ఎల్నినో ప్రభావంతో మెదక్ జిల్లాలో వర్షపాతం లోటు ఏర్పడే అవకాశం ఉందని, రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ఆదివారం మెదక్ కలెక్టరేట్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. వాతావ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం మెదక్ పట్టణం లో ఘనంగా నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో మెదక్లోని కోదండ రామాలయం, వేంకటే
మెదక్ జిల్లాలో ఈసారి ఇప్పటి వరకు లోటు వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడం లేదు. బుధవారం కురిసిన వర్షపాతం మిల్లీమీటర్లలో నమోదైన వివరాలిలా ఉన్నాయి. పెద్దశంకరంపేటలో 8.6ఎం.ఎం, రేగోడ్లో 8.
మెదక్ జిల్లాలో 86శాతం సర్ ప్రక్రియ పూర్తయ్యిందని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయంలో తహసీల్దార్లు, బీఎల్వోలు, స�
రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో రహదారుల భద్రత పై వివిధశాఖల అధికా
సంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రజలకు తాగునీటి గండం ముంచుకొస్తున్నది. ఎల్నినో ప్రభావంతో సంగారెడ్డి జిల్లాలో ఆశించిన వర్షాలు కురవడం లేదు. దీనికితోడు మరమ్మతు పనుల కారణంగా సింగూరు ప్రాజెక్టులో నీటిని పూర్త
మెదక్ జిల్లా కొల్చారంలోని సత్యసాయి ఆగ్రో రైస్మిల్ ఇండస్ట్రీస్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, పౌర సరఫరాల శాఖ అధికారుల తనిఖీల్లో భారీగా అక్రమాలు వెలుగుచూశాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్�
మెదక్ జిల్లాలో తరు చూ రైస్మిల్లర్ల అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు రైస్మిల్లర్లు అక్రమాలకు పాల్పడినట్ల�
ప్రపంచానికి మెదక్ చరిత్ర తెలియజేస్తానని ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు అన్నారు. మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపు మేరకు శనివారం మెదక్లోని ఖిల్లాను, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చిని ఆయన సందర్శించార�
కాలుష్య కారక ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను ఇక్కడి మూసివేసి, ఇతర ప్రాంతాలకు తరలించాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మ�
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) వంద శాతం డిజిటలైజేషన్ చేసేందుకు క్షేత్రస్థాయిలో బీఎల్వోలు కృషిచేస్తున్నారు. మెదక్ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, �
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను 2006లో స్థాపించారు. సుమారు 20 ఏండ్లుగా పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పరిశ్రమ వ్యర్థాలతో భూగర
వానకాలం ప్రారంభమై నెలన్నర రోజులు గడుస్తున్నా మెదక్ జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. రైతులు వేసిన విత్తనాలు మొలకలు రావడం లేదు. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కందులు, పసర్లు, మినుములతో పాటు వరి త�
కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం వైద్యారోగ్�
Harish Rao | బడులు తెరిచి నెల రోజులవుతున్నా పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్స్ రాలేదు. సీఎం కమీషన్ల కక్కుర్తికి ప్రభుత్వ, గురుకుల పాఠశాలల పిల్లలు అవస్థలు పడుతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు . 20 లక్షల మంది బీసీ, ఎస్స�