సీఎం కేసీఆర్ ఆది నుంచే కుల వృత్తులకు ప్రాధాన్యమిచ్చారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే కుల వృత్తులను కాపాడేందుకు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కుల వృత్తులకు వైభవం తీసుకొచ్చారు.
ప్రభుత్వం మత్స్యకారులకు చేపల పెంపకంతో ఉపాధి కల్పిస్తున్నదని ఫిషరీష్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రజిని అన్నారు. గురువారం రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలో పెదరాయిని చెరువులో గురువారం 1.94,444 చేపప�
మత్స్య కార్మికుల అభి వృద్ధే ప్రభుత్వ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జడ్పీ చైర్పర్స న్ గండ్ర జ్యోతితో కలిసి మండలంలోని చలివాగు ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లలను శుక్రవారం పో
ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నా రు. సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్ట్లో గురువారం చేప ప�
మహబూబాబాద్ : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ద్వారా ఆదాయాన్ని మరింత పెంపొందించుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంల�
ఇబ్రహీంపట్నం, ఆగష్టు 13 : మత్స్యకారుల ఆర్థిక స్థితిగుతులను మెరుగుపర్చటానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన గంగపుత్ర సంఘం సభ్య�
రైతుబీమాతో అన్నదాతల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మత్స్యకారుల కుటుంబాలకు కూడా ఆర్థిక భరోసాను కల్పిస్తున్నది. ఇన్సూరెన్స్, ఎక్స్గ్రేషియా రెండు రకాలుగా ఆర్థిక సాయం అందిస్�
దేశంలోని సహజ సంపద కొల్లగొడుతూ కోట్లకు పడగలెత్తిన అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా కేరళలోని విజింజమ్ ప్రాంతంలోని వేలాదిమంది స్థానికులు, మత్స్యకారులు 50 రోజులుగా సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నారు. వందల ఏండ్లుగా
స్వరాష్ట్రంలోనే మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. వారి అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమ లు చేస్తున్నారని చెప్పారు. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్�
రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని, మత్య్స కారులు ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. బుధవారం మృగశిర కార్తె సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని తుఫ్రాన్కు చెం�
నిర్మల్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు వచ్చాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని దివ్యనగర్లో కోటి నిధులతో నిర్మించిన జిల్�
మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామ చెరువులో చేపల వలకు ఓ మొసలి చిక్కింది. చెరువులో మొసలి ఉన్నట్లు నెలరోజుల క్రితం గుర్తించిన జాలర్లు.. దాన్ని బంధించాలని ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు
మత్య్స సహకార సంఘాల్లో నూతన సభ్యత్వాలకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ను చేపట్టింది. అందులో భాగంగా ఈ నెల 20 వరకు అర్హత కలిగిన మత్స్యకారులకు సభ్యత్వం కల్పించాలని నిర్ణయించింది