రాష్ట్ర కార్మిక శాఖ, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్, సంగారెడ్డి జిల్లాకు చెందిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా మధ్య అంతర్గతంగా ఆధిపత్య పోరు కొనసాగుతున్నది.
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం చీలపల్లిలో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని పలు ఇండ్లలో చొరబడి భారీగా చోరీకి పాల్పడ్డారు. బాధితుల కథనం ప్రకారం.. చీలపల్లికి చెందిన రాయిని రామ�
ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని తుజాల్పూర్కు చెందిన రైతులు శుక్రవారం నర్సాపూర్ లోని చౌరస్తా వద రోడ్డుపై ధాన్యం పోసి ధర్నా, రాస్తారోకో చేశారు. దీంతో పెద్దఎత్
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగంపై సీఎం రేవంత్రెడ్డి ఉన్నత స్థాయి కమిటీ వేసి సమగ్ర విచారణ చేపట్టాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్ల్లోళ్ల శశధర్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం �
కాంగ్రెస్ పాలనలో అన్నదాతకు కన్నీళ్లు తప్పడం లేదు. రేవంత్రెడ్డి సర్కార్ సర్కారు సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కర్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్ జిల్లాలో రైతులు అత్యధికంగా వరి �
మెదక్ జిల్లా కేంద్రం పక్కన ప్రవహిస్తున్న హరిద్రానదిలో పాత రాతియుగ పనిముట్లను కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యులు మచ్చ ప్రణయకుమార్, బుర్ర సంతోష్ గుర్తించినట్టు సంస్థ కన్వీనర్ శ్రీరామోజు హరగ�
మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని వసురామ్తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు.తేమపేరుతో అడుగడుగునా దోపిడీ చేస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.