కడ్తాల్ : మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తున్నదని, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్ర�
పరిగి టౌన్ : పరిగి మండల పరిధిలోని రంగంపల్లి గ్రామ సమీపంలోని చెరువులో శనివారం స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి చెరువులో చేప పిల్లలను వదిలారు. చేప పిల్లల పెంపకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్�
ఖిలావరంగల్ : మత్స్యకారులు, పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల పంపిణీకి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ గోపి తెలిపారు. శుక్రవారం కలెక్టరేటర్లో వివిధ బ్యాంకు అధికారులతో సమావేశం నిర్
మంత్రి వేముల | మత్య్సకారులు ఆర్థికాభివృద్ధి కోసమే ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
మంత్రి హరీశ్ రావు | రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యమిచ్చేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. మత్స్యకారులకు దేశంలో ఏ ప్రభుత్వం లేనంత అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన�
గంగపుత్ర, ముదిరాజ్ కులాల నుంచి ఆరుగురు చొప్పున ప్రతినిధులతో జిల్లా సబ్ కమిటీని ఎంపిక చేసినట్లు మత్స్యశాఖ రాష్ట్ర సహాయ కమిషనర్ శంకర్ రాథోడ్ వెల్లడించారు.
మత్స్యకారులకు ప్రభుత్వం అండ | రాష్ట్ర పరిధిలోని అంతర్ రాష్ట్ర జలాశాయాలాలలో చేపల వేట నిర్వహించే అర్హత కలిగిన మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది.
చెన్నై: కాళ్లకు ధరించిన బూట్లు నీటిలో తడుస్తాయని పడవ దిగేందుకు వెనుకాడిన మంత్రిని మత్స్యకారులు తమ చేతులపై మోశారు. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. అధికార డీఎంకే పార్టీకి చెందిన మత్స్యశ�
సముద్రంలో చేపల వేట ప్రతిరోజూ ఒకే రకమైన ఫలితాన్ని ఇవ్వదు. రోజంతా వేట కొనసాగినా ఓసారి నిరాశతో వెనుతిరగాల్సి రావొచ్చు. మరోరోజూ అనుకోని విధంగా ఆశించిన దానికంటే ఎక్కువే దక్కొచ్చు. ఈ విధంగానే ఓ యు