ధాన్యం అమ్ముడు పోకపోవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండ లం అగ్రహారంలో బుధవారం చోటుచేసుకున్నది.
నెల రోజులు గడుస్తున్నా వరి ధాన్యం తూకం వేయకపోవడంపై అన్నదాతలు రోడ్డెక్కారు. బుధవారం మెదక్ జిల్లా రామాయంపేట పురపాలికలోని కోమటిపల్లి గిరిజన తండా శివారులోని సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద�
కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యాన్ని వెంటనే సేకరించాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మె ల్యే భూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని జూకల్, వీరోజిపల్లి గ్రామాల్లోని వరి ధా�
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయింది. నత్తనడకన కొనుగోళ్లు జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన కర్షకులకు ఇప్పుడు కష్టాలే మిగిలాయి. కాలం నెత్తిమీదికి వచ్చి�
మెదక్ జిల్లాలోని రామాయంపేట, కుల్చారం, చిన్న శంకరంపేట మండలంలో వరి ధాన్యం కొనుగోలు చేసిన లారీలు రాకపోవడంతో ధాన్యం బస్తాలు మిల్లులకు పోవడం లేదని రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేశారు.
నెల రోజులు కావస్తున్నా వడ్లు తూకం వేయడం లేదంటూ మెదక్ జిల్లా రామాయంపేటలోని ఎస్సీ కాలనీ శివారులోని సొసైటీ కొనుగోలు కేంద్రం వద్ద ఆదివారం రైతులు రాస్తారోకో చేశారు. ధాన్యం కాంటా చేయడం లేదని, వర్షం వస్తే తమ ప�
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా జూన్ 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు l సన్నాహక, శిక్షణ, ముద్రణా కార్యక్రమాలు, జూన్ 25వ తేదీ నుండి జూలై 24వ తేదీ వరకు బూత్ స్థాయి అధికారుల ఇంటింటి సందర్శన, జూలై 24వ తేద
రాష్ట్ర కార్మిక శాఖ, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్, సంగారెడ్డి జిల్లాకు చెందిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా మధ్య అంతర్గతంగా ఆధిపత్య పోరు కొనసాగుతున్నది.
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం చీలపల్లిలో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని పలు ఇండ్లలో చొరబడి భారీగా చోరీకి పాల్పడ్డారు. బాధితుల కథనం ప్రకారం.. చీలపల్లికి చెందిన రాయిని రామ�
ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని తుజాల్పూర్కు చెందిన రైతులు శుక్రవారం నర్సాపూర్ లోని చౌరస్తా వద రోడ్డుపై ధాన్యం పోసి ధర్నా, రాస్తారోకో చేశారు. దీంతో పెద్దఎత్
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగంపై సీఎం రేవంత్రెడ్డి ఉన్నత స్థాయి కమిటీ వేసి సమగ్ర విచారణ చేపట్టాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్ల్లోళ్ల శశధర్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం �
కాంగ్రెస్ పాలనలో అన్నదాతకు కన్నీళ్లు తప్పడం లేదు. రేవంత్రెడ్డి సర్కార్ సర్కారు సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కర్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్ జిల్లాలో రైతులు అత్యధికంగా వరి �