యాచారం : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకునేందుకు చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సాహించడంతో ఫలితంగా మంచి ఉపాధి పొందుతున్నారు. మండలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు కుంటలు నిండటంతో మత్స్యకా�
షాబాద్ : అన్ని వర్గాల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం మొయినాబాద్ మండల పరిధిలోని హిమయత్నగర్, చిలుకూరు చెరువుల్లో చేప పిల్లలను వదిలారు.
దౌల్తాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు (మినిట్యాంక్బం�
చెన్నై: తమిళనాడుకు చెందిన 23 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది. నాగపట్నంకు చెందిన ఈ మత్స్యకారులు ఈ నెల 11న చేపలవేట కోసం రెండు బోట్లలో సముద్రంలోకి వెళ్లారు. అయితే అంతర్జాతీయ సముద్ర సరిహద్దును
తలకొండపల్లి : ప్రభుత్వం ప్రతి చెరువులో చేప పిల్లలు వదులుతున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం మండలంలోని దేవునిపడకల్, గట్టుఇప్పలపల్లి, వెంకట్రావ్పేట, తలకొండపల్లి గ్రామాల్లోని చెరువులో చే�
బాన్సువాడ : మత్స్యకారుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తెలిపారు. సోమవారం బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలం�
నర్సంపేట రూరల్ : మత్స్యరంగానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఊపిరి పోశారని నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేట మండలంలోని మాధన్నపేట పెద్ద చెరువులో వందశాతం ర�
ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి | మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతుందని నర్సంపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువులో ఉచిత చేప పిల్ల�
దమ్మపేట : మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు అన్నారు. మండల కేంద్రమైన ఎంపీడీవో కార్యాలయం వద్ద సొసైటీ సభ్యులు, మత్స్యకారులకు ఉచితంగా చేప