అర్హులైన రైతులు రైతుభరోసాకు దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. వానకాలం 2025 సీజన్కు సంబంధించి పంట పెట్టుబడి సాయం రైతుభరోసా కింద మెదక్ జిల్లాలో మంగళవారం సాయంత్రం వరకు 2,
స్కూల్కు వెళ్లేందుకు బస్సు సదుపాయం కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని జక్కపల్లి గ్రామ సమీపంలోని తెలంగాణ మోడల్ స్కూల్కు మండ�
ఆటో సరిగ్గా నడవక కొద్దిరోజులు దిగులుతో ఉన్న ఆటోడ్రైవర్ గుండెపోటుతో మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గిరిజన తండాకు చెందిన హలావత్ యాదగ�
మెదక్ జిల్లాలోని ఆయుధ తయారీ ఫ్యాక్టరీ (ఓఎఫ్ఎంకే)లో స్టోర్స్ ఇన్చార్జిగా పనిచేసిన ఓ అధికారిపై ఈ నెల 9న అక్రమాస్తుల కేసు నమోదు చేసినట్టు సీబీఐ బుధవారం ప్రకటించింది.
మెదక్ జిల్లా అల్లాదుర్గంలో అరుదైన జినపాద సింహాసనంతోపాటు శాసనాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీ రామోజు హరగోపాల్ తెలిపారు. అది పాలరాతితో చేసిన సింహాసనం అని, దానిపై పాదాలు, వెన�
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇసుక దందా మూడు పువ్వులు..ఆరు కాయలుగా సాగుతోంది. సిద్దిపేట జిల్లా రాజీవ్ రహదారిపై అధిక లోడ్తో ఇసుక అక్రమ లారీలు దూసుకుపోతున్నాయి.
జిల్లా కేంద్రం మెదక్లో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మెదక్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డ ప్రజలకు నిరాశే మిగిలింది.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరులో నూతనంగా నిర్మించిన శ్రీగరుపీఠంలో శ్రీదత్తాత్రేయ మహాస్వామి, శ్రీషిర్డీసాయిబాబా విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ట్రస్టు చైర్మన�
తెలంగాణ అవతరణ పండుగను జిల్లా ప్రజలు గుండెల నిండా అభిమానంతో నిర్వహించుకున్నారు. ఊరూవాడ, పల్లె, పట్నం అనే తేడా లేకుండా జనం ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేశా
నాలుగైదు రోజుల నుంచి తాగునీరు లేక గోస పడుతున్నా పట్టించుకుకోవడం లేదంటూ మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర అవతరణ వేడుకలను అడ్డుకున్నారు.
Bear attack | రైతుపై ఎలుగుబంటి(Bear attack) దాడికి పాల్పడిన సంఘటన రామాయంపేట మండలం సదాశివనగర్(Sadashicanagar) గిరిజన తండాలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలానికి చెందిన ఇన్చార్జి ఎంపీడీవో విఠల్రెడ్డి డ్రైనేజీ పనుల విషయంలో రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా మెదక్ జిల్లా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్ప�