మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో ప్రతి శుక్రవారం, మంగళవారం జరిగే కూరగాయల సంతలో సరైన వసతులు లేక ఇటు వ్యాపారులు, అటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంత నిర్వహించడానికి అనువైన స్థలం లేక రోడ�
Medical kits | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లా నుంచి విధులకు వెళ్తున్న 18 మంది హోంగార్డ్ సిబ్బందికి జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మెడికల్ కిట్లు , డ్రైఫ్రూట్స్ పంపిణీ చేశారు.
ఇంటర్లో ఫెయిల్ కావడంతో మనస్తానికి గురైన విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మంగళపర్తిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మంగళపర్తికి �
ఎట్టకేలకు సింగూర్ ప్రాజెక్టు నుంచి మెదక్ జిల్లా ఘనపూర్ ఆనకట్టకు ప్రభుత్వం సాగు నీటిని విడుదల చేసింది. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. సాగునీటిని విడుదల చేసి పంటలు కాపాడాలని ఈ నెల 7న మాజీ డిప్యూటీ స�
మెదక్ జిల్లాలోని మెదక్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, కొల్చారం, రామాయంపేట ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమ దందా జోరుగా సాగుతున్నది. రేషన్ బియ్యాన్ని రైస్మిల్లు వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి రీసైక�
చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వృద్ధుడిని మెదక్ జిల్లా తూప్రా న్ వైద్యులు కాపాడారు. తూప్రాన్ సామాజిక దవాఖాన పర్యవేక్షకుడు డాక్టర్ అమర్ సింగ్, బాధితులు తెలిపిన వివరాల ప్ర�
మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణం హైదరాబాద్ మహానగరానికి అతి సమీపంలో ఉండడంతో దినదినాభివృద్ధి చెందుతున్నది. పట్టణం వేగంగా విస్తరిస్తున్నది. అంతేస్థాయిలో ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి. పట్టణంలో ఉ
ఆరుగాలం కష్ట్టపడి సాగు చేసిన పంటలకు మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నారు. యాసంగిలో రైతులు రూ. వేలు ఖర్చు చేసి పంటలు సాగుచేశారు. ఎరువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, కూలీల ఖర్చులు పెరిగిపోవడంతో నష్టాలు తప్ప�
నిత్యం ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ను అడుగడుగునా నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో�
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఇసుక వ్యాపారులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.అధికార పార్టీ అండతో సీజ్ చేసిన ఇసుక డంపులనే మాయంచేశారు. పట్టపగలే జేసీబీలు, ట్రాక్టర్లతో ఇసుక ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము
సింగూరు నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి కోరారు. సోమవారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని చిత్రియాల్లోని మంజీరా తీర ప్రాంతంలోని పంటలను రైత
మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల భక్తులతో కిక్కిరిసింది. ఆదివారం ఉదయం మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ కుటుంబ సభ్యులతో దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగ�
అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతూ బీఆర్ఎస్ నాయకులను మభ్యపెట్టి పార్టీలో చేర్చుకోవడం ఇప్పటికైనా మానుకోవాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్