ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోగల పెన్గంగా నది పరీవాహక ప్రాంతంలో మంగళవారం ప్రయాణికులకు మూడు పులులు కనిపించాయి. తెలంగాణలోని అంతర్గాం, గుబిడిలకు ఆవల ఉన్న మహారాష్ట్ర,
అర్జీదారుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సంబంధిత అధికారులుకు సూచించారు. సోమవారం జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో డెంగ్యూతో ఏడేండ్ల చిన్నారి శనివారం మృతి చెందింది. నర్సాపూర్ మున్సిపాలిటీ శివాలయం సమీపంలో నివసిస్తున్న జింకల నర్సింగ్, లహరి దంపతులకు ఏడేండ్ల బాలిక సహస్ర సంతాన�
పాఠశాల స్కూల్ బస్సు ఢీకొని ఎల్కేజీ విద్యార్థిని దుర్మరణం పాలైంది. దుండిగల్ పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా తూప్రాన్కు చెందిన కుంట రాజు, స్వప్నిక దంపతులు మల్లంపేటలోని డ్రీవ్ వ్యాలీ రోడ్డు పద్మజ
నిమ్జ్ ప్రాజెక్టుకు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తే త్వరలోనే పరిహారా న్ని అందించేలా చర్యలు తీసుకుంటామని జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ రవీందర్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ సర్కారు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నది. ప్రజాపాలన అందిస్తామంటూ అధికారంలో వచ్చి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండ�
మెదక్ జిల్లా చేగుంట మండలంలోని సహకార సంఘాల్లో అక్రమాల పై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి జిల్లా సహకార శాఖ అధికారులు స్పందించారు. బుధవారం చేగుంట మండలంలోని రెడ్డిపల్లి సహకార కార్యాలయంలో సీనియర్�
సహకార సంఘాల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకుం టున్నాయి. ఇటీవల పలు సొసైటీల్లో చోటు చేసుకుంటున్న సంఘటనలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పంట రుణమాఫీ మూడు విడతల్లో చేయడంతో అసలు గుట్టు రట్టవు�
మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గమాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. కొన్ని రోజుల నుంచి మంజీరా పరవళ్లు తొక్కడంతో ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం మూసివేసిన
ఇటీవల కురిసిన వర్షాలకు తోడు సింగూరు ప్రాజెక్టు గేట్లు తెరవడంతో మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలోని వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతున్నది. ఏడుపాయల వనదుర్గమాత ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది.
మెదక్ జిల్లా లో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. శని, ఆదివారాల్లో వర్షం బీభత్సం సృష్టించగా, సోమవారం ముసురు వాన కురిసింది. దీంతో జిల్లాలోని చెరువులన్నీ నిండిపోయాయి.
Heavy rains | మెదక్(Medak) జిల్లాలో వరదలో(Flood water) కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని పోలీసులు ప్రాణాలకు తెగించి(Police rescued) కాపాడారు. ఈ సంఘటన మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధి గుండు వాగులో చోటుచేసుకుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి మొదలైన వానలు ఆదివారం రాత్రి వరకు తెరిపివ్వలేదు. జిల్లావ్యాప్తంగా 707.3 మి.మీ వర్షపాతం నమోదైంది.