మెదక్ జిల్లాలో బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఐసీడీఎస్ అధికారులు ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో బాల్య వివాహాలను అడ్డుకుంటున్నారు. అధికారుల దృష్టికి రాకుం డా అంతకు పదిరెట్లు పెండ్లిళ్లు జరుగుతు న్�
ఏడాదిన్నరలోనే రాష్ట్రంలోని పంచాయతీల్లో కాంగ్రెస్ సర్కారు తెచ్చిన ‘చెత్త’ మార్పునకు.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి సాక్ష్యంగా నిలిచింది. గ్రామానికి గత సీఎం కేసీఆర్ అందించిన జీపీ ట్ర�
బీఆర్ఎస్కు కార్యకర్తలే ఆయువుపట్టు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని జక్కపల్లిలో మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ �
“మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఉత్సవాలు చేసుకోవాలంటున్నాడు... ఏం ఉద్ధరించారని ఉత్సవాలు జరుపుకొంటారని” మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోన�
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బుజిరంపేట ప్రాథమిక పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పాఠశాలకు పేజ్-1 కింద రూ.10 లక్షల నిధులు పీఎంశ్రీ పథకం ద్వారా
అర్హులైన రైతులు రైతుభరోసాకు దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. వానకాలం 2025 సీజన్కు సంబంధించి పంట పెట్టుబడి సాయం రైతుభరోసా కింద మెదక్ జిల్లాలో మంగళవారం సాయంత్రం వరకు 2,
స్కూల్కు వెళ్లేందుకు బస్సు సదుపాయం కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని జక్కపల్లి గ్రామ సమీపంలోని తెలంగాణ మోడల్ స్కూల్కు మండ�
ఆటో సరిగ్గా నడవక కొద్దిరోజులు దిగులుతో ఉన్న ఆటోడ్రైవర్ గుండెపోటుతో మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గిరిజన తండాకు చెందిన హలావత్ యాదగ�
మెదక్ జిల్లాలోని ఆయుధ తయారీ ఫ్యాక్టరీ (ఓఎఫ్ఎంకే)లో స్టోర్స్ ఇన్చార్జిగా పనిచేసిన ఓ అధికారిపై ఈ నెల 9న అక్రమాస్తుల కేసు నమోదు చేసినట్టు సీబీఐ బుధవారం ప్రకటించింది.
మెదక్ జిల్లా అల్లాదుర్గంలో అరుదైన జినపాద సింహాసనంతోపాటు శాసనాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీ రామోజు హరగోపాల్ తెలిపారు. అది పాలరాతితో చేసిన సింహాసనం అని, దానిపై పాదాలు, వెన�
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇసుక దందా మూడు పువ్వులు..ఆరు కాయలుగా సాగుతోంది. సిద్దిపేట జిల్లా రాజీవ్ రహదారిపై అధిక లోడ్తో ఇసుక అక్రమ లారీలు దూసుకుపోతున్నాయి.
జిల్లా కేంద్రం మెదక్లో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మెదక్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డ ప్రజలకు నిరాశే మిగిలింది.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరులో నూతనంగా నిర్మించిన శ్రీగరుపీఠంలో శ్రీదత్తాత్రేయ మహాస్వామి, శ్రీషిర్డీసాయిబాబా విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ట్రస్టు చైర్మన�