జవాబుదారీగా అధికారులు పనిచేయాలని మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. మెదక్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజల నుంచి ఆయన 65 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆయ న మాట్లాడా
కాంగ్రెస్ మెడలు వంచడానికే రైతు దీక్ష చేపట్టామని, ఈ రైతుదీక్ష చూస్తుంటే ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నాయని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
బంధువుల ఇంట్లో శుభకార్యానికి బయలుదేరిన కాసేపటికే ట్రాక్టర్ రూపంలో ఆ కుటుంబాన్ని మృత్యువు కబలించింది. ఒకే ఇంట్లో నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం... మెదక్�
ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రముఖ ఆలయాలకు రెండేండ్లుగా పాలకవర్గం లేక ఆలయాల నిర్వహణ, అభివృద్ధి కుంటుపడుతోంది. ఏటా శ్రావణ, కార్తిక మాసాల్లో ప్రముఖ దేవాలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉం టుంది. దీంతో ఈవోలు, స
Medak | మెదక్ జిల్లాలో(Medak ) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇనుప మెట్లను బైక్ ఢీకొట్టడంతో (Bike accident) ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారింది.
ప్రొటోకాల్ ఉల్లంఘనను శాసనసభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని నర్సాపూర్ ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి వెల్లడించారు. ఆదివారం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో అప్పటి మాజీ సీఎం కేసీఆర్ మెదక�
మెతుకు సీమ మెదక్లో మెడికల్ కళాశాల ఏర్పాటు ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
Medak | తన పొలాన్ని అటవీశాఖ అధికారులు లాక్కుంటున్నారని ఆరోపిస్తూ ఓ రైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి (Farmer suicide attempt )పాల్పడ్డాడు.
గురుకులాలపై ప్రభుత్వ పట్టింపులేనితనం పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నదని, ఓ వైపు విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా? అని మాజీ మంత్రి హరీశ్రావు నిలదీశారు. కరెంటు షాక్ తగిలి నలుగురు గురుకు ల విద్�
మెదక్ జిల్లా హవేళీ ఘన్పూర్లోని మహాత్మాగాంధీ జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలలో నలుగురు విద్యార్థినులు మంగళవారం కరెంట్ షాక్తో గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో ఉమ్మడి మెదక్ జ
మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా సోమవారం అకాల వర్షం కురిసింది. ఉదయం ఎండ ఉండటంతో రైతులు రోడ్ల వెంబడి, కల్లాల్లో ధాన్యం ఆరబెట్టారు. సాయంత్రం ఒక్కసారిగా వర్షం రావడంతో ధాన్యం తడిసింది. రైతులు తడిసిన ధా�
పేదలకు న్యాయస్థానాలు మరింత చేరువ చేసేందుకే నూతనంగా కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి అన్నారు. మెద క్ జిల్లా అల్లాదుర్గంలో నూతనంగా ఏర్పాటైన జూనియర్ సివి�