మెదక్ జిల్లా మెదక్ మండలం శివ్వాయిపల్లి గ్రామానికి చెందిన సంధ్యారాణి, చందన ఈ నెల 24న కర్నూల్ బస్సు ప్రమాదంలో సజీవదహనమై ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం మృతిదేహాలను కుటుంబసభ్యుల�
మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం వెంకటాయపల్లి శివారులో చంద్రయ్య అనే రైతు భూమిలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు తంత్రీవాయిద్యకళాకారుని ‘రాతిచిత్రాల తావు’ను గుర్తించారు.
ఆరు నెలలుగా గణితం అధ్యాపకురాలు లేక చదువులో వెనుకబడి పోతున్నామని మెదక్ జిల్లా చేగుంటలోని గిరిజన స్పోర్ట్స్ గురుకుల పాఠశాల/ కళాశాల ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థినులు సోమవారం ఉదయం రోడ్డెక్కి నిరసన వ్
Medak | మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఓ గిరిజన మహిళను వివస్త్రను చేసి.. చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటన ఏడుపాయలకు వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం వెలుగుచూసింద�
దుండగులు గిరిజన మహిళపై హత్యాచారానికి పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా కొల్చారం పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా అప్పాజిపల్లి శివారు ఏడుపాయలకు వెళ్లే మార్గంలో ఓ ప్లాట్ వెనుక శ�
పేదరికం, వెనుకబాటుతనం ఒకేచోట నివసించే తండాలో ఓ బిడ్డకు పుట్టుకతోనే చిత్రకళ అబ్బింది. తన ప్రతిభేంటో తనకే తెలియదు. హైదరాబాద్లో ఉన్నత చదువులు చదువుతూ కుంచె పడితే మట్టిలో మాణిక్యం బయటపడింది.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఎస్.కొండాపూర్కు చెందిన కుమ్మరి శ్యామ్, పుష్పలత దంపతుల కుమారుడు కుమ్మరి ప్రభాస్ (20) కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అక్కడే ప్రైవేట్�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయడంలో పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దంతాన్పల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు �
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. సోమవారం మెదక్ జిల్లా చేగుంటకు యూరియా వస్తుందనే సమాచారం రావడంతో తెల్లవారుజామున నాలుగు గంటలకే ఎరువుల దుకాణం వద్దకు రైతులు చేరుకున్నారు.
యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం రైతులు నిరసన వ్యక్తం చేశారు. పంటల అదును దాటుతున్నా.. బస్తా యూరియా దొరకడం లేదని ఆందోళన చెందుతున్నారు.