, పశుపక్ష్యాదులకు ఉపయోగించేవారు. ప్రతి కుటుంబం చెరువు నీటిపైనే ఆధారపడేవారు.
గతంలో మండలానికి ఒకటో రెండో పెద్ద చెరువులు..వర్షానికి అవి నిండితే దానికో కాంట్రాక్టర్..ఆ కాంట్రాక్టర్ చేపలు పడితే ఆ మండలంలోని మాంస ప్రియులంతా క్యూ కట్టినా ఒక్క చేప దొరకనిది అప్పటి పరిస్థితి.
నైజాం కాలంలో నిర్మించిన ఇబ్రహీంపట్నం పెద్దచెరువు ఈ ప్రాంత ప్రజల స్థితిగతులను శాసించేది. ఉమ్మడి రాష్ట్రంలో చెరువు మరమ్మతులపై పాలకులు శ్రద్ధ చూపకపోవటంతో చెరువులోకి నీరొచ్చే కాల్వలు మూసుకుపోయాయి. దీంతో �
Naga Chaitanya | క్లాస్, మాస్, యాక్షన్, కామెడీ.. ఇలా ఏ జోనర్లోనైనా ఇమిడిపోయే టాలెంటెడ్ యాక్టర్ నాగచైతన్య (Naga Chaitanya) సొంతం. ఇప్పుడు నాగచైతన్య కొత్త సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
వార్షిక రుణ ప్రణాళికను వికారాబాద్ జిల్లా యంత్రాంగం విడుదల చేసింది. ఈ ఏడాది రుణాల లక్ష్యాన్ని పెంచుతూ జిల్లా లీడ్ బ్యాంకు అధికారులు ప్రణాళికను రూపొందించారు.
స్వరాష్ట్రంలో మత్స్యకారుల దశ తిరిగిందనడానికి ఈ చేపల రాశులే నిదర్శనంగా చెప్పవచ్చు. మండుటెండల్లో నిండుకుండలను తలపిస్తున్న చెరువుల్లో మత్స్యకారులు చేపల వేటకు దిగుతున్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లాలోన�
తెలంగాణ రాక ముందు కుల వృత్తులను నమ్ముకొని జీవించే వారిని ఓటు బ్యాంక్గా చూడటం తప్పా.. వారి అభివృద్ధి, సామాజిక, ఆర్థిక పురోగతిని పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. ఉద్యమంలో ఊరూరా తిరిగిన కేసీఆర్ తెలంగాణకు జ�
నిర్మల్ జిల్లాలోని 19 మండలాల పరిధిలో 644 చెరువు లతోపాటు ఎస్సారెస్పీ, కడెం, స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్టు లు ఉన్నాయి. వీటిలో వచ్చే వర్షాకాలంలో 4.75 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని మత్స్యశాఖ అధికారులు ప్రతిపాది�