ఆ ఒక్క చెట్టే కాదు.. రోజుకు 30 చెట్లు అవలీలగా ఎక్కేస్తాడు. కల్లు కుండలు కిందికి దించుతాడు. ఈ వయసులో ఇంత కష్టం ఎందుకు పెద్దాయన అని అడిగితే.. ‘నాకు పూట గడవక ఈ పని చేయడం లేదు సారూ! ఈ పనిలో నాకు తృప్తి ఉన్నది.
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీకి చెందిన సుమారు రూ. 20 కోట్ల విలువైన ఆస్తిని కాజేయడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కబ్జాదారుల
పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ విస్తరణ పనులను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పరిశ్ర�
డీఏపీ ఎరువుల కోసం రైతులు బారులు తీరుతున్నారు. శుక్రవారం మెదక్ జిల్లా రామాయంపేటలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద ఎరువుల కోసం నిజాంపేట, రామాయంపేట మండలాల రైతులు క్యూ కట్టారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని రంగాయపల్లి, చెట్ల గౌరారం ప్రజలకు శాపంగా మారిన ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను వెంటనే తొలిగించాలని గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. గురువార�
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని నడిబొడ్డున ఎతైన కొండలు, ప్రకృతి ఒడిలో ఉన్న రాయారావు చెరువు సుందరీకరణకు మోక్షం లభించింది. నర్సాపూర్ రాయారావు చెరువు సుందరీకరణకు ప్రభుత్వం టూరిజం శాఖ నుంచి రూ. 2.50 కోట్�
ప్రస్తుత తరుణంలో డిమాండ్ ఉన్న పంటలను రైతులు సాగుచేసుకోవాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. బుధవారం మెదక్ జిల్లా రామాయంపేటలో ఆమె ఉద్యానవన, పట్టు పరిశ్రమశాఖ ఆధ్వర్యంలో ఆయిల్పామ్ మొక్కలన�
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్కు దీటుగా మెరుగైన విద్య అందించాలనే ప్రీప్రైమరీ పాఠశాలలు ప్రారంభించడం జరుగుతుందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా చిల
SP D.V. Srinivasa Rao | కేసుల దర్యాప్తులో వేగం పెంచి బాధితులకు సత్వర న్యాయం అందించేలా పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు.
ఉమ్మడి మెదక్ జిల్లా లోమైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలు మితిమీరిపో తున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలే లక్ష్యంగా వడ్డీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. స్థిరాస్తులుంటే వెంటనే లోన్ ఇప్పిస్తారు మైక్రో ఫైన
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎస్ఐఆర్పై అవగాహన కలిగి ఉండాలని, బూత్ స్థాయిలో ఓట్లు తొలిగించకుండా జాగ్రత్త పడలని మాజీ డిప్యూటీ స్పీకర్,బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి �
ఎస్.ఐ.ఆర్.(SIR) పై అనుమానాలు ఉంటే ఎప్పటికప్పుడు పార్టీ నాయకులను, బీఎల్వోగా నియమించిన ఏజెంట్లను అడిగి తెలుసుకోవాలని మెదక్ బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు.
: ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జె.హరికిషన్ను గురువారం ప్రభుత్వం సైబరాబాద్ డీసీగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో హైదరాబాద్లో బ్రూవరేజస్ అసిస్టెంట్ కమిషనర్ ఎ.చంద్రయ్యను ఉద్యోగోన్నత
రామాయంపేట నుంచి మెదక్ జిల్లా కేంద్రానికి వెళ్లే దారిలో పది కిలోమీటర్ల దూరంలో లక్ష్మా పూర్ క్రాస్ రోడ్డు వద్ద రాత్రయితే ప్రజలు భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. లక్ష్మాపూర్ క్రాస్ రోడ్డు నుంచి మరో ప�