రైతుబీమాతో అన్నదాతల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మత్స్యకారుల కుటుంబాలకు కూడా ఆర్థిక భరోసాను కల్పిస్తున్నది. ఇన్సూరెన్స్, ఎక్స్గ్రేషియా రెండు రకాలుగా ఆర్థిక సాయం అందిస్�
దేశంలోని సహజ సంపద కొల్లగొడుతూ కోట్లకు పడగలెత్తిన అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా కేరళలోని విజింజమ్ ప్రాంతంలోని వేలాదిమంది స్థానికులు, మత్స్యకారులు 50 రోజులుగా సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నారు. వందల ఏండ్లుగా
స్వరాష్ట్రంలోనే మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. వారి అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమ లు చేస్తున్నారని చెప్పారు. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్�
రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని, మత్య్స కారులు ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. బుధవారం మృగశిర కార్తె సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని తుఫ్రాన్కు చెం�
నిర్మల్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు వచ్చాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని దివ్యనగర్లో కోటి నిధులతో నిర్మించిన జిల్�
మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామ చెరువులో చేపల వలకు ఓ మొసలి చిక్కింది. చెరువులో మొసలి ఉన్నట్లు నెలరోజుల క్రితం గుర్తించిన జాలర్లు.. దాన్ని బంధించాలని ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు
మత్య్స సహకార సంఘాల్లో నూతన సభ్యత్వాలకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ను చేపట్టింది. అందులో భాగంగా ఈ నెల 20 వరకు అర్హత కలిగిన మత్స్యకారులకు సభ్యత్వం కల్పించాలని నిర్ణయించింది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో గ్రామాల్లో చెరువులు ఉన్నా చేప పిల్లలు పంపిణీ చేసేవారు కాదు. దీంతో వారికి జీవనోపాధి లేకుండా పోయింది. వ్యాపారం కూ�
హైదరాబాద్ : మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్లో మత్స్య శాఖ అధికారుల వర్క్ షాప్లో పాల్గొని మంత్రి మా
అర్హులందరికీ మత్స్య సొసైటీల్లో సభ్యత్వం కల్పిస్తామని, అవసరమైతే నిబంధనలు సడలిస్తామని ఆశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. గురువారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వహించిన మ త్స్యకారుల జేఏసీ ప్రతి�
హైదరాబాద్ : సంపద సృష్టించాలి. దానిని పేదలకు పంచాలి అనే విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నా�
మహేశ్వరం : కుల వృత్తుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రావిరాల మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో 100 మంది మత్య్యకారులు మంత్రిని మర్యాద పూర్వ
దుగ్గొండి : సబ్బడ వర్గాలకు అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాల ప్రవేశపెట్టి అభివృద్ధి ప్రదాతగా నిలుస్తున్నాడని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ అన్నారు. గురువారం మం�
చిక్కడపల్లి : మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ అన్నారు. దేశంలో మత్స్యకారుల సంక్షేమానికి వెయ్యికోట్ల బడ్జెట్ కేటాయించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్క�