లైసెన్స్ సర్వేయర్ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ జిల్లా రామాయంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలం, పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. సమస్యల పరిషారానికి కార్యకర్తలు ఎల్లప్పుడూ �
యూరియా కోసం రైతులు పలుచోట్ల ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట, చేగుంట, నార్సింగి మండల కేంద్రాల్లో మంగళవారం నిరసనలు చేపట్టారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఆగ్రోస్ రైతు కేంద్రం వద్ద ఉదయం నుంచ
ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్)లో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మొత్తం 4,60,000 ఓట్లు గల్లంతయ్యాయి. ఈ మూడు జిల్లాల్లో మొత్తం 86,364 మంది ఓటర్లు మృతిచెందిడంతో వారివి తొలిగించారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ఆరోపించారు. సోమవారం మెదక్ పట్టణంల
పచ్చనిచెట్లతో ఆహ్ల్లాదకరంగా ఉండాల్సిన గుట్టలను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. గుట్టల నుంచి రాత్రి పూట మట్టి తవ్వకాలు చేపడతున్నారు. కోట్లాది రూపాయలు ఆర్జిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. రో
“స్వాతంత్య్ర దినోత్సవం రోజు భారతదేశంలో ఏ సీఎం ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడరు. సంగారెడ్డికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ఎదురొంటున్న ప్రధాన సమస్యలపై మాట్లాడకుండా రాజకీయ �
‘యూరియా యాప్ మాకొద్దు’ అంటూ రైతులు గురువారం పలుచోట్ల ఆందోళనలకు దిగారు. మెదక్ జిల్లా రామాయంపేట, చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లిలో రోడ్డెక్కి నిరసన తెలిపారు.
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. విద్యుత్ కార్యాలయాల చుట్టు తిరిగినా కనెక్షన్ మంజూరు కావడం లేదు. మెదక్ జిల్లాలో రైతులు ఎక్కువగా బోరు,బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న�
మెదక్ జిల్లా మెదక్- బొడ్మట్పల్లి రోడ్డుపై కొత్తపల్లి శివారులో నిర్మాణం చేసిన బ్రిడ్జికి ఇరువైపులా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాద�
దేవతల కృపతో వర్షాలు బాగా పడాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గుండ్లపల్లిలో బోనాల పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్న�
నామినేటెడ్ పోస్టుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నేతలకు నిరాశే ఎదురవుతున్నది. రాష్ట్రంలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ అయ్యాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంల