తెలంగాణలో విద్యుత్ కాంతులు విరజిమ్ముతున్నాయి. ఉమ్మడి పాలనలో లో ఓల్టేజీ, కోతలు, పవర్ హాలిడేస్తో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడగా, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో నేడు అన్ని రంగాలు పవర్ ఫుల
కంటి వెలుగు కార్యక్రమం ఇంటికే వెలుగులాంటిదని, కంటి చూపు పట్ల అశ్రద్ధ చేయకుండా ప్రతిఒక్కరూ కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గురువారం మండలంలోని చిన్నచ
తెలంగాణ రాష్ట్రం వచ్చాక రోడ్లు అభివృద్ధి చెందాయి. రాష్ట్ర ప్రభుత్వం జహీరాబాద్ నుంచి కర్ణాటకలోని చించోళి రోడ్డును రెండు లైన్లుగా అభివృద్ధి చేసింది. జహీరాబాద్-తాండూరు రోడ్డును రెండు వరుసలుగా నిర్మాణం
Sanskrit Versity | మల్లినాథ సూరి పేర సంస్కృత వర్శిటీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్(CM KCR) ఆదేశాలు ఇవ్వడం పట్ల రాష్ట్ర ఉన్నత విద్య కౌన్సిల్ చైర్మన్( State Council Chairman) ప్రొఫెసర్ లింబాద్రి హర్షం వ్యక్తం చేశారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెరువులోని ఎర్రకుంటలో ఆదివారం మత్స్యకారులకు పది కిలోల చేప లభ్యమైంది. ఈ కుంటలో 7 కిలోల నుంచి 10 కిలోల సైజులో చేపలు లభిస్తుండటంతో మత్స్యకారులు సంబురపడుతున్నారు.
వానకాలంలో సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచేందుకు ముందస్తు ప్రణాళిక చేసుకుని, సరఫరాకు సిద్ధంగా ఉండాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా వ్యవసాయాధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స
జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఒక్క పూట భోజనం పెట్టడానికి వెనుకాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏకంగా వారికి గుడి కట్టించి వారిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు ఓ వైద్యుడు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్త�
గరుడ గంగ పూర్ణ మంజీరా నదీ తీరం ఆధ్యాత్మికతతో విల్లివిరిసింది. న్యాల్కల్ మండలం రాఘవాపూర్-హుమ్నాపూర్ శివారులోని సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం సమీపంలో ఉన్న ఈ నదిలో కుంభమేళా సందర్భంగా 14 రోజులుగా భక్తులు
Medak | తరుచూ ఫోన్లో గేమ్స్ ఆడుతుందని తండ్రి మందలించి ఫోన్ లాక్కోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్య(Girl Suicide) చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా(Medak District)లో చోటుచేసుకుంది.
రంజాన్ పర్వదినాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముస్లింలు శనివారం భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే ఈద్గా, మసీదుల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దల సందేశాలను శ్రద్ధగా విన్నార�
రుద్రయరెడ్డి అనే వ్యక్తి తన తల్లిదండ్రులకు పుణ్యంగా గొడలిపఱతి రామనాథ దేవునికి భోగానికి, దేవుని నిత్యపూజలకు కొన్ని పన్నులను తగ్గిస్తూ, వృత్తులను సమర్పించాడు. రామానుజ చెరువు కింద ఉన్న కొంత భూమి, గొడలిపఱత�
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్నాం. ఎనిమిదేండ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించామని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ స్పష్టం చేశారు.
మెదక్ జిల్లాలో 41 టీంలతో అన్ని శాఖల సమన్వయంతో కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక్రవారం కొల్చారం మండలం వరిగుంతంలో కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తని�