గంగపుత్ర, ముదిరాజ్ కులాల నుంచి ఆరుగురు చొప్పున ప్రతినిధులతో జిల్లా సబ్ కమిటీని ఎంపిక చేసినట్లు మత్స్యశాఖ రాష్ట్ర సహాయ కమిషనర్ శంకర్ రాథోడ్ వెల్లడించారు.
మత్స్యకారులకు ప్రభుత్వం అండ | రాష్ట్ర పరిధిలోని అంతర్ రాష్ట్ర జలాశాయాలాలలో చేపల వేట నిర్వహించే అర్హత కలిగిన మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది.
చెన్నై: కాళ్లకు ధరించిన బూట్లు నీటిలో తడుస్తాయని పడవ దిగేందుకు వెనుకాడిన మంత్రిని మత్స్యకారులు తమ చేతులపై మోశారు. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. అధికార డీఎంకే పార్టీకి చెందిన మత్స్యశ�
సముద్రంలో చేపల వేట ప్రతిరోజూ ఒకే రకమైన ఫలితాన్ని ఇవ్వదు. రోజంతా వేట కొనసాగినా ఓసారి నిరాశతో వెనుతిరగాల్సి రావొచ్చు. మరోరోజూ అనుకోని విధంగా ఆశించిన దానికంటే ఎక్కువే దక్కొచ్చు. ఈ విధంగానే ఓ యు
12 మంది జాలర్లు గల్లంతు | జాలర్లు ప్రయాణిస్తున్న మర పడవను నౌక ఢీకొట్టడంతో తునాతునకలై 12 మంది గల్లంతయ్యారు. మంగళూరు తీర ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.