HomeTelanganaFishermen Got 10 Kg Of Fish In Errakunta On Sunday
ఎర్రకుంటలో భారీ మీనం
మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెరువులోని ఎర్రకుంటలో ఆదివారం మత్స్యకారులకు పది కిలోల చేప లభ్యమైంది. ఈ కుంటలో 7 కిలోల నుంచి 10 కిలోల సైజులో చేపలు లభిస్తుండటంతో మత్స్యకారులు సంబురపడుతున్నారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెరువులోని ఎర్రకుంటలో ఆదివారం మత్స్యకారులకు పది కిలోల చేప లభ్యమైంది.
ఈ కుంటలో 7 కిలోల నుంచి 10 కిలోల సైజులో చేపలు లభిస్తుండటంతో మత్స్యకారులు సంబురపడుతున్నారు.