దుర్గామాత, బీరప్ప ప్రజలను చల్లగా చూడాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కోరారు. సోమవారం మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేటలో దుర్గామాత జాతర, కర్నాల్పల్లిలో బీరప్ప ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప�
వానలకు ధాన్యం తడిసి మొలకెత్తిందని, ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారంటూ రైతులు రోడ్డెక్కారు. ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం డీ ధర్మారంలో రామాయంపేట-గజ్వేల్ రహదారిపై గంటపాటు
మెదక్ జిల్లాలో గతేడాగి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు వరద ఉధృతితో నీటి వనరులకు తీవ్ర నష్టం జరిగింది. మెదక్ జిల్లాలో 118 చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లు దెబ్బతిన్నాయి. మెదక్, హవేళీ ఘనప
వానలకు ధాన్యం తడిసి మొలకెత్తిందని, ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నదాతలు రోడ్డెక్కారు. ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేట మండ లం డి.ధర్మారంలో రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు.�
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి ధర్మారం గ్రామంలో మొలకెత్తిన ధాన్యంతో రైతుల రాస్తారోకో చేట్టారు.
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ శివారులో మెదక్ రోడ్డులో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. రామాయంపేట పోలీసుల వివరాల ప్రకారం.. కోమటిపల్లికి చెందిన సంగ
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ శివారులో శనివారం చోటుచేసుకున్నది. రామాయంపేట పోలీసుల వివరాల ప్రకారం.. రామాయంపేట పోలీసుల వివరాల ప్రకారం.. కోమటిపల్లికి చెంది�
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కాంటా పూర్తయిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ప్రభుత్వాన్ని డి
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గోస పట్టడం లేదని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. శుక్రవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్లో మొలకెత్తిన ధాన్యాన్ని ఆమె పరిశీలించారు.
తరుగు పేరిట ధాన్యం దోపిడీకి పాల్పడుతున్న కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు మా కొద్దంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్లో బుధవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామం�
తెలంగాణ అవతరణ పండుగను మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు గుండెల నిండా అభిమానంతో నిర్వహించుకున్నారు. ఊరూవాడా, పల్లె పట్నం అనే తేడా లేకుండా జనం ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో