వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వానకాలం సీజన్ కావడంతో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా, తాగునీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్
మెదక్ జిల్లా వ్యాప్తంగా కుకల బెడద తీవ్రమైంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులను వెంటాడి కరుస్తుండడంతో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అత్యధిక ఫిర్యాదులు వస్తున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక�
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో జోరు వాన కురిసింది. మంగళవారం నుంచి బుధవారం సాయంత్రం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.దీంతో మెదక్-రామాయంపేట రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్
కొన్ని రోజులుగా కనుమరుగైన వరుణుడు ఒక్కసారిగా తన ప్రతాపాన్ని చూపించాడు. హుస్నాబాద్ పట్టణంతో పాటు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది.
బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన మంచి పనుల ఆనవాళ్లు లేకుండా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. విధ్వంసమే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన సాగుతున్నది.
మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పైతర గ్రామానికి చెందిన కాంగ్రెస్ దళిత నేత మారెల్లి అనిల్ కుమార్ (28)ను సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు తుపాకితో కాల్చి చంపారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో నకిలీ మందుల దందా జోరుగా కొనసాగుతున్నది. ఆయా మందుల దుకాణాల్లో దొరుకుతున్న మందుల్లో ఏవి నకిలీవో..ఏవి అసలివో తెలియని పరిస్థితి నెలకొంది.
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసినిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నది. ఈ ఇద్దరు నాయకులు మండల
తెలంగాణలో వ్యవసాయ మిగుల భూ ముల గరిష్ఠ పరిమితి చట్టం (ల్యాండ్ సీలింగ్ యాక్ట్) అమలుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
మెదక్ జిల్లా వెల్దుర్తి పట్టణంలోని సెంట్రల్ బ్యాంకులో దొంగలు చోరీ కి యత్నించారు. వెల్దుర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని సెంట్రల్ బ్యాంకులో ఆదివారం అర్ధరాత్రి
మెదక్ జిల్లాలో 15 కేజీబీవీలు ఉన్నాయి. ఆయా విద్యాలయాల భవనాల మరమ్మతులు, అదనపు గదుల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3.43 కోట్లు కేటాయించింది. మొదటి విడతగా పాఠశాలల వారీగా నిధులు కేటాయిస్తూ మొత్తం రూ.1.65 కోట్లను విడుదల �
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాల్లో మెదక్ మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, శశిధర్రెడ్డి శనివారం పర్యటించారు. ముద్దాపూర్ మాజీ సర్పంచ్ దానయ్య ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకోగా ఆ�
ఎక్కడపడితే అక్కడ చెత్త వేయరాదని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలకు సూచించారు. శనివారం ఉదయం ఆరు గంటలకు ఆయన మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో మున్సిపల్ సిబ్బందితో కలిసి విస
ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ప్రభుత్వం కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలని ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా ఇన్చార్జిలు బొజ్జ సైదులు మాదిగ, బుంజురు విజయ్ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలోని టీ