విద్యను సేవగా భావించేవారు ఒకప్పుడు. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల్లో విద్య లాభదాయక వ్యాపారంగా మారింది. అడ్మిషన్ నుంచి డెవలప్మెంట్ ఫీజు, యాక్టివిటీ ఫీజు, ట్రాన్స్పోర్ట్, పుస్తకాలు, యూనిఫామ్ వరకు ప్రతి
వరుస హత్యలతో సూరారంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని సూరారం గ్రామంలో జంట హత్యలతో పోలీస్ పికెటింగ్ కొనసాగుతున్నది.
రామాయంపేట, జూన్ 21 : ప్రజల సౌకర్యార్థం మెదక్ జిల్లా రామాయంపేట బల్దియాలో బీఆర్ఎస్ హయాంలో రూ.2 కోట్ల నిధులతో శ్రీకారం చుట్టిన సమీకృత మార్కెట్ పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి.రామాయంపేట పట్టణం మీదుగా జాతీయ ర�
రోడ్ల పక్కన తోపుడుబండ్లపై వ్యాపారం చేసుకునే చిరువ్యాపారుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం మెదక్ జిల్లా నర్సాపూర్లో ఇంటిగ్రేటెడ్ వెజ్,నాన్వెజ్ మార్కెట్ మంజూరు చేసింది. ఇందుకోసం గత ప్రభుత్వ హయాంలో రూ.
వర్షాకాలంలో అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆదేశించారు. మెదక్ జిల్లా చేగుంట మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం అభివృద్ధి, ప్రజాసంక్షేమంపై �
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సూచించారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, రెడ్డిపల్లి, నాగులపల్ల�
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ఈనెల 15న సమస్యలతో పునఃప్రారంభమయ్యాయి. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. పాఠశాల ప్ర�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక అన్నివర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. శుక్రవారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని నెల్�
వరదలకు మెదక్-ఎల్కతుర్తి బ్రిడ్జి కొట్టుకుపోయి ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వరదలు మళ్లీ వస్తే తాత్కాలిక రోడ్డు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభ�
మెదక్ జిల్లాను నైరుతి పలకరించడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. హవేళీ ఘనపూర్లో 21.7 మి.మీటర్లు వర్�
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన మెదక్ జిల్లా వాసి గుండెపోటుతో అక్కడ మృతిచెందాడు. పది రోజులైనా మృతదేహం స్వగ్రామానికి చేరుకోకపోవడంతో కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం నయాపైసా అభివృద్ధి చేయలేదని, పాలనలో పూర్తిగా విఫలమయ్యిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు అవుతున్నా దుబ్బ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణం లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి మొదటి విడత 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. 2855 వివ
వామ్స్ ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన పరిశోధకులు, పరిశ్రమ నిపుణులతో విద్యార్థులు, అధ్యాపకులు ప్రత్యక్షంగా మాట్లాడి ఉద్యోగ అవకాశాలు తెచ్చుకోవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ సంజయ్దూబే తెలిపారు.