రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో బంజారానగర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థిని కల్పన రూపొందించిన ప్రాజెక్టుకు రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానం లభించిందని మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్
మెదక్ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత సన్నిధిలో మాఘఅమావాస్య జాతరకు ఆలయ పాలకవర్గం, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. జాతరకు సుమారు లక్ష మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండ గా, ఏడుపాయల్లో �
మెదక్ జిల్లాలో ఆయిల్పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. గురువారం మాసాయిపేట, వెల్దుర్తి మండలాల పరిధిలోని హాకీంపేట, ఉప్పులింగాపూర్ గ్రామా�
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో ప్రవేశం పొంది ఏప్రిల్/మేలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మీసేవ, టీఎస్ ఆన్లైన్లో మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించాలన
మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కేసీఆర్ పాలనలో అభివృద్ధి బాటలో పయనించిన పంచాయతీలు శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 1615 పంచాయతీల్లో అభివృద్ధి, సంక్షేమానికి కేసీఆర్ సర్కారు ప్రత్యేక న
2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 15 వ తేదీ వరకు మూడు విడుతల్లో ప్రాక్టికల్ నిర్వహించనున్నట్లు మెదక్ జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి సత్యనారా�
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. గతంలో బీఆర్ఎస్ నుంచి చైర్మన్గా ఎన్నికైన మురళీయాదవ్ బీజేపీ తీర్థం పుచ్చుకుని పదవికి రాజీనామా చేయకుండా.. చైర్
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉమ్మడి మెదక్ జిల్లా ముస్తాబైంది. జిల్లా కేంద్రాల్లో రిపబ్లిక్ డే సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9 గంటలకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల కలెక్
గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులు నియామకం కానున్నట్లు తెలుస్తున్నది. ఎన్ని గ్రామాలు...ఎంత మంది అధికారులను నియమించాలి...? అని జిల్లాల వారీగా లెక్కలు తీసే పనిలో ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం ఉన్నట్లు సమా�
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేదల విద్యాభివృద్ధికి దాతల సహకారం ఎంతో గొప్పదని మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు. మండల కేంద్రంలోని మాసాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అంతిరెడ్డిగార
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో సోమవారం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నామస్మరణ మార్మోగింది. ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు.
మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో ఆదివారం పెద్ద ఎత్తున భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఏడుపాయలకు చేరుకున్న భక్తులు వివిధ పాయల్లో పుణ్యస్నానాలు ఆ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి ఈ నెల 6 వరకు అభయహస్తం దరఖాస్తులు స్వీకరించింది. ఈ దరఖాస్తుల ఆన�