మెదక్ జిల్లాలోని వాగులు, నదులు, వంకల్లో ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. మంజీరా నదితో పాటు హల్దీ వాగులో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇసుక వ్యాపారులు అక్రమంగా
పాలన చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధిం పు రాజకీయాలకు పాల్పడుతున్నదని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి మండిపడ్డారు. మెదక్ పోలీసులు కాంగ్రెస్ నే
ప్రభుత్వం గురువారం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేయగా, మెదక్ జిల్లా కలెక్టర్గా ప్రతిమా సింగ్ను నియమించింది. గురువారం మెదక్ కలెక్టరేట్లో ప్రతిమాసింగ్ బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్�
రైతు భరోసా కోసం రైతులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు పంటలకు ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా ఊసే ఎత్తడం లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు కాగానే వేస్తాం .. సంక్రాంతి పండుగకు వేస్తాం.. మున�
కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి హల్దీవాగులోకి నీటిని విడుదల చేయకపోతే మెదక్ జిల్లాలో 40 వేల ఎకరాల్లో పంటకు నష్టం జరుగుతుందని ఈ నెల 22న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ సాగు నీరు మహా ప్రభో ’ అనే కథనానికి అధికారుల�
మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట గురుకుల విద్యాలయాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. సాంఘిక సంక్షేమ గుర
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని మల్లె చెరువు సుందరీకరణ పనులకు గ్రహణం పట్టింది. పట్టణంలో డ్రైనేజీల మురుగంతా ఈ చెరువులోకి చేరి దుర్వాసన వస్తుండడంతో పట్టణవాసులు అసౌకర్యానికి గురవుతున్నారు. బీఆ�
మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రోజు మాదిరిగా శనివారం ఉదయం విద్యార్థులకు రాగి జావ అందించారు.
మెదక్ జిల్లా రేగోడు మండలంలోని కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి డిమాండ్ చేశారు. శనివారం రాష్ట్ర మానవ హకుల కమిషన్కు ఆయన ఫిర్యాదు చేశారు.
ఫుడ్పాయిజన్తో 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం చోటుచేసుకున్నది.
సాగునీటి కోసం రైతులకు పాట్లు తప్ప డం లేదు. కాల్వల ద్వారా వెంటనే గొలుసుకట్టు చెరువులు నింపి యాసంగి పంటలకు సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం వెంకటాపూర్, చేగుంట మండల�
కాంగ్రెస్ నేతల బెదిరింపులు, పోలీసుల దాడులు, అక్రమ కేసులతో పేదలు భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా ప్రచారం చేసిన వారిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడంతో పాటు అక్రమ క�
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్పై హైకోర్టు కొరడా ఝళిపించింది. భూమి వివాదానికి సంబంధించిన ఓ కేసును చట్ట ప్రకారం పరిశీలించి పరిషరించాలన్న ఉత్తర్వులను అమలు చేయలేదన్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ఆయనక�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. ఊరూవాడా బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. అన్నదానాలు చేపట్టారు.
మెదక్ జిల్లాలో జాతీయ పార్టీలు కాంగ్రెస్,బీజేపీ, బీఎస్పీ కుమ్మక్కు రాజకీయాలకు తెరదీశాయి. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులు బీఆర్ఎస్కు దక్కకుండా ఈ పార్టీలు దిగజారాయి. మెదక్ జిల్లాలో మె�