ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్కు దీటుగా మెరుగైన విద్య అందించాలనే ప్రీప్రైమరీ పాఠశాలలు ప్రారంభించడం జరుగుతుందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా చిల
SP D.V. Srinivasa Rao | కేసుల దర్యాప్తులో వేగం పెంచి బాధితులకు సత్వర న్యాయం అందించేలా పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు.
ఉమ్మడి మెదక్ జిల్లా లోమైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలు మితిమీరిపో తున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలే లక్ష్యంగా వడ్డీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. స్థిరాస్తులుంటే వెంటనే లోన్ ఇప్పిస్తారు మైక్రో ఫైన
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎస్ఐఆర్పై అవగాహన కలిగి ఉండాలని, బూత్ స్థాయిలో ఓట్లు తొలిగించకుండా జాగ్రత్త పడలని మాజీ డిప్యూటీ స్పీకర్,బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి �
ఎస్.ఐ.ఆర్.(SIR) పై అనుమానాలు ఉంటే ఎప్పటికప్పుడు పార్టీ నాయకులను, బీఎల్వోగా నియమించిన ఏజెంట్లను అడిగి తెలుసుకోవాలని మెదక్ బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు.
: ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జె.హరికిషన్ను గురువారం ప్రభుత్వం సైబరాబాద్ డీసీగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో హైదరాబాద్లో బ్రూవరేజస్ అసిస్టెంట్ కమిషనర్ ఎ.చంద్రయ్యను ఉద్యోగోన్నత
రామాయంపేట నుంచి మెదక్ జిల్లా కేంద్రానికి వెళ్లే దారిలో పది కిలోమీటర్ల దూరంలో లక్ష్మా పూర్ క్రాస్ రోడ్డు వద్ద రాత్రయితే ప్రజలు భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. లక్ష్మాపూర్ క్రాస్ రోడ్డు నుంచి మరో ప�
విద్యను సేవగా భావించేవారు ఒకప్పుడు. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల్లో విద్య లాభదాయక వ్యాపారంగా మారింది. అడ్మిషన్ నుంచి డెవలప్మెంట్ ఫీజు, యాక్టివిటీ ఫీజు, ట్రాన్స్పోర్ట్, పుస్తకాలు, యూనిఫామ్ వరకు ప్రతి
వరుస హత్యలతో సూరారంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని సూరారం గ్రామంలో జంట హత్యలతో పోలీస్ పికెటింగ్ కొనసాగుతున్నది.
రామాయంపేట, జూన్ 21 : ప్రజల సౌకర్యార్థం మెదక్ జిల్లా రామాయంపేట బల్దియాలో బీఆర్ఎస్ హయాంలో రూ.2 కోట్ల నిధులతో శ్రీకారం చుట్టిన సమీకృత మార్కెట్ పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి.రామాయంపేట పట్టణం మీదుగా జాతీయ ర�
రోడ్ల పక్కన తోపుడుబండ్లపై వ్యాపారం చేసుకునే చిరువ్యాపారుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం మెదక్ జిల్లా నర్సాపూర్లో ఇంటిగ్రేటెడ్ వెజ్,నాన్వెజ్ మార్కెట్ మంజూరు చేసింది. ఇందుకోసం గత ప్రభుత్వ హయాంలో రూ.
వర్షాకాలంలో అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆదేశించారు. మెదక్ జిల్లా చేగుంట మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం అభివృద్ధి, ప్రజాసంక్షేమంపై �
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సూచించారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, రెడ్డిపల్లి, నాగులపల్ల�
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ఈనెల 15న సమస్యలతో పునఃప్రారంభమయ్యాయి. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. పాఠశాల ప్ర�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక అన్నివర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. శుక్రవారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని నెల్�