మెదక్ జిల్లా కొండాపూర్ ఇండస్ట్రియల్ పారులో సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో నిర్మాణాలు పూర్తి చేసుకున్న పలు పరిశ్రమలు.. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర�
నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలని, లేకుంటే సంక్రాంతి తర్వాత పేదలతో కలిసి స్వాధీనం చేసుకుంటామని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్
మొన్న మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు నర్సాపూర్లోని సబ్స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగానికి ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నారు... ఏ సమయం
తన తండ్రి సర్పంచ్గా గెలిస్తే భిక్షాటన చేసిమొక్కు తీర్చుకుంటానని కుమారుడు మొక్కుకున్నాడు. తండ్రి గెలవడంతో కుమారుడు మొక్కుతీర్చుకున్నాడు. వివరాలు.. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ సర్ప�
మెదక్ జిల్లాలోని 8 మండలాల్లో ఆదివారం రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 88.80 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7కు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటిగంటతో ముగిసింది.
కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోవద్దని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారంలోని బాబా ఫంక్షన్హాల్లో సోమవారం బీఆర్ఎస్మండలశాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహ
మోసపూరిత హామీలతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలోని బాయికాడి పద్మయ
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తానని మంత్రి వివేక్ అన్నారు. శనివారం నర్సాపూర్లోని సాయికృష్ణ గార్డెన్లో లబ్ధిదారులకు కల్యాణ�
Farmers | రైతులు ఆరబోసిన ధాన్యం ఎండిపోయి మూడు రోజులు అవుతున్నా కాంట పెట్టే నాధుడే లేడని తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ వాపోయారు.
Medak | ఇద్దరి మధ్య నెలకొన్న భూవివాదం.. ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పంట కోసేందుకు సిద్ధమైన రైతును అడ్డుకునేందుకు ప్రత్యర్థి డమ్మీ తుపాకీతో బెదిరింపులకు గురి చేశాడు.
వరుస రోడ్డు ప్రమాదాలతో జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు.మితిమీరిన వేగం ప్రమాదాలకు దారి తీస్తున్నది. పరిమితికి మించి లోడ్తో కంకర ట్రిప్పర్లు, ఇసుక లారీలు రోడ్లపై అతి వేగంగా వెళ్తుండడంతో రోడ్డు దెబ్బతి
మెదక్ జిల్లా మెదక్ మండలం శివ్వాయిపల్లి గ్రామానికి చెందిన సంధ్యారాణి, చందన ఈ నెల 24న కర్నూల్ బస్సు ప్రమాదంలో సజీవదహనమై ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం మృతిదేహాలను కుటుంబసభ్యుల�