సరైన దిగుబడులు లేక.. అప్పులను తీర్చలేక మనస్తాపంతో ఓ ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలు వరంగల్, మెదక్ జిల్లాలో చోటుచేసుకున్నాయి. బాధిత కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా దుగ్గొం
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లిలోని ఏడుపాయల జాతరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం మంత్రి దామోదర రాజనర్సింహ అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి జాతరను ప్రారంభిస్తారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్లు) పదవీ కాలం ఈనెల 14వ తేదీతో ముగుస్తోంది. వారి పదవీ కాలాన్ని పొడిగిస్తారా, లేక ప్రత్యేకాధికారుల పాలన తీసుకువస్తారా అనే చర్చ జరుగుతున్నది. ఏడాది క్రితం గ్రామ పం�
సాగు కలిసి రాక.. చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు నాగర్కర్నూల్, మెదక్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్ల�
Sugar Cane Crop | పుల్కల్ మండలం ముద్దాయిపేట గ్రామ శివారులో ఆదివారం 14 ఎకరాల్లో చెరుకుతోట దగ్ధమైంది. తనకు గిట్టని వారే తగలపెట్టి ఉంటారని పెద్దారెడ్డిపేట గ్రామ రైతు కుమ్మరి లింగయ్య వాపోయారు.
మెదక్ జిల్లాలో రైతు భరోసా సాయం కోసం 472 గ్రామాలు ఎదురుచూస్తున్నాయి. జిల్లాలో మొత్తం 4,06,643 ఎకరాల భూములు ఉండగా, ఇందులో 3,99,774 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని, మిగతా 6,869 ఎకరాలు సాగుకు యోగ్యం కావని అధికారులు తెలు�
కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు మోదీ ప్రభు త్వం చిల్లిగవ్వ వివ్వలేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి శనివారం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. �
మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూర్ అటవీ ప్రాంతం లో 44వ జాతీయ రహదారిపై గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండున్నర ఏండ్ల చిరుత మృత్యువాతపడింది. వల్లూర్ అటవీ ప్రాంతం నుంచి మగ చిరుత నడుచుకుంట�
ఎద్దు ఏడ్చిన ఎవుసం..రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం అదే జరుగుతున్నది.కాంగ్రెస్ ఏడాది పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి. నాటి సమైక్య రాష్ట్ర నాటి పరిస�
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం ఈనెల 26 నుంచి అమలు చే�
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం కలగానే మిగిలిపోనున్నాదా... పట్టణ, గ్రామీణ వాసుల ఇక్కట్లు తీరడానికి పరిష్కారమే లేదా... మధ్యలోనే నిలిపివేసిన భవనా�
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో ప్రవహిస్తున్న మంజీరా నదిలో మొసళ్లు సంచరిస్తుండడంతో నదిలో చేపలు పట్టేవారు, గొర్రెలు, మేకలకాపరులు, రైతులు భయాందోళనకు గురువుతున్నారు. శుక్రవారం చిలిపిచెడ్ శివారు మంజీర�
Medak | కారును తప్పించబోయి ఓ ఆటో(Auto) చెట్టును ఢీ కొట్టడంతో పలువురు కూలీలు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లా(Medak )శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కల వద్ద గురువారం చోటు చేసుకుంది.