మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని వసురామ్తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు.తేమపేరుతో అడుగడుగునా దోపిడీ చేస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని పోచారం ప్రాజెక్టుపై అంతులేని నిర్లక్ష్యం నెలకొన్నది. ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉన్నదని తెలిసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గతేడాది వర్షాకాలం ఆగస్టులో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టు
మెదక్ జిల్లా చేగుంట మండలంలో ఆదివారం సాయ్ంర తం వడగండ్ల వానకు అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. చేగుంట మండలం కర్నాల్పల్లి, మక్కరాజిపేట్, గొల్లపల్లి, రాంపూర్ తదితర గ్రామాల్లో వేల ఎకరాల్లో వడగండ్ల వానక
మెదక్ జిల్లా చేగుంట మండలలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్లకు అపార నష్టం జరిగింది. వందలాది ఎకరాల్లో వడ్లు, మామిడికాయలు పూర్త్తిగా నేలరాలడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యా రు.
దళారులను నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి రైతులకు సూచించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో సోమవారం ఆమె పర్యటించారు. వరిగుంతం, సంగాయిపేట, రంగంపేట, పైతర గ్రామాల్లో