ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛదనం-పచ్చదనంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేకాధికారి భార తి హోళికేరి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని బయ్యారం, మున్సిపల్ �
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయ సందడి మొదలైంది.అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఓటరు జాబితాల సవరణ తదితర వాటిపై దృష్టి సారించిం�
పరిసరాలను శుభ్రంగా ఉంచాలని మెదక్ జిల్లా ప్రత్యేకాధికారి భారతి హోళికేరి అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనంలో భాగంగా ఆమె మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్�
మెదక్ జిల్లాకేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటుపై జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) నీళ్లు చల్లింది. సరైన సౌకర్యాలు లేవని అనుమతులకు నిరాకరించింది. దీంతో మెడికల్ కళాశాల ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జ్వర పీడితులతో దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. ఓపీ కేసులతో పాటు ఔట్ పేషెంట్ కేసులు బాగా నమోదవుతున్నాయి.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మం డల సూరారంలో సోమవారం డెంగీతో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన సరస్వతి, వెంకటేశం దంపతుల పెద్ద కుమారుడు కుమ్మరి నిఖిల్ (17) హైదరాబా�
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి స్వగృ హం నుంచి ఆమె కుమారులు వాకిటి శ్రీనివాస్రెడ్డి, శశిధర్రెడ్డి ఏర్పాటు చేసిన అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు
కాంగ్రెస్కు పాలన చేతకాద ని, దేశంలో అత్యంత దౌర్భగ్యమైన సర్కారు ఏదై నా ఉందంటే అది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. ఆదివారం దుబ్బాక మండలం పోతారం
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని వసతి గృహాలు సమస్యలకు నిలయంగా మారాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం సమీపంలోని వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహం ఆవరణంలో పందులు స్వైర్యవిహారం చేస్తున్నాయి. బీఫార్మసీ
కేంద్రం బడ్జెట్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు మొండిచేయి దక్కింది. మంగళవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది.
అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ అందాలని మెదక్ జి ల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. పంటరుణమాఫీ సమస్యలను నివృత్తి చేసుకోవడానికి ప్రతి మండల కేంద్రంలో బ్యాంకుల వద్ద వ్యవసాయాధికారులతో గ్రీవెన్స్సెల్ �
సమస్యల పరిషారానికే ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ ప్రజలకు సూచించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో ప్రజావాణి ద్వారా వివిధ సమస్యలపై ప్రజల నుంచి ఆయన అర్జీలు �
మెద క్ జిల్లా కేంద్రంలోని పిల్లకొట్టాల్లో ప్రభు త్వ వైద్య కళాశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాలను పరిశీలించి ఆయన మెడికల్ సూపరింటెండెంట్కు తగు ఆదేశాలు జారీ చేశార
విద్యుత్ అధికారు ల నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బందులు తప్ప డం లేదు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల పుణ్యక్షేత్రానికి వెళ్లే దారిలో 11కేవీ విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది.