మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని వేల్పుగొండ గ్రామపంచాయతీ పరిధిలోని బొల్లికుంటతండా సమీపంలో చిరుత సంచరించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బొల్లికుంటతండాకు చెందిన పూల్యానాయక్ సోమవారం రాత్రి పొ�
ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్నది.
Medak ASP | పోలీసు విధుల్లో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని, విధులతోపాటు ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలని మెదక్ అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వారాంతపు పరేడ�
మెదక్ జిల్లాలోని వాగులు, నదులు, వంకల్లో ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. మంజీరా నదితో పాటు హల్దీ వాగులో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇసుక వ్యాపారులు అక్రమంగా
పాలన చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధిం పు రాజకీయాలకు పాల్పడుతున్నదని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి మండిపడ్డారు. మెదక్ పోలీసులు కాంగ్రెస్ నే
ప్రభుత్వం గురువారం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేయగా, మెదక్ జిల్లా కలెక్టర్గా ప్రతిమా సింగ్ను నియమించింది. గురువారం మెదక్ కలెక్టరేట్లో ప్రతిమాసింగ్ బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్�
రైతు భరోసా కోసం రైతులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు పంటలకు ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా ఊసే ఎత్తడం లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు కాగానే వేస్తాం .. సంక్రాంతి పండుగకు వేస్తాం.. మున�
కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి హల్దీవాగులోకి నీటిని విడుదల చేయకపోతే మెదక్ జిల్లాలో 40 వేల ఎకరాల్లో పంటకు నష్టం జరుగుతుందని ఈ నెల 22న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ సాగు నీరు మహా ప్రభో ’ అనే కథనానికి అధికారుల�
మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట గురుకుల విద్యాలయాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. సాంఘిక సంక్షేమ గుర
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని మల్లె చెరువు సుందరీకరణ పనులకు గ్రహణం పట్టింది. పట్టణంలో డ్రైనేజీల మురుగంతా ఈ చెరువులోకి చేరి దుర్వాసన వస్తుండడంతో పట్టణవాసులు అసౌకర్యానికి గురవుతున్నారు. బీఆ�
మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రోజు మాదిరిగా శనివారం ఉదయం విద్యార్థులకు రాగి జావ అందించారు.
మెదక్ జిల్లా రేగోడు మండలంలోని కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి డిమాండ్ చేశారు. శనివారం రాష్ట్ర మానవ హకుల కమిషన్కు ఆయన ఫిర్యాదు చేశారు.