Prajavani | ఇవాళ ప్రజావాణి సందర్బంగా రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో ధరఖాస్తులను స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిందని తహసీల్దార్ రజినీకుమారి ప�
Thief | రామాయంపేట, మార్చి 20 : రామాయంపేట పట్టణం పట్టణంలోని పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఎల్లమ్మ కాలనీ ఉంది. ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతంలోనే గుర్తుతెలియని వ్యక్తి ఓ ఇంటి తాళాలను పగులగొడ్తున్నాడు.
అప్పులబాధ భరించలేక రాష్ట్రంలో ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం ఎర్రచెరువు తండాలో అప్పులబాధ తాళలేక కౌలు రైతు బానోతు కైలా(52) పురుగుల మందు తాగి ఆత్మహత్యక�
మద్యం నేడు నిత్యావసర సరుకుగా మారిపోయింది. తాగడానికి మంచినీళ్లు దొరక్కపోయినా మద్యం మాత్రం ఎక్కడ పడితే అక్కడ అన్ని వేళల్లో అన్ని గ్రామాల్లో దొరుకుతుంది. ఇంటికి వచ్చే చుట్టాలకు, స్నేహితులకు టీ, కాఫీ ఇచ్చే �
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భూగర్బ జలాలు అడుగంటడం, అప్రకటిత విద్యుత్ కోతల వల్ల వరి పొలాలు ఎండిపోయే దశకు చేరాయి.ఈ సారి ఎక్కువ మొత్తం రైతులు వరి సాగు చేశారు. కానీ ఎన్నో ఆశలు పెట్టుకొని పంటలు వేసిన రైతు�
Medak | రామాయంపేట మండల వ్యాప్తంగా వరి పొలాలు ఎండిపోతున్నాయి. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు సరిగా పోయడం లేదు. మరోవైపు కరెంటు కోతలు తీవ్రమయ్యాయి.
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో కరెంట్ కష్టాలకు తోడు భూగర్భ జలాలు అడుగంటి యాసంగిలో సాగుచేసిన పంటలు ఎండిపోతుండడంతో రైతులు నారాజ్ అవుతున్నారు. మాటిమాటిక కరెంట్ ట్రిప్ అవుతుండడం, భూగర్భ జలాలు అడుగంటి
రామాయంపేట మండల వ్యాప్తంగా యాసంగిలో 42వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ ఇంచారి డివిజన్ ఏడీఏ.రాజ్ నారాయణ తెలిపారు. ఆదివారం నాడు ఆయన తన కార్యాలయం విలేకరులతో మాట్లాడారు.
అపరిచిత వ్యక్తులు ఫోన్లు చేస్తే జాగ్రత్తలు పాటించాలని.. లేదంటే బ్యాంకులో ఉన్న సొమ్ము ఖాళీ అవుతుందని రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్ అన్నారు. అపరిచిత నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ను ఒకటికి రెండు సార్లు చూసుకు�
Raj Narayan | రైతులు మోగిపురుగు బారినపడ్డ పంటలను మందులతో రక్షించుకోవాలని.. లేదంటే నీటి దడులను తగ్గించినా సరిపోతుందని రామాయంపేట వ్యవసాయశాఖ డివిజన్ అధికారి రాజ్నారాయణ అన్నారు.
Ramayampet | ఉపాధిహామీలో జరిగిన పనుల లెక్కల్లో తేడాలు వస్తే సహించేది లేదని.. డీఆర్డీవో శ్రీనివాస్ హెచ్చరించారు. రామాయంపేట మండల కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఉపాధిహామీ సామాజిక తనిఖీ కార్యక్రమానికి హాజరయ్యారు.
Telangana | రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రతి రోజు ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. నిన్న మొన్నటి వరకు అల్పాహారంలో బల్లులు, కలుషితం ఆహారం తిని అస్వస్థతకు గురవడం చూశాం. ఇప్పుడ
Ramayampet | మెదక్ జిల్లా రామాయంపేట(Ramayampet )మండలలోని తెలంగాణ మోడల్ స్కూల్ ( Adarsh School Hostel) హాస్టల్లో ఉదయం విద్యార్థినులకు పెట్టే టిఫిన్లో బల్లి (Lizard) పడటం కలకలం రేపింది.