మూడు రోజులుగా రెండు గ్రామాలకు త్రీఫేజ్ కరెంట్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామంటూ మెదక్ జిల్లా మొదలకుంట, నర్సింగరావుపల్లి గిరిజన తండాల రైతులు బుధవారం పాపన్నపేట మండలం రామతీర్థం సబ్స్ట్
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని దంతెపల్లి, పర్వతాపూర్, లాక్య తండా, సుభాష్తండా, తీన్నెంబర్ తండా, బాపనయ్య తండా, బాల్య తండాల విద్యార్థులు పదుల సంఖ్యలో కాట్రియాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లి చదువుకు�
కాం గ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం అం దరికీ అమలు కావడం లేదు. ఈ పథకంలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే వారికి ఉచిత కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది.
Students Dharna | పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని మెదక్ జిల్లా చిన్న శంకరపేట్ గ్రామం శాలిపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
Farmer killed | మెదక్(Medak) జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గురువారం పాతకక్షలు, భూతగాదాతో(Land disputes) బండరాయితో మోది ఓ రైతును హత్య(Farme killed) చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..
మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గాభవానీ మాతను ఆదివారం పెద్దఎత్తున భక్తులు దర్శించుకున్నారు. భక్తులు మంజీరా నదిలోని పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, శారీరక రుగ్మతలు దూరమవుతాయని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా యువజవ, క్రీడల శాఖ, వశిష్ట యోగా కేంద్రం �
అమెరికాలోని వివిధ యూనివర్సిటీలను జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో పర్ధ్యు యూనివర్సిటీ ప్రతినిధులతో అనురాగ్ యూనివర్సిటీ ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్�
ప్రొటోకాల్ విషయంలో బుధవారం మెదక్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. బుధవారం మెదక్ జిల్లా కొల్చారంలో బడిబాట కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. బడిబాట కార్యక్రమం
మెదక్ జిల్లా కొల్చారంలో బుధవారం మంత్రి కొండా సురేఖ పాల్గొన్న బడిబాట కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించకపోవడంపై నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Medak | మెదక్ జిల్లాలో(Medak) విషాదం చోటు చేసుకుంది. అల్లుడి(Son-in-law) మృతి తట్టుకోలేక అత్త మృతి(Aunt died) చెందింది. ఈ విషాదకర సంఘటన చేగుంట మండలం మక్కరాజుపేటలో జరిగింది.
మనఊరు-మనబడి పథకం మెదక్ జిల్లాలో కార్యరూపం దాల్చడం లేదు. పాఠశాలలను సకలహంగులతో తీర్చిదిద్దాలన్న సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని 2022లో ప్రారంభించింది.