మెదక్ జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం కస్టమ్ మిల్లింగ్ రైస్ నిర్దేశిత లక్ష్యాన్ని చేరలేదు. యాసంగి, వానకాలం సీజన్లలో 6.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 160 రైస్ మిల్లులకు అందజేయగా, 4.63లక్షల మెట్రిక్ టన్న�
భూవివాదంతో తమ్ముడిపై దాడి చేసి అన్నను దారుణంగా హత్య చేసిన ఘటన చిన్నశంకరంపేట మండలం శాలిపేటలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. చిన్నశంకరంపేట మండలం శాలిపేట ఉపసర్పంచ్ ముండ్రాతి ఆ
లీగల్ ఎయిడ్ ద్వారా ఉచిత న్యాయ సహాయం, సలహాలు ఇవ్వనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి జితేందర్ తెలిపారు. మంగళవారం జిల్లా న్యాయస్థానం సముదాయంలో ప్యానెల్ లాయ
మెదక్ జిల్లాలో ఇంటి పన్నుల వసూళ్ల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.11.01కోట్లు లక్ష్యంకాగా, ఇప్పటివరకు రూ.7.74 కోట్లు వసూలయ్యాయి.
దివ్యాంగులు ఆత్మవిశ్వా సంతో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం మహిళాశిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోన�
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చందంపేటలో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఆలయ వ�
ఏ ఫంక్షన్ వచ్చినా.. కార్యం ఏదైనా సన్న బియ్యం వండాల్సిందే. నేటి కాలంలో సన్నబియ్యం లేనిదే ముద్ద దిగడం లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే మార్కెట్లో సన్నబియ్యానికి భలే డిమాండ్ ఏర్పడింది. దీంతోపాటు సన్నరకాల ధ�
మెదక్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఎల్ఎస్ పాయింట్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్టు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
మెదక్ జిల్లాలో యాసంగి సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. గతేడాదికి భిన్నంగా ఈసారి ముందుగానే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేందుక
Medak | ట్రాక్టర్( Tractor) అదుపు తప్పి యువకుడు దుర్మరణం చెందిన సంఘటన మెదక్ జిల్లా.. రామాయం పేట మండలం డి.ధర్మారం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది .రామాయంపేట పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నక్కని నవ�
మెదక్ జిల్లా నర్సాపూర్ బీజేపీకి బిగ్షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపి, కౌన్సిలర్, 231 మంది శక్తి కేంద్రాల ఇన్చార్జి లు, రెండు మండలాల అధ్యక్షులు మూకుమ్మడిగా రాజీనామా
నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రతి అభ్యర్థి వ్యయ వివరాలు నమోదు చేయాలని మెదక్ జిల్లా వ్యయ పరిశీలకుడు సంజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. మెదక్ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెదక్ రిటర్నింగ్ అధ�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లాలో తనఖీలు కొనసాగుతు న్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలో నగదు పంపిణీతో పాటు మద్యం ఏరులైపారింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నిర్వహిస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం, నగదు �
ఉమ్మడి మెదక్ జిల్లాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పక్కా కార్యాచరణ రూపొందించుకుని ముందుకుసాగాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్, డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. శనివారం రాష్ట్ర ఉన్