మెదక్ జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి నుంచి ఈదురు గాలులతో భారీ వర్షం పడడంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం వర్షానికి తడిసిపోయింది.
వడ్ల కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఎండలు, మరోవైపు అకాల వర్షాల మధ్యలో కొనుగోలు కేంద్రాల్లో రైతులు కన్నీటి పర్యంతమవుతు�
రైతుల పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తే పోలీసులు బలవంతంగా అరెస్టు చేస్తున్నారని గజ్వేల్ బీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్చార్జి వంటేరు ప్రతాపరెడ్డి ఆరోపించారు.
వడ్ల కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో లారీలు అందుబాటులో లేక ధాన్యం మిల్లులకు తరలించడం ఇబ్బందిగా మారుతున్నది. రైతులు లారీల కోసం రోజుల
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో పాటు తరుగు పేరిట దోచుకుంటున్నారని మెదక్ జిల్లా బీఆర్ఎస్ టేక్మాల్ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప అన్నారు. శుక్రవారం టేక్మాల్�
ధాన్యం అమ్ముడు పోకపోవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండ లం అగ్రహారంలో బుధవారం చోటుచేసుకున్నది.
నెల రోజులు గడుస్తున్నా వరి ధాన్యం తూకం వేయకపోవడంపై అన్నదాతలు రోడ్డెక్కారు. బుధవారం మెదక్ జిల్లా రామాయంపేట పురపాలికలోని కోమటిపల్లి గిరిజన తండా శివారులోని సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద�
కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యాన్ని వెంటనే సేకరించాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మె ల్యే భూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని జూకల్, వీరోజిపల్లి గ్రామాల్లోని వరి ధా�
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయింది. నత్తనడకన కొనుగోళ్లు జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన కర్షకులకు ఇప్పుడు కష్టాలే మిగిలాయి. కాలం నెత్తిమీదికి వచ్చి�
మెదక్ జిల్లాలోని రామాయంపేట, కుల్చారం, చిన్న శంకరంపేట మండలంలో వరి ధాన్యం కొనుగోలు చేసిన లారీలు రాకపోవడంతో ధాన్యం బస్తాలు మిల్లులకు పోవడం లేదని రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేశారు.
నెల రోజులు కావస్తున్నా వడ్లు తూకం వేయడం లేదంటూ మెదక్ జిల్లా రామాయంపేటలోని ఎస్సీ కాలనీ శివారులోని సొసైటీ కొనుగోలు కేంద్రం వద్ద ఆదివారం రైతులు రాస్తారోకో చేశారు. ధాన్యం కాంటా చేయడం లేదని, వర్షం వస్తే తమ ప�
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా జూన్ 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు l సన్నాహక, శిక్షణ, ముద్రణా కార్యక్రమాలు, జూన్ 25వ తేదీ నుండి జూలై 24వ తేదీ వరకు బూత్ స్థాయి అధికారుల ఇంటింటి సందర్శన, జూలై 24వ తేద