ప్రైవేట్ కళాశాల నిర్లక్ష్యం కారణంగా రెండు గంటల పాటు డిగ్రీ పరీక్ష ఆలస్యమైన ఘటన మెదక్ జిల్లా తూప్రాన్లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తూప్రాన్ పట్టణంలోని నలంద డిగ్రీ కళాశాలకు కొన్ని సంవత్సరాలు�
సాగు కలిసి రాక మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కాళేశ్వరం నీళ్లు రాక పంట ఎండటంతో సూర్యాపేట జిల్లాలో ఒకరు, దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక మెదక్ జిల్లాలో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. సూ
ఎదురెదురుగా అతివేగంగా వచ్చి రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలైన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెంకట్రావ్పేట శివారులో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. �
Resource Persons | 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికిగాను సబ్జెక్ట్ రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు మెదక్ జిల్లా విద్య�
Collector Rahul raj | జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ ఇవాళ కాలినడకన అటవీప్రాంతంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించి గడ్డపారతో కందకాలు తీశారు. అనంతరం ఉపాధి కూలీలతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవ
రాష్ట్ర బడ్జెట్ మెతుకుసీమ ప్రజలను నిరాశకు గురిచేసింది. బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు చేస్తారని ఆశగా ఎదురుచూసిన ప్రజలను ప్రభుత్వం నీరుగార్చింది. రాష్ట్రంలోనే అత్యధిక రైతు ఆత్మహత్యలు ఉమ్మడ
ఆరుగాలం కష్టపడి నలుగురికి అన్నంపెట్టే అన్నదాత తనువు చాలిస్తున్నాడు. ప్రకృతితో పాటు ప్రభుత్వం నుంచి చేయూత, సహకారం కరువై, ఎవుసం భారంగా మారి కాడివదిలేస్తున్నాడు. పంటలు ఎండిపోవడం, నీళ్లకోసం బోర్లు తవ్వించడ�
రోజురోజుకు భూగర్భ జలాలు తగ్గిపోతుండటంతో వరిసాగు చేస్తున్న అన్నదాతలు అరిగోస పడుతున్నరు. యాసంగి సీజన్ ప్రారంభంలో సరిపడా నీళ్లు ఉండటంతో నిజాంపేట మండలవ్యాప్తంగా రైతులు ఎక్కువ మొత్తంలో వరిపంటను సాగు చేశ�
సిద్దిపేట అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి అడ్డుకుంటున్నదని, ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట