పట్టుదల ఉంటే సాధించలేదనిదంటూ ఏదీ లేదు. పేద కుటుంబంలో పుట్టిపెరిగిన అమ్మాయిలు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలువురు మహిళలు ఒక్కొక్కరు మూడు నుంచి ఐదు ఉద్యోగాలు సాధించి సత్తాచ
మెదక్ జిల్లా శివ్వంపేటలో బగలాముఖి శక్తిపీఠం ప్రథమ వార్షికోత్సవం బుధవారం అమ్మవారి ఉపాసకులు శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి గోపూజ, గణపతిపూజ, పుణ్�
మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న రాహుల్రాజ్ను మెదక్ కలెక్టర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్�
వచ్చేనెల 3,4,5 తేదీల్లో నిర్వహించనున్న పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో పల్స్ పోలియో నిర్వహణపై సమావేశం నిర్వహించారు.
బీఆర్ఎస్ పాలనలో పచ్చిన పంటలతో అలరారిన ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రస్తుతం ఎటుచూసినా ఎండిన పంటలు, అడుగంటిన చెరువులు, కుంటలు, బావులు కనిపిస్తున్నాయి. అనధికార విద్యుత్ కోతలు, నీళ్లు లేక పంటలు ఎండిపోతుండడంత
పేద కుటుంబాలకు రంజన్లు, మట్టి కుండలే ఫ్రిజ్లుగా మారాయి. ఎండలు కొడుతూండడంతో మట్టికుండలు, రంజన్లకు గిరాకీ పెరిగింది. పొద్దంతా ఎండలు మండడంతో చల్లటి నీటిని తాగేందుకు కుండలు, రంజన్లను ఇప్పటి నుంచే వినియోగదా
మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్ నుంచి చార్మినార్ జోన్లో కలపాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో జీరో అవర్లో ఎమ్మెల్యే ప్రసంగ
మెదక్ జిల్లా నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం నల్లగొండ జిల్లాకేంద్రంలో నిర్వహించిన కేసీఆర్ సభకు తరలివెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్ నిర్వహిస్తున్న నల్లగొండ సింహగర్జనకు భార
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం జిల్లాలో మండల అభివృద్ధి అధికారులను బదిలీ చేసింది. సంగారెడ్డి జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అ�
రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో బంజారానగర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థిని కల్పన రూపొందించిన ప్రాజెక్టుకు రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానం లభించిందని మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్
మెదక్ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత సన్నిధిలో మాఘఅమావాస్య జాతరకు ఆలయ పాలకవర్గం, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. జాతరకు సుమారు లక్ష మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండ గా, ఏడుపాయల్లో �
మెదక్ జిల్లాలో ఆయిల్పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. గురువారం మాసాయిపేట, వెల్దుర్తి మండలాల పరిధిలోని హాకీంపేట, ఉప్పులింగాపూర్ గ్రామా�
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో ప్రవేశం పొంది ఏప్రిల్/మేలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మీసేవ, టీఎస్ ఆన్లైన్లో మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించాలన
మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.