Collector Rahul Raj | జిల్లా వ్యాప్తంగా విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి వహించి ప్రజలకు సేవచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు.
మెదక్ జిల్లా రామాయంపేట కస్తూర్బా గాంధీ పాఠశాలలో విదార్థినులు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజులుగా నీళ్లు రాకపోవడంతో స్నానం కూడా చేయలేని దుస్థితి నెలకొంది.
కొద్దిపాటి వర్షానికే గిరిజన తండాల మట్టిరోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. అందులో వ్యవసాయ పొలాలపై ఇండ్ల నుంచి ట్రాక్టర్ డ్రైవర్లు కేజ్వీల్ వేసుకుని (Cage wheel Tractor) వెళ్లడంతో మరింత దారుణంగా రోడ్లు తయారై నడవలేని
రామాయంపేటలోని మహంకాళి అమ్మవారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు (Mahankali Brahmotsavalu) ముస్తాబవుతున్నది. ఈనెల 18 నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.
లేబర్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వ వైద్య పరీక్షలు చేస్తామని రామాయంపేట సీహెచ్సీ వైద్య సిబ్బంది దేవేందర్, ప్రమోద్ తెలిపారు. రామాయంపేటలోని సీహెచ్సీ దవాఖానలో శిబిరం ఏర్పాటు చేసి లేబర్ కార్డు ఉన్నవారి�
Medak | మూడు రోజులుగా వర్షాలు వెనక్కి పోవడంతో రైతులు కకావికలం అవుతున్నారు. అసలే వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు మొదటగా మొక్కజొన్న, పత్తులను విత్తుకున్న రైతులు 20 రోజులుగా వర్షాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంద�
ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు దగ్గరపడుతున్నా బడీడు పిల్లలు చాలా మంది బడి భయటే ఉంటున్నారు. ఉపాద్యాయులు గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేసినా బడిభయట పిల్లలు తిరగడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నా�
ఇంటర్ పూర్తయిన విద్యార్థులు నేరుగా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పొందవచ్చని రామాయంపేట డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ శిరీష చెప్పారు. శుక్రవారం కళాశాలలో విలేకరులతో మాట్లాడారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తి భావం కలిగి ఉండాలని, అప్పుడే ప్రతి మనిషికి భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని రంగంపేట ఆశ్రమ పీఠాధిపతులు మాధవానంద సరస్వతి స్వామిజీ అన్నారు.
Ramayampet | తమకు ఇవ్వాల్సిన రెండు నెలల జీతాలు, పీఎఫ్ డబ్బులు ఇస్తేనే పనుల్లో చేరుతామని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలిపారు. రామాయంపేట మున్సిపల్ కార్యాలయం ముందు శుక్రవారం నాడు ధర్నాకు దిగారు.
Palm frond | వేసవి కాలంలో తాటి ముంజల విక్రయాలు జోరందుకున్నాయి. రామాయంపేట పట్టణం, మండల వ్యాప్తంగా తాటి చెట్లు లేకు సుదూర ప్రాంతాల నుండి వాటిని తీసుకొచ్చి రామాయంపేటలో విక్రయాలు జరుపుతున్నారు.
Street lights | రామాయంపేట పట్టణంలోని పాత జాతీయ రహదారి, రెవెన్యూ కార్యాలయం, బీసీ కాలనీ రోడ్డులో విద్యుత్ స్థంభాలకు ఉన్న లైట్లు గత కొన్ని రోజులుగా పగలూ, రాత్రి వెలుగుతూనే ఉన్నాయి.
గతంలో రైతు వేదికలు (Rythu Vedika) రైతులతో కళకళలాడుతూ ఉండేవి. వ్యవసాయ శాఖ ఏఈవోలు ప్రతి రోజులు రైతు వేదికలకు వచ్చి అక్కడ రైతులతో సమావేశం ఏర్పాటు చేసుకునే వారు. కానీ నేడు ఆ కళ లేకుండాపోయి రైతు వేదికల నిర్వహణ అస్థవ్యస�