మెదక్ జిల్లాలో రైతు భరోసా సాయం కోసం 472 గ్రామాలు ఎదురుచూస్తున్నాయి. జిల్లాలో మొత్తం 4,06,643 ఎకరాల భూములు ఉండగా, ఇందులో 3,99,774 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని, మిగతా 6,869 ఎకరాలు సాగుకు యోగ్యం కావని అధికారులు తెలు�
కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు మోదీ ప్రభు త్వం చిల్లిగవ్వ వివ్వలేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి శనివారం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. �
మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూర్ అటవీ ప్రాంతం లో 44వ జాతీయ రహదారిపై గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండున్నర ఏండ్ల చిరుత మృత్యువాతపడింది. వల్లూర్ అటవీ ప్రాంతం నుంచి మగ చిరుత నడుచుకుంట�
ఎద్దు ఏడ్చిన ఎవుసం..రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం అదే జరుగుతున్నది.కాంగ్రెస్ ఏడాది పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి. నాటి సమైక్య రాష్ట్ర నాటి పరిస�
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం ఈనెల 26 నుంచి అమలు చే�
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం కలగానే మిగిలిపోనున్నాదా... పట్టణ, గ్రామీణ వాసుల ఇక్కట్లు తీరడానికి పరిష్కారమే లేదా... మధ్యలోనే నిలిపివేసిన భవనా�
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో ప్రవహిస్తున్న మంజీరా నదిలో మొసళ్లు సంచరిస్తుండడంతో నదిలో చేపలు పట్టేవారు, గొర్రెలు, మేకలకాపరులు, రైతులు భయాందోళనకు గురువుతున్నారు. శుక్రవారం చిలిపిచెడ్ శివారు మంజీర�
Medak | కారును తప్పించబోయి ఓ ఆటో(Auto) చెట్టును ఢీ కొట్టడంతో పలువురు కూలీలు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లా(Medak )శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కల వద్ద గురువారం చోటు చేసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాకు మొండిచేయి చూపింది. ఏడాదిలో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల అభివృద్ధికి నిధులు విడుదల చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులు రద్దు
మెదక్ జిల్లాలో 20 23-24 సంవత్సరంలో 4871 కేసులు నమోదయ్యాయని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి వెల్లడించారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు వార్షిక నివేదిక-2024ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుత�
శాంతి, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మెదక్ చర్చిని ఆయన సందర్శి
అప్పుల బాధతో రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో రామాయిపల్లిలో చోటు చేసుకుంది. వెల్దుర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బత్తుల రాజు (40) తనకున్�