50 ఏండ్ల వయసున్న గీత, చేనేత కార్మికుల్లాగే మత్స్యకారులకు కూడా పెన్షన్ ఇవ్వాలని మత్స్య ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సోమవారం ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన జనరల్ బా
Minister Talasani | రాష్ట్రంలోని మత్స్య సంపద పై పూర్తి హక్కులు మత్స్యకారులకే కల్పించిన ఘనత సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఆదివారం మెదక్లోని గో సముద్ర�
దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యపాడి అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిజామాబాద్ పర్యటనకు వెళ్తూ �
నిజామాబాద్ నగర సుందరీకరణకు విస్తృత చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే నగరం కొత్త సొ�
సమైక్య పాలనలో చెరువులు వట్టిపోగా.. నేడు స్వయం పాలనలో తటాకాలు నిండుకుండలా మారి చేపలతో కళకళలాడుతున్నాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
Minister Harish Rao | తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. వచ్చే ఎన్నికల్లో విజయాలకు, అబద్ధాలకు మధ్య పోటీ ఉన్నదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి ఘాటుగా విమర్శించారు. గతంలో మత్స్యకారులకు సభ్యత్వం దొరకడం కష్టంగా ఉండేది. కానీ ఇ
సంగారెడ్డి జిల్లాలో నీలి విప్లవం సాకారం దిశగా ప్రభుత్వం కృషిచేస్తున్నది. మత్స్య సంపద అభివృద్ధితో పాటు మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట�
పరిశ్రమల స్థాపన కోసం ప్రత్యేక ఆర్థిక మండళ్లను (సెజ్) ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్రంలో మత్స్య సంపదను పెంపొందించడం, మత్స్యకారులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక మత్స్య అభివృద్ధి మండళ్లు (ఎస్ఎఫ్డీజ
రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. తొమ్మిదేండ్లలో ప్రభుత్వం సంక్షేమ పథకాల ఫలితంగా పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు ఆర్థిక ప్రమాణాలు మెరుగుపడ్డాయి.
MLA Muthagopal | మత్స్యకారుల్లో జీవితాల్లో వెలుగు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ముఠాగోపాల్ ( MLA Muthagopal) అన్నారు.
Indian Navy | బంగాళాఖాతంలో (Bay Of Bengal) చిక్కుకుపోయిన 36 మంది మత్స్యకారులను (Fishermen) సురక్షితంగా రక్షించినట్లు భారత నావికాదళం (Indian Navy) తెలిపింది.