ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చందంపేటలో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఆలయ వ�
ఏ ఫంక్షన్ వచ్చినా.. కార్యం ఏదైనా సన్న బియ్యం వండాల్సిందే. నేటి కాలంలో సన్నబియ్యం లేనిదే ముద్ద దిగడం లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే మార్కెట్లో సన్నబియ్యానికి భలే డిమాండ్ ఏర్పడింది. దీంతోపాటు సన్నరకాల ధ�
మెదక్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఎల్ఎస్ పాయింట్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్టు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
మెదక్ జిల్లాలో యాసంగి సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. గతేడాదికి భిన్నంగా ఈసారి ముందుగానే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేందుక
Medak | ట్రాక్టర్( Tractor) అదుపు తప్పి యువకుడు దుర్మరణం చెందిన సంఘటన మెదక్ జిల్లా.. రామాయం పేట మండలం డి.ధర్మారం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది .రామాయంపేట పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నక్కని నవ�
మెదక్ జిల్లా నర్సాపూర్ బీజేపీకి బిగ్షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపి, కౌన్సిలర్, 231 మంది శక్తి కేంద్రాల ఇన్చార్జి లు, రెండు మండలాల అధ్యక్షులు మూకుమ్మడిగా రాజీనామా
నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రతి అభ్యర్థి వ్యయ వివరాలు నమోదు చేయాలని మెదక్ జిల్లా వ్యయ పరిశీలకుడు సంజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. మెదక్ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెదక్ రిటర్నింగ్ అధ�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లాలో తనఖీలు కొనసాగుతు న్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలో నగదు పంపిణీతో పాటు మద్యం ఏరులైపారింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నిర్వహిస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం, నగదు �
ఉమ్మడి మెదక్ జిల్లాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పక్కా కార్యాచరణ రూపొందించుకుని ముందుకుసాగాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్, డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. శనివారం రాష్ట్ర ఉన్
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం అక్రమ రవాణాకు కళ్లెం వేసేందుకు చెక్పోస్టుల ఏర్పాటుతో పాటు మెదక్ జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం పది ఫ్లయింగ్ స్
ఎరుక కులస్థులకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పందుల పెంపకంపై నిషేధం విధించడంతో సరైన ఉపాధి లేక అల్లాడుతున్న ఎరుకల సమస్యలను సీఎం కేసీఆర్ గుర్తించారు. వారి సంక్షేమం కోసం చరిత్రలోనే తొలి�