పరిశ్రమల స్థాపన కోసం ప్రత్యేక ఆర్థిక మండళ్లను (సెజ్) ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్రంలో మత్స్య సంపదను పెంపొందించడం, మత్స్యకారులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక మత్స్య అభివృద్ధి మండళ్లు (ఎస్ఎఫ్డీజ
రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. తొమ్మిదేండ్లలో ప్రభుత్వం సంక్షేమ పథకాల ఫలితంగా పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు ఆర్థిక ప్రమాణాలు మెరుగుపడ్డాయి.
MLA Muthagopal | మత్స్యకారుల్లో జీవితాల్లో వెలుగు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ముఠాగోపాల్ ( MLA Muthagopal) అన్నారు.
Indian Navy | బంగాళాఖాతంలో (Bay Of Bengal) చిక్కుకుపోయిన 36 మంది మత్స్యకారులను (Fishermen) సురక్షితంగా రక్షించినట్లు భారత నావికాదళం (Indian Navy) తెలిపింది.
యమునా నదిలో డాల్పిన్ను పట్టుకున్న నలుగురు యూపీ మత్స్యకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితుల్లో ఒకరైన మత్స్యకారుడిని అరె�
Minister Talasani | జిల్లాలో ఇటీవలే నిర్వహించిన ప్రత్యేక సభ్యత్వ మత్స్యకారుల సభ్యత్వ నమోదులో నాగర్ కర్నూలు జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచినందుకు సోమవారం హైదరాబాదులో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాన�
Minister Talasani | ధనవంతులైన మత్స్యకారులకు కేరాఫ్ గా అడ్రస్గా తెలంగాణ రాష్ట్రం నిలవాలి..ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేటలోని హరిత ప్లాజా లో నిర్వహించిన జాతీయ మత్
రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఏటేటా చేపల ఉత్పత్తి పెరగడంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో నీలి విప్లవం కొనసాగుతున్నది. ముదిరాజ్ కుటుం బాలకు ప్రభుత్వం చేయూతనిస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నది. ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తూ వీటిని రిజర్వాయర్లు
రాష్ట్రంలోని సుమారు నాలుగున్నర లక్షల మంది మత్స్యకారులకు నిరంతరం శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకొంటున్నట్టు మత్స్య ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ వెల్లడించారు. రూ.12 కోట్ల వ్యయంతో మేడ్చల్లో చేపట్�
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభు త్వం ఎంతో కృషి చేస్తున్నదని, ఇందుకు అనుగుణంగా ఉద్యోగులు కూడా పని చేయాలని మత్స్య ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ సూచించారు. బుధవారం జిల్లా అధికారులతో ఆన్లైన్ ద్వారా �
సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. కుల వృత్తులను ప్రోత్సహించి వారు ఆర్థికంగా ఎదుగాలన్న సదుద్దేశంతో చేయూతనందిస్తున్నది.
మిషన్ కాకతీయ ఫలాలకు నిలువెత్తు నిదర్శనం కాకతీయుల కాలం నాటి చందుపట్ల రాసముద్రం చెరువు. ఒకప్పుడు వరద కోసం ఎదురుచూసే రైతులకు ప్రస్తుతం ఎప్పుడైనా చెరువు అడుగు చూద్దామంటే వీలు కావట్లేదు.
గతంలో ప్రతి గ్రామానికి చెరువులే నీటి వనరుగా ఉండేవి. ఆ నీటినే పంటలకు, ఇంటి అవసరాలకు, పశుపక్ష్యాదులకు ఉపయోగించేవారు. ప్రతి కుటుంబం చెరువు నీటిపైనే ఆధారపడేవారు.