మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం వారం రోజులుగా జల దిగ్బంధంలోనే చిక్కుకుంది. ఆలయం ఎదుట మంజీరా నదిలో వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది.
వర్షాలకు ప్రాజెక్టులు, వాగులు, చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు చేరి ప్రవహిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి సూచించారు.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం, అల్వాల-చెప్యాల క్రాస్ రోడ్డులోని రైతుసేవా కేంద్రానికి శుక్రవారం యూరియా లారీలు వచ్చాయి. దీంతో యూరియా తీసుకెళ్లడానికి ఆయా గ్రామాల రైతులు పీఏ
Collector Rahul Raj | మెదక్ జిల్లాలో ప్రస్తుత వాతావరణ పరిస్థితి నిర్మానుష్యంగా ఉందని.. ఎటువంటి ప్రతికూల ప్రభావ పరిస్థితులతో విపత్తుల సంభవించినా.. సమర్థవంతంగా ఎదుర్కోవడానికి యంత్రాంగం సంసిద్ధంగా ఉందని జిల్లా కలెక్ట�
Dairy Farm | డెయిరీ ఫామ్కు సంబంధించిన షెడ్డు తగలబడి రెండు బర్రెలు, 5 దుడ్డెలు మృత్యువాత చెందిన సంఘటన మెదక్ జిల్లా శివంపేట్ మండలం బొజ్జ తాండలో చోటు చేసుకుంది.
420హామీలు, ఆరు గ్యారెంటీలతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పరిపాలనపై అవగాహన లేదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా వె�
ప్రజారోగ్యంపై వైద్యసిబ్బంది ప్రత్యేక శ్రద్ధపెట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. గురువారం అల్లాదుర్గం మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. మండల పరిధిలోని గడిపెద్దాపూర్లోన
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వానకాలం సీజన్ కావడంతో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా, తాగునీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్
మెదక్ జిల్లా వ్యాప్తంగా కుకల బెడద తీవ్రమైంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులను వెంటాడి కరుస్తుండడంతో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అత్యధిక ఫిర్యాదులు వస్తున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక�
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో జోరు వాన కురిసింది. మంగళవారం నుంచి బుధవారం సాయంత్రం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.దీంతో మెదక్-రామాయంపేట రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్
కొన్ని రోజులుగా కనుమరుగైన వరుణుడు ఒక్కసారిగా తన ప్రతాపాన్ని చూపించాడు. హుస్నాబాద్ పట్టణంతో పాటు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది.
బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన మంచి పనుల ఆనవాళ్లు లేకుండా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. విధ్వంసమే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన సాగుతున్నది.
మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పైతర గ్రామానికి చెందిన కాంగ్రెస్ దళిత నేత మారెల్లి అనిల్ కుమార్ (28)ను సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు తుపాకితో కాల్చి చంపారు.