కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోవద్దని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారంలోని బాబా ఫంక్షన్హాల్లో సోమవారం బీఆర్ఎస్మండలశాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహ
మోసపూరిత హామీలతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలోని బాయికాడి పద్మయ
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తానని మంత్రి వివేక్ అన్నారు. శనివారం నర్సాపూర్లోని సాయికృష్ణ గార్డెన్లో లబ్ధిదారులకు కల్యాణ�
Farmers | రైతులు ఆరబోసిన ధాన్యం ఎండిపోయి మూడు రోజులు అవుతున్నా కాంట పెట్టే నాధుడే లేడని తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ వాపోయారు.
Medak | ఇద్దరి మధ్య నెలకొన్న భూవివాదం.. ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పంట కోసేందుకు సిద్ధమైన రైతును అడ్డుకునేందుకు ప్రత్యర్థి డమ్మీ తుపాకీతో బెదిరింపులకు గురి చేశాడు.
వరుస రోడ్డు ప్రమాదాలతో జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు.మితిమీరిన వేగం ప్రమాదాలకు దారి తీస్తున్నది. పరిమితికి మించి లోడ్తో కంకర ట్రిప్పర్లు, ఇసుక లారీలు రోడ్లపై అతి వేగంగా వెళ్తుండడంతో రోడ్డు దెబ్బతి
మెదక్ జిల్లా మెదక్ మండలం శివ్వాయిపల్లి గ్రామానికి చెందిన సంధ్యారాణి, చందన ఈ నెల 24న కర్నూల్ బస్సు ప్రమాదంలో సజీవదహనమై ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం మృతిదేహాలను కుటుంబసభ్యుల�
మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం వెంకటాయపల్లి శివారులో చంద్రయ్య అనే రైతు భూమిలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు తంత్రీవాయిద్యకళాకారుని ‘రాతిచిత్రాల తావు’ను గుర్తించారు.
ఆరు నెలలుగా గణితం అధ్యాపకురాలు లేక చదువులో వెనుకబడి పోతున్నామని మెదక్ జిల్లా చేగుంటలోని గిరిజన స్పోర్ట్స్ గురుకుల పాఠశాల/ కళాశాల ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థినులు సోమవారం ఉదయం రోడ్డెక్కి నిరసన వ్
Medak | మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఓ గిరిజన మహిళను వివస్త్రను చేసి.. చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటన ఏడుపాయలకు వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం వెలుగుచూసింద�
దుండగులు గిరిజన మహిళపై హత్యాచారానికి పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా కొల్చారం పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా అప్పాజిపల్లి శివారు ఏడుపాయలకు వెళ్లే మార్గంలో ఓ ప్లాట్ వెనుక శ�
పేదరికం, వెనుకబాటుతనం ఒకేచోట నివసించే తండాలో ఓ బిడ్డకు పుట్టుకతోనే చిత్రకళ అబ్బింది. తన ప్రతిభేంటో తనకే తెలియదు. హైదరాబాద్లో ఉన్నత చదువులు చదువుతూ కుంచె పడితే మట్టిలో మాణిక్యం బయటపడింది.