Inter-state robbers | దేవాలయాలలో దొంగతనాలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను(Inter-state robbers) పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు.
మంత్రాలు చేస్తుందనే అనుమానంతో ఓ వృద్ధురాలి ఒంటిపై పెట్రో ల్ పోసి నిప్పంటించిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
మండలంలోని పోతాన్శెట్టిపల్లి చౌరస్తా వద్ద మెదక్ జోగిపేట్ ఆర్అండ్బీ రోడ్డు గుంతలమయమై ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోరా అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు.
సాంఘిక బహిష్కరణలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య ఆదేశించారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతోజిగూడెంలో శనివా రం బాధితుల ఇంటికెళ్ల
కంప్యూటర్ యుగంలో కూడా కులం పేరుతో దూషణలు..గ్రామ బహిషరణలు జరుగుతున్నాయి. దేవాలయానికి భూమి ఇవ్వాలని ఓ కుటుంబాన్ని కుల పెద్దలు గ్రామం నుంచి బహిషరించారు. గ్రామంలో ప్రతి ఏడాది జరిగే మల్లికార్జునస్వామి జాతర�
మెదక్ను ఎకో టూరిజం, టెంపుల్ హబ్గా తీర్చిదిద్దుతామని, పది నెలల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశామని మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్ కలెక్టరేట్లో గురువారం మెదక్ జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వ�
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోగల పెన్గంగా నది పరీవాహక ప్రాంతంలో మంగళవారం ప్రయాణికులకు మూడు పులులు కనిపించాయి. తెలంగాణలోని అంతర్గాం, గుబిడిలకు ఆవల ఉన్న మహారాష్ట్ర,
అర్జీదారుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సంబంధిత అధికారులుకు సూచించారు. సోమవారం జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో డెంగ్యూతో ఏడేండ్ల చిన్నారి శనివారం మృతి చెందింది. నర్సాపూర్ మున్సిపాలిటీ శివాలయం సమీపంలో నివసిస్తున్న జింకల నర్సింగ్, లహరి దంపతులకు ఏడేండ్ల బాలిక సహస్ర సంతాన�
పాఠశాల స్కూల్ బస్సు ఢీకొని ఎల్కేజీ విద్యార్థిని దుర్మరణం పాలైంది. దుండిగల్ పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా తూప్రాన్కు చెందిన కుంట రాజు, స్వప్నిక దంపతులు మల్లంపేటలోని డ్రీవ్ వ్యాలీ రోడ్డు పద్మజ
నిమ్జ్ ప్రాజెక్టుకు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తే త్వరలోనే పరిహారా న్ని అందించేలా చర్యలు తీసుకుంటామని జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ రవీందర్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ సర్కారు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నది. ప్రజాపాలన అందిస్తామంటూ అధికారంలో వచ్చి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండ�