Health tips : చేపలు మాత్రమే కాదు, చేపల గుడ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివని, ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చేపల గుడ్లు ఎంతో మేలు చేస్తాయని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కానీ వాస్తవానికి చాలామంది మార్కె
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో గ్రామాల్లోని చెరువులు జలకళ సంతరించుకున్నాయి. కానీ ఇంతవరకు ఆ చెరువునీటిలో చేప పిల్లలను వేయలేదు. మత్స్యకారుల కోసం ప్రభుత్వం ప్రతిఏటా చేపపిల్లలను కొని చెరువుల్లో వేస్తు�
Health tips : చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ప్రొటీన్లు, విటమిన్లు ఇలా ఇంకా ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే వైద్యులు చేపలను ఎక్కువగా తీసుకోవాలని చెబుతుంటారు. ఇది తెలిసి కూడా చాలామంది నాన
Rajnath Singh Slams Tejashwi Yadav | ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. ‘చేప కాకపోతే పంది, ఏనుగు లేదా గుర్రాన్ని తిను, చూపించడం ఎందుకు?’ అని విమర్శించారు.
మాంసాహార ప్రియులు హడలిపోయే విషయాన్ని ఐకార్, ఎఫ్ఏవో అధ్యయనం బయటపెట్టింది. మేకలు, చేపలు, గొర్రెలు, రొయ్యలు, కోళ్లన్న తేడా లేకుండా అన్నింటి పెంపకంలోనూ యాంటిబయోటిక్స్ వినియోగం పెరిగిపోతున్నదని, దీంతో వాట
ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్.. గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఈ మహా మంచి కొవ్వు వల్ల ఒంట్లోని ట్రైగ్లిజరైడ్స్ అదుపులో ఉంటాయని.. తద్వారా గుండెజబ్బు, మధుమేహం లాంటి వ్యాధులు దూరం అవుతాయని నిపుణులు చెబుతారు.
రాష్ట్రంలోని మత్స్యకారులకు భరోసా కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం తలపెట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని కొనసాగించాలని జాతీయ ఎంబీసీ సంఘాల సమితి విజ్ఞప్తి చేసింది.
ఒకానొక వేటగాడు చెరువులోకి గాలం విసిరాడు. గాలానికి వేలాడుతున్న చిన్న మాంసం ముక్కను ఓ చిన్నచేప నోటకరవబోయింది. అంతలోనే పెద్దచేప దాన్ని వారించింది. ‘ఆ ఎరను తాకావో.. వేటగాడు నిన్ను అమాంతంగా లాగేస్తాడు.
Winter Superfoods | చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ప్రబలుతుంటాయి. అయితే ఆరోగ్యకరమైన ఆహారంతో వీటి బారిన పడకుండా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
వృత్తిదారులను ప్రోత్సహించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది. మత్స్యకార్మికులకు ఉపాధి కల్పించేందుకు వందశాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది.
రాష్ట్రంలోని మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని కొత్తపేట ఊరచెరువు, కొండారెడ్డిపల్లి పెద్దచెరువుల్లో ఎమ్మెల్యే ప్ర
చేపపిల్లల పంపిణీ జోరుగా కొనసాగుతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈ ఏడాది 300కు పైగా చెరువులు, కుంటలు, జలాశయాల్లో 1.69 లక్షల చేపపిల్లలను పెంచడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏటా నిర్వహిస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో రాష్ట్రం లో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, ఈ ఏడాది అత్యధిక చేపల ఉత్పత్తిని సాధిద్దామని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్
ఉచిత చేపపిల్లల పంపిణీతో తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు చేతినిండా పని కల్పించిందని, దీంతో వారు ఆర్థికంగా ఎదుగుతున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.