వసంతంలో వచ్చే తొలి పండుగ హోలీని సోమవారం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరుపుకొన్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు.
మెదక్ జిల్లా మాసాయిపేటలోని మరకత లింగ శివపంచాయతన రుక్మిణీ పాండురంగ స్వామి దేవాలయం భక్తుల పాలిట కొంగుబంగారంగా.. మరో పండరీపురంగా విరాజిల్లుతున్నది. మూడు శతాబ్దాల చరిత్ర గల ఈ ఆలయం కల్యాణార్థుల పాలిట కల్పత�
మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని వేంకటేశ్వర ఆలయ అభివృద్ధ్దికి తనవంతు కృషి చేస్తానని వైద్య ఆరోగ్యశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
ఈదురు గాలులకు ఇంటి పైకప్పు రేకులతోపాటు ఆరేండ్ల చిన్నారి సంగీత ఎగిరిపోయి పక్కింటి స్లాబ్పై పడింది. దీంతో గాయాలైన చిన్నారికి దవాఖానలో చికిత్స అందిస్తుండగా, పరిస్థితి విషమించి మృతిచెందింది. ఈ ఘటన మెదక్ �
సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రానికి చెందిన కోడూరు మహ్మద్ అజార్ హుస్సేన్ జాతీయస్థాయి జూనియర్ హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికైనట్లు ఉమ్మడి మెదక్ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర�
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మతోన్మాద శక్తులకు ఓట్లు వేయకుండా లౌకిక శక్తులకు వేసి గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లాకేంద్రంలోని కేవల్ కి�
పదోతరగతి పరీక్షలకు వేళయ్యింది. నేటినుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారం శివారులోని మెట్టుగోడల ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున రైతు గొల్ల దేవరాజు పొలం వద్దకు వెళ్లి ఇంటికి వస్తుండగా పొదల�
Medak | ఓ గర్భిణి పురిటినొప్పులతో సర్కారు దవాఖానకు రాగా.. అక్కడ తాళం వేసి ఉంది. నొప్పులు ఎక్కువై వరండాలోనే ప్రసవించింది. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఆదివారం రాత్రి చోటుచే
మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్ ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ నీరు రాక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీవాసులు సమీప వ్యవసాయ పొలం నుంచి బిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్నారు.
విద్యుదాఘా తానికి రైతు బలైన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం బీ-కొండాపూర్లో ఆదివారం ఉద యం చోటుచేసుకుంది. బాధిత కుటుంబం, పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గువ్వలేగి గ్రామానికి చెం�
మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ జాతర కొనసాగుతున్నది. రెండోరోజు శనివారం ఆలయం భక్తజన సంద్రమైంది. జాతరలో కీలక ఘట్టమైన బండ్ల ఊరేగింపు అట్టహాసంగా జరిగింది.
ఎల్ఆర్ఎస్పై రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా మెదక్ జిల్లా కేంద్రంలోని అంబేదర్ చౌరస్తాలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆపార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర�