Telangana | రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రతి రోజు ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. నిన్న మొన్నటి వరకు అల్పాహారంలో బల్లులు, కలుషితం ఆహారం తిని అస్వస్థతకు గురవడం చూశాం. ఇప్పుడ
Ramayampet | మెదక్ జిల్లా రామాయంపేట(Ramayampet )మండలలోని తెలంగాణ మోడల్ స్కూల్ ( Adarsh School Hostel) హాస్టల్లో ఉదయం విద్యార్థినులకు పెట్టే టిఫిన్లో బల్లి (Lizard) పడటం కలకలం రేపింది.
ఆన్లైన్ బెట్టింగ్ (Online Betting) మరో యువకుడి ప్రాణాలు తీసింది. ఆర్థికంగా నష్టపోయిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెద్క్ జిల్లా రామాయంపేటలో జరిగింది.
రామాయంపేట జాతీయ రహదారి 44పై వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ నుంచి గుజరాత్ వెళ్తున్న పీడీఎస్ బియ్యం లారీని పట్టుకున్నట్లు రామాయంపేట ఎస్సై రంజిత్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఆదివారం వాహ�
గుర్తుతెలియని వ్యక్తులు ఈత వనానికి నిప్పుపెట్టడం తో మూడు వేల ఈత చెట్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన సోమవారం మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగింది. పట్టణ శివారులో పదేండ్ల క్రితం హరితహారంలో భాగంగా వం ద ఎకరాల్లో ఈత వనాన�
ఆ గురుకుల విద్యాలయం విద్యార్థుల పాలిట దేవాలయం. పచ్చని చెట్లతో ఆహ్లాద పరుస్తున్న చదువులమ్మ నిలయం. పట్టణానికి సుదూరంలో ఉన్నా రామాయంపేటకే అందాన్నిస్తున్నది. ఎక్కడాలేని వాతావరణం ఆ గురుకులంలోనే ఉంది.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెరువులోని ఎర్రకుంటలో ఆదివారం మత్స్యకారులకు పది కిలోల చేప లభ్యమైంది. ఈ కుంటలో 7 కిలోల నుంచి 10 కిలోల సైజులో చేపలు లభిస్తుండటంతో మత్స్యకారులు సంబురపడుతున్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని రాబోయే కాలంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దుతాం.. ఇది మా సంకల్పం... మీరిచ్చిన నిర్ణయం. బీజేపీకి నెత్తి..కత్తి ఏది లేదు. కళ్లబొల్లి మాటలు చెప్పి పబ్బం గడుపుడే తప్ప కేంద్ర ప్రభుత్వం చేసేదేమ�
Nizamabad | నిజామాబాద్ పట్టణంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేటు హాస్టల్ పైనుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడింది.