ఓ యూట్యూబర్ ఇంట్లో రహస్యంగా ఓటర్లకు డబ్బుల పంపకాలు జరుపుతున్న కాంగ్రెస్ నాయకులను ఇండిపెండెంట్ అభ్యర్థులు అడ్డుకున్న ఘటన ఆదివారం అర్ధరాత్రి మెదక్ జిల్లా రామాయంపేటలో చోటుచేసుకున్నది.
మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సోమవారం మెదక్లో నిర్వహించే కార్నర్ మీటింగ్కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు హాజరు కానున్నారని మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, బీఆర్ఎస్ పట్టణ
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ కలిసి ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కాయని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని 1, 2వ వార్డు బీఆర్ఎస్ అభ్య�
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం డీ ధర్మారంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. డీ ధర్మారం గ్రామానికి చెందిన రైతు పెండెల కృష్ణ (45) నిరుడు తన ప
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక బుజ్జగింపులకు ప్రధాన పార్టీలు తెరతీశాయి.నామినేషన్లు వేసిన వారిలో ఎవరికి బీఫారమ్ దక్కుతుందోనన్న టెన్షన్ అన్ని పార్టీల్లో నెలకొంది. ఈనెల 3వ వరకు నామ
మెతుకుసీమ మెదక్ జిల్లాలో అన్నదాతలకు కరెంట్ షాక్ ఇస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయానికి 13 గంటలు మించి కరెంట్ సరఫరా కావడం లేదు. దీంతో పాటు రాత్రిపూట కరెంట్ ఇస్తుండడంతో రైతులు విద్యుత్
కాంగ్రెస్ పాలనలో రైతులకు నీళ్లు బంద్ పెట్టి.. బీరు కంపెనీలకు మాత్రం నీళ్లు ఫుల్గా ఇస్తరా? అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు. సాగునీరు లేక మెదక్ జిల్లాలో రైతుల పరి
పుణ్యక్షేత్రాలు, పురాతన ఆలయాల అభివృద్ధికి కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ‘ప్రసాద్' పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలంలోని కూడవెల్లి రామలింగేశ్వర ఆలయాన్న
SP Srinivas Rao | బాధితుల గౌరవం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ మెదక్ జిల్లాలో పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఫిర్యాదు చేసే విధానం అమలు చేస్తున్నామని మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు గురువారం తెలిపారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా..అధికారంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం సీఎం రేవంత్రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య గా చెప్పవచ్చు. తాము అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నియంత్రిస్తామని, బెల్ట్షాప్లను తొ�
Animal Census | బుధవారం మెదక్ జిల్లా అటవీశాఖ అధికారి జోజీతో కలిసి ఉదయం పోచారం అభయాఅరణ్యం కింద ఉన్న బూరుగుపల్లి అటవీ ప్రాంతంలో శాస్త్రీయ పద్ధతిలో జరుగుతున్న జంతు గణనను మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ పరిశీలించారు.
Collector RahulRaj | పాపన్నపేట,నర్సింగి,మెదక్ ,హవేలీఘనాపూర్ (4 ) మండలం లోని దాదాపు 100 మంది సర్పంచులకు 5 రోజులపాటు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని, ఈ శిక్షణ కార్యక్రమంలో సర్పంచులు పంచాయతీ చట్టాలపై పూర్తి అవగాహన చేసుకోవాలన్
Narsapur BRS | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా నర్సాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి ఏమి జరగలేదని మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ నయీమొద్దీన్ విమర్శించారు. మంగళవారం నర్సాపూర్ ఎమ్మెల�