కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అప్పనంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నదని, దీంతో నిరుద్యోగ సమస్య పెరుగుతున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సమైక్య పాలనలో అడుగడుగునా నిర్లక్ష్యానికి గురైన కులవృత్తులకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పూర్వవైభవం తీసుకొచ్చారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ట్రంలో మత్స్యకారుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని, దానిలో భాగంగానే గ్రామాల్లో ఉచిత చేప పిల్లలను అందిస్తున్నదని ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు తెలిపారు.
మత్స్యకారుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంపీపీ గోవర్ధన్ పేర్కొన్నారు. జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టులో ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న చేప, రొయ్య పిల్లలను బుధవారం వదిలారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వంలో మత్స్యకారుల జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి వెల్లడించారు.
ఉమ్మడి పాలనలో చెరువులు అడుగంటడంతో వాటిపై ఆధారపడిన మత్స్యకారులు రోడ్డున పడ్డారు. ఊరిలో ఉపాధి కరువై.. బతుకు బరువై వలసబాట పట్టిన వారెందరో. స్వరాష్ట్రంలో ఊరి చెరువుకు జీవమొచ్చింది.
Fishermen | తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించడంతో తమిళనాడుకు చెందిన 14 మంది జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేశారు. వారికి చెందిన బోట్లను సీజ్ చేశారు. తమిళనాడులోని నాగపట్టిణం
Sachin Tendulkar | క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ గోవా బీచ్లో ఎంజాయ్ చేస్తున్నారు. కుమారుడు అర్జున్తో కలిసి అక్కడికి వెళ్లిన ఆయన బీచ్ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇందులో భాగంగా బెనౌలిమ్ బీచ్లోని మ�
తెలంగాణ ప్రభుత్వ హయాం లో కులవృత్తులకు పూర్వ వైభవం సంతరించకున్నది. నేడు మత్స్యకారులు, గౌడన్నలేకాదు కులవృత్తుల వారికి ఐదు వేళ్లు నోట్లోకి పోతున్నాయంటే అదే తెలంగాణ ప్రభుత్వ రథసారధి కేసీఆర్ చలువే అంటున్న
సీఎం కేసీఆర్ ఆది నుంచే కుల వృత్తులకు ప్రాధాన్యమిచ్చారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే కుల వృత్తులను కాపాడేందుకు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కుల వృత్తులకు వైభవం తీసుకొచ్చారు.
ప్రభుత్వం మత్స్యకారులకు చేపల పెంపకంతో ఉపాధి కల్పిస్తున్నదని ఫిషరీష్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రజిని అన్నారు. గురువారం రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలో పెదరాయిని చెరువులో గురువారం 1.94,444 చేపప�
మత్స్య కార్మికుల అభి వృద్ధే ప్రభుత్వ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జడ్పీ చైర్పర్స న్ గండ్ర జ్యోతితో కలిసి మండలంలోని చలివాగు ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లలను శుక్రవారం పో
ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నా రు. సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్ట్లో గురువారం చేప ప�